రెండు దశాబ్దాల నాటి ఓ కేసులో విచారణకు హాజరుకాకపోవడంపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్పై యూపీలోని సుల్తాన్పూర్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన్ను అరెస్టు చేసి, ఈ నెల 28న తమ ముందు హాజరుపర్చాలని పోలీసులను ఆదేశి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అక్కడే చంపించడానికి కుట్ర జరుగుతున్నదని పేర్కొంది.
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘5జీ మెగా స్కామ్'కు రంగం సిద్ధం చేస్తున్నదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు జరుగాలంటూ 2012లో ఇచ్చిన తీర్పున�
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి ఓ సందేశాన్ని పంపించారు. ‘నా పేరు కేజ్రీవాల్, నేను ఉగ్రవాదిని కాను’ అని కేజ్రీవాల్ సందేశం పంపారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్పై ఢిల్లీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సంజయ్ సింగ్ను ఈడీ ఈ ఏడాది అక్టోబర్లో అరెస్టు చేసింది.
Sanjay Singh | ఆమ్ ఆద్మీ ఎంపీ సంజయ్ సింగ్కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు షాక్ ఇచ్చింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన రాజ్యసభ సభ్యుడిని నవంబర్ 10వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మద్యం పా�
ఢిల్లీ మద్యం కేసులో బుధవారం అరెస్టయిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఢిల్లీ కోర్టు అప్పగించింది. ఆయనను ఈడీ ఈ నెల 10 వరకు ప్రశ్నించవచ్చు.
ఈ నెల 18 నుంచి ప్రత్యేకంగా సమావేశమవుతున్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలతోపాటు మహిళా రిజర్వేషన్, ఉమ్మడి పౌర స్మృతి బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో గత తొమ్మిదే�
ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఆప్ ఎంపీ సంజయ్సింగ్ సహచరుల ఇండ్లపై ఈడీ బుధవారం ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మద్యం కేసు చార్జ్షీట్లో రాజీవ్ సింగ్ బదులు ఆప్ ఎంపీ సంజయ్సింగ్ పేరు ప
ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లకు సంబంధించిన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్లకు గుజరాత్లోని అహ్మదాబాద్ కోర్టు తాజాగా మరోసారి సమన్లు జారీచేసింది. జూన్ 7న కోర్టు ముందు హాజరు కా
ప్రధాని మోదీ డిగ్రీ వివాదంపై దాఖలైన ఓ పరువునష్టం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్కు అహ్మదాబాద్ కోర్టు సమన్లు జారీ చేసింది. వీటిపై మే 23లోగా స్పందించాలని ఆదేశిస్తూ అడిషనల్ చీఫ్ మె