బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూ మోసం చేసిన కాంగ్రెస్కు పంచాయతీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. తాటిపూడి, గొల్లపూడి గ్రామాల్లో వైరా నియ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించి వాటిని అమలు చేయలేని అసమర్థ కాంగ్రెస్ పార్టీ అమాయక బీసీ యువకుడు సాయిఈశ్వరాచారి ప్రాణాన్ని బలితీసుకున్నదని రాష్ట్ర బీసీ కమిష
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ సర్కారు చేసిన మోసానికి ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఓ యువకుడు ఆత్మబలిదానం చేసుకున్నాడు. మేడిపల్లిలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సాయి ఈశ్వర్ చారి (35) గాంధీ ఆసుపత్రి�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచెయ్యి చూపించింది.ఎన్నికలప్పుడు ఏవేవో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా అన్నిటికి ఎగనామాలు పెడుతున్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు త�
స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ పచ్చ జెండా ఊపినా బీసీలకు మాత్రం తీవ్ర అన్యాయం తలపెట్టింది. దామాషా ప్రకారం రావలసిన 23 శాతం కోటాకు బదులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కేవలం 20 శాతానికి మాత్రమే పరిమితం కావడ�
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ లో కీలమైన సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఆదివారం కొలిక్కి రావడంతో ఇన్నాళ్ల ఉత్కంఠకు తెరపడింది. ప్రక్రియలో ముఖ్య ఘట్టం ముగిసి ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ అన్నది స్పష్�
కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పిస్తామని ఆశలు రేపి, ఇప్పుడు 46 జీవోను జారీ చేసి ,పాత రిజర్వేషన్ పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్తామని బీసీ ద్ర�
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ డాంభికాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు తోక ముడిచింది. హైకోర్టు తుది తీర్పును సాగుగా చూపి మునుపటి ప్రక్రియ వైపే అడుగులు వేస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం బీసీల
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కోలాహలం మొదలైంది. స ర్పంచ్లు, వార్డు సభ్యుల స్థా నాలకు సంబంధించిన రిజర్వేషన్ల విధివిధానాలను ఖరారు చేస్తూ సర�
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన వైఖరిని స్పష్టంగా ప్రకటించాలని బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండ నక్�
బీఆర్ఎస్ పార్టీతో పాటు కొందరు నేతలను టార్గెట్ చేసుకుని ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేయడం బాధాకరమైన విషయమని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్లో �
42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే రాష్ట్రంలో అగ్గి రాజేస్తామని ఉమ్మడి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీసీ జేఏసీ పి�
చట్టపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే మరో ఉద్యమం తప్పదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో ఆదివారం పర�
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీయే... జీవోను అడ్డుకున్నదని బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విమర్శలు గుప్పించారు. అధికార కాంగ్రెస్ పార్టీ.. రెడ్డి జాగృ