వంట గ్యాస్ కనెక్షన్లను త్వరగా అప్డేట్ చేసుకోవాలన్న పుకార్లను నమ్మిన వినియోగదారులు ఏజెన్సీ కార్యాలయాల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఈ నెలాఖరు వరకే గడువు ఉందని అసత్య ప్రచారాలు ఊపందుకోవడంతో బారులుదీర�
రేషన్ షాపుల తరహాలోనే కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్యాస్ ఏజెన్సీల్లో ఈ -కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్)ని అమలు చేస్తున్నది. రెండు నెలల క్రితమే ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, దీనికి తుది గడువంటూ ఏమీ రాలే�
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఆరు గ్యారంటీలను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.500 సిలిండర్ ఇస్తామని పేర్కొంది. పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వం రూ.500 సిలిండర్ ఇస్తోందని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న�