బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఏనాడూ రైతులకు యూరియా రానివ్వలేదని, ఎంత కావాలంటే అంత యూరియా దొరికేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్ర
ఆధార్ ధృవీకరణ పొందిన యూజర్లకు మాత్రమే తత్కాల్ రైలు టికెట్లు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. జూలై 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది.
ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డులోని వివరాలు, బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం సోమవారం నిర్వహం
MLA Megha Reddy | రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు ఆధార్ కార్డు మాదిరిగానే ప్రతి భూకమతానికి భూధార్ (Bhudhar) కార్డును ప్రభుత్వం ఇవ్వనుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు.
శ్రీ విద్య చదువుకి అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. దాసారం బస్తీకి చెందిన అశోక్, మమత దంపతుల కూతురు శ్రీ విద్యకు ఆధార్ కార్డ్ లేదని స్కూల్ లో చేర్చుకోవడం�
బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు లేకపోవడం ఓ బాలిక చదువుకు అడ్డంకిగా మారింది. ఆ పత్రాలు లేనందున మల్లెల శ్రీవిద్యను స్కూల్లో చేర్చుకునేందుకు ఎస్ఆర్నగర్లోని శ్రీ విద్యాంజలి ప్రైవేటు పాఠశాల నిరాకరి�
Telangana | రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి కులగణన సర్వే ప్రారంభం కానున్నది. బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులపాటు ఇండ్ల జాబితా నమోదు (హౌస్లిస్టింగ్) కార్యక్రమం చేపడతారు.
అస్సాంలో కొత్తగా ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునేవారు జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్సీ) దరఖాస్తు రసీదు నెంబర్ (ఏఆర్ఎన్)ను సమర్పించాల్సి ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పార�
రేవంత్రెడ్డి పాలన రైతుల పాలిట యమపాశంగా మారిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తొమ్మిది నెలల్లో 470 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
Mahalakshmi free bus | ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం.. అమ్మాయిలను అవమానించేలా మారింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా అమ్మాయిలు, మహిళలు ఆధార్ కార్డు చూపించాలనే నిబంధనను ఆర్�
రైతు రుణమాఫీకి సంబంధించి ఆధార్ మిస్మ్యాచ్కు కారకులైన ఇద్దరు పీఏసీఎస్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.