Congress Guarantee | ఆరు గ్యారెంటీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆరు నెలలుగా లబ్ధిదారుల ఖాతాల్లో రాయితీ డబ్బులు జమకావడం లేదు. దీంతో రాష్ట్రవ్యా�
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన రేవంత్ ప్రభుత్వం ఆచరణలో విఫలమవుతున్నది. ఇందుకు రూ.500కే సబ్సిడీ గ్యాస్ స్కీమే నిదర్శనంగా నిలుస్తున్నది. ఈ పథకం ప్ర�
కొత్త ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశ పెట్టిన మరో రెండు గ్యారెంటీ హామీలు అర్హులకు అందని ద్రాక్షగానే మిగిలిపోయేలా ఉన్నాయి. 200 యూనిట్లలోపు గృహ విద్యుత్ను వినియోగించుకున్న పేదలకు జీరో బిల్ చేస్తామని,
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో ప్రజలను వంచించే విధంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా హామీలను అమలు చేయాలని, క�
తమ ప్రభుత్వం నిర్దిష్ట సమయంలోపు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. టీఎస్పీఎస్సీ ద్వారా దాదాపు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు.
ప్రజా పాలన అభయ హస్తం ఐదు పథకాల లబ్ధిదారులు ఎక్కువగా మహాలక్ష్మి పథకానికే దరఖాస్తు చేశారు. జిల్లావ్యాప్తంగా మహాలక్ష్మి కింద అందించే రూ.2,500 నగదు కోసం 4,56,839 మంది దరఖాస్తు చేశారు.
గ్యాస్ సిలిండర్ వినియోగదారులు తాము సిలిండర్ పొందుతున్న సంస్థల్లో తప్పనిసరిగా ఈ-కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) నమోదు చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
LPG e-KYC | గృహ వినియోగ గ్యాస్ సిలిండర్కు సబ్సిడీ రావాలంటే.. ఈకేవైసీ చేయించుకోవాలని, మహిళల పేరుతో కనెక్షన్ ఉండాలనే అపోహ ఉన్నది. దీంతో వినియోగదారులు వారం రోజులుగా గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు దీరుతూ ఇక్కట్లు
గ్యాస్ కనెక్షన్ ఈ- కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీలకు జనం పరుగులు పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల్లో ఒకటైన రూ. 500లకే సిలిండర్ పథకం వర్తించాలంటే కేవైసీ చేసుకోవాలన్న వదంతు�
గ్యాస్ వినియోగదారులకు కాస్త ఊరట లభించింది. ఈ కేవైసీ కోసం వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం ఇక ఉండదు. వినియోగదారుల ఇంటి వద్దనే ఈ -కేవైసీని పూర్తి చేయాలని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహ�
ఈ-కేవైసీ ముసుగులో కొన్ని గ్యాస్ ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. అవసరం లేకపోయినా సిలిండర్ పైపులను అంటగడుతున్నాయి. అది కూడా నిర్ణీత ధరకన్నా రెట్టింపు డబ్బులు వసూలు చేస్తూ వినియోగదారులను దోచుకుంట�
‘రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న రూ.500 సిలిండర్కు, ఈ కేవైసీ(ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్)కి సంబంధం లేదు. ఉజ్వల కనెక్షన్లకు మాత్రమే కేంద్ర సర్కారు ఈనెల 31వ తేదీ వరకు తుది గడువు విధించింది. మిగతా కనెక్షన్దా�