బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే చట్ట సవరణపై ఆదివారం అసెంబ్లీలో బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతుండగా.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడిన మాటలు తీవ్ర చర్చకు దారితీశాయి.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి పంపించిన బిల్లును కేంద్రం తిరస్కరించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు.
బీసీలకు 42శాతం రిజర్వేషనంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అవళీలగా మోసం చేసేందుకు సిద్ధంగా ఉందని.. ఎన్నికల సమయంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పింది ఒకటి.. అధికారంలోకి వచ్చిన తరువాత నేడు చేస్తున్నది మరోకటి అం�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందేనని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్ డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి వెంటనే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు తగ్గేదే లేదన�
కులగణన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సర్వే నివేదిక తప్పుల తడకగా ఉందని బీసీ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన సర్వే చేయకుండా బీసీలను తక్కువ చేసి చూపిస్తున్నారని మండి పడుతున్నారు. ఏ�
కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హామీలన్నీ అమలయ్యేంతవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర కు పాత జిల్లాల వారీగా బీసీ కుల గణననకు బీసీ కమిషన్ బృందం అభిప్రాయ సేకరణ చేపడుతున్నదని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా బీసీ కుల గణన అభిప్రా�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల హామీ ఉత్తమాటేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. బీసీ రిజర్వేషన్ పెంపు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు రాష�