స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇది చెల్లుబాటు అవుతుందా? చట్టం ముందు నిలుస్తుందా? అనే చర్చ బీసీ వర్గాల్లో, రా
‘స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయకుంటే బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తిగా ఉద్యమిద్దాం. దీనికోసం బహుజనులందరూ ఏకం కావాలి’ అని బీఆర్ఎ�
బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ఎంత చేయాలో అంతా చేశామని, ఇక ఇంతకుమించి ముందుకు వెళ్లే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తేల్చి చెప్పినట్టు తెలిసింది.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈనెల 14న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సర్కస్గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభకు పెద్దసంఖ్యలో బీసీలు తరలిరావాలని బీఆర్ఎస్ ముఖ్�
ఏకసభ్య బూసాని కమిషన్ కొద్ది రోజుల్లోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికలను అసెంబ్లీ, మండలిలో సమర్పించలేదు. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం విద్య, ఉద్యోగ, రాజకీయ (స్థానిక సంస్థలు) రంగాల్లో 42 శాత�