స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన బంద్ పిలుపు మేరకు శనివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో జరిగిన బంద్ కు బీఆర్ఎస్ స
తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ను అమలు చేయాల్సిందేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సింగరేణి పాఠశాల, మార్కెట్ చౌరస్తాలోగల కోల్బెల్ట
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లని జీవో ఇచ్చి మోసం చేసిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అమలు చేయలేక కాంగ్రెస్ నాయకులు �
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ను అమలు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డి మాండ్ చేసింది. ఈ మేరకు శనివారం మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలోగల అంబేద్కర్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే విషయంలో కాంగ్రెస్ సెల్ఫ్గోల్ అయిందా..? చట్టబద్ధత ఉంటే తప్ప సాధ్యం కాదని తెలిసినా బీసీవర్గాలను నమ్మించేందుకు వేసిన ఎత్తుగడ బెడిసికొట్టిం�
స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇటీవల ఖరారైన రిజర్వేషన్లు మారనున్నాయా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల్లో 42 శాతం బీసీలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచి, వార్డు మెంబర్ స్థాన
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే చట్ట సవరణపై ఆదివారం అసెంబ్లీలో బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతుండగా.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడిన మాటలు తీవ్ర చర్చకు దారితీశాయి.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి పంపించిన బిల్లును కేంద్రం తిరస్కరించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు.
బీసీలకు 42శాతం రిజర్వేషనంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అవళీలగా మోసం చేసేందుకు సిద్ధంగా ఉందని.. ఎన్నికల సమయంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పింది ఒకటి.. అధికారంలోకి వచ్చిన తరువాత నేడు చేస్తున్నది మరోకటి అం�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందేనని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్ డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి వెంటనే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు తగ్గేదే లేదన�