స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం రాష్ట్ర బంద్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ బంద్ జరుగనుంది. ఈ మేరకు ఉమ్మడి జిల్�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకపోతే తమ సత్తా ఏమిటో చూపుతామని పలువురు బీసీ నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు బీసీల బంద్ సన్నాహక సమావేశాన్ని ఖమ్మంలో బీఆర్ఎస్ నేత, బీసీ నాయకుడు ఆర్జేసీ కృష్ణ శుక్రవార�
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోల అమలును నిలిపివేసిన నేపథ్యంలో పాత విధానంలో ఎన్నికల నిర్వహణపై ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు రాష్ట ఎన్నికల సంఘాన్ని హైకోర్టు
తమకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాలు విస్తృత పోరాటాలకు సిద్ధమవుతున్నాయి. శనివారం తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ ‘బంద్ ఫర్ జస్టిస్'కు అన్ని వ
‘సంపూర్ణ బంద్ పాటించి న్యాయమైన మా డిమాండ్కు సమ్మతి తెలపండి.. ఇక్కడ నిరసన ఢిల్లీకి తాకాలి’ అని బీసీ జాక్ ఇచ్చిన పిలుపునకు సబ్బండవర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా అన్ని
శనివారం రాష్ట్ర బంద్కు బీసీ సంఘాల జేఏసీ కార్యాచరణ రూపొందించింది. అన్ని బీసీ సంఘాలు ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ చేసేందుకు పిలుపునిచ్చాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేసి తీరాలని �
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, ఆ తర్వాతే స్థానిక సం స్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ పార�
రాష్ట్ర బీసీ జేఏసీ సంఘం వారు పిలుపునిచ్చిన ఈ నెల 18న బంద్ ఫర్ జస్టిస్కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బాజిరెడ్డి జగన్ అన్న�
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఎన్నికల ముందు కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసిందని, ఇప్పుడు చెల్లని జీవోల పేరిట డ్రామాలు ఆడుతున్నదని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న తాము తలపెట్టిన రాష్ట్ర బంద్కు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సహకరించాలని బీసీ సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు ఖమ్మంలోని వివిధ పార్టీల నా�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని నిరసిస్తూ బీసీ సంఘాలు ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్ విజయవంతానికి అన్ని వర్గాల ప్రజలూ సహకరించాలని బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, భద్ర�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్, బీజేపీలు దోబూచులాడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. రాజ్యాంగ బద్ధంగా అమలు చేయాల్సిందేనని పేర్కొన్నారు. గత అసెంబ్లీ �
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు హైకోర్టు బ్రేక్ వేయడంతో కాంగ్రెస్ సర్కారు అయోమయంలో పడింది. ఎన్నికలపై ఏం చేద్దాం? ఎలా ముందుకెళ్దాం? అని మల్లగుల్లాలు పడుతున్నది. ఇప్పటికిప్పుడు తెలంగాణ సర్కారు ము�
బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగం గా సోమవారం రాత్రి వనపర్తి మండ ల స్థాయి సన్నాహక సమావేశం నిర్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇది చెల్లుబాటు అవుతుందా? చట్టం ముందు నిలుస్తుందా? అనే చర్చ బీసీ వర్గాల్లో, రా