Congress Dares Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ విమర్శలు తీవ్రస్థాయికి చేరాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని నిజాయితీ లేని వ్యక్తుల్లో ఒకరిగా ఆప్ రిలీజ్ చేసిన పోస్టర్లో పేర్కొన్�
Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బుధవారం మేనిఫెస్టో విడుదల చేసింది. మధ్యతరగతి వర్గాలపై తాము దృష్టి సారించినట్లు ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ శాయశక్తులా కృషి చేస్తున్నాయి. మూడోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు ఆప్ ప్రయత్నిస్తుండగా, రాజధానిలో ఆమ్ ఆద్మీ పార�
Arvind Kejriwal's car attacked | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధిపతి, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారుపై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఉన్న వాహనంపై రాళ్లు విసిరారు. బీజేపీ అభ్యర
Revanth Reddy | దేశ రాజధాని ఢిల్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అబద్దాలు ఆడారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశామని, ఢిల్లీలో అధికారంలోకి వస్తే.. ఆ గ్యారెంటీలను ఇక్కడ కూడా అమలు �
Farooq Abdullah | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ శాశ్వతమని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) అన్నారు. ఈ కూటమి కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం కోసమే కాదని తెలిపార�
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం పార్లమెంట్ ఎన్నికల వరకే అయితే ‘ఇండియా’ కూటమి పొత్తును ముగించాలని సూచించారు. ఆ కూటమికి నాయకత్వం, ఎజెండా వంటివి ఏమీ లేకపోవడాన్ని ఆయన వ�
Arvind Kejriwal | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారంటూ బీజేపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై కేజ్రీవాల్ తాజాగా స్పందించారు.
Trinamool supports AAP | దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి రగులుతున్నది. అక్కడ అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మద్దతిచ్చింది. ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవ�
Sheesh Mahal row | దేశ రాజధాని ఢిల్లీలోని సీఎం బంగ్లా వద్ద హైడ్రామా నెలకొన్నది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో కలిసి ఆ బంగ్లా వద్దకు వెళ్లారు. బీజేపీ ఆరోపణలు తప్పని నిరూపించేందుకు ప్ర�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Elections) నగరా మరికొన్ని గంటల్లో మోగనుంది. మంగళవారం మధ్యాహన్నం ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ (EC) ప్రకటించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈసీ మీడియా సమావేశం నిర్వహించనున్నది.
PM Modi: తన కోసం ఎటువంటి భవనాన్ని నిర్మించుకోలేదన్న విషయం ఈ దేశ ప్రజలకు తెలుసు అని, కానీ పేద ప్రజల కోసం మాత్రం నాలుగు కోట్ల ఇళ్లు నిర్మించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్�