ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Delhi Election Results) కొనసాగుతున్నది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ బీజేపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నది. పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపుల్లోనే మ్యాజిక్ ఫిగర్�
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఈ సారి బీజేపీదే విజయం అంటున్నాయి.. అయితే ఆ అంచనాలకు భిన్నంగా ఆప్ మరోసారి విపక్షాలను చీపురుతో జాడిస్తుందా అనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల లెక్
Delhi Elections | దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో (Delhi Elections) అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), గట్టి పోటీ ఇస్తున్న బీజేపీ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. బీజేపీ డబ్బులు పంపిణీ చేస్తున్నదని,
Rahul Gandhi | ఢిల్లీలో ఇవాళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఒకే విడతలో 70 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అధికార ఆప్ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు.
Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Elections) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకూ 19.95 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Election 2025) పోలింగ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Delhi Elections) ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు జరుగనుంది. 1.56 కోట్ల మందికిపైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Delhi Elections | ఢిల్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లు రేపు తమ ఓటు హక్కును వినియోగించు�
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం మూడు పార్టీలు తీరిక లేకుండా ప్రచారం చేశాయి. పుష్కరకాలంగా ఢిల్లీని ఏలుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారం కోసం తీవ్�
Delhi elections | దేశ రాజధాని ఢిల్లీలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎన్ని సీట్లలో గెలుస్తుందో అన్నది ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అంచనా వేశారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానా
ప్రధాని మోదీ స్వరాష్ట్రం, బీజేపీ పాలిత గుజరాత్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఒక గిరిజన మహిళను సాక్షాత్తూ ఆమె మామ, మరిది మరికొందరు కలిసి దౌర్జన్యం చేసి కొట్టి, అర్ధనగ్నంగా చేసి, చేతులు కట్టేసి వీధులలో ఊరేగ
AAP MLAs Resigned | దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్కు షాక్ తగిలింది. అధికారంలో ఉన్న ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం రాజీనామా చేశార�
Bhagwant Mann | పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు చెందిన ఢిల్లీలోని అధికార నివాసంపై పోలీసుల రైడ్ జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. కపుర్తలా హౌస్లోకి వెళ్లేందుకు పోలీసులు అక్కడకు చేరుకున్నారని పేర్కొంద�