గతంలో భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మధ్యవర్తులను ఆశ్రయించాల్సి వచ్చేది. దళారులు చెప్పినంత ఖర్చు భరించి పని చేయించుకోవాల్సి ఉంటుండె. తెలంగాణ ప్రభుత్వం ధరణి తీసుకరావడంతో రైతులకు చాలా తిప్పలు త�
పదేళ్లు వెనక్కెళ్తే కనిపిస్తాయి రైతుల బాధలు.. పంటలు పండించేందుకు పడరాని పాట్లు పడ్డారు. వేళాపాళా లేని కరెంటు కోతలతో పొలాల వద్దే జాగారాలు చేశారు. నరకయాతన అనుభవించారు. లో ఓల్టేజీ సమస్య, సాగునీరు సరిగా లేక ప�
మూడు గంటల కరెంట్తో కాళ రాత్రులే దిక్కవుతాయని రంగారెడ్డి జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కరెంటు విషయంలో రైతులు పడిన కష్టాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
కరెంటు కోసం నాడు పడ్డ కష్టాలు మళ్లీ పడాలంటే మా వల్ల కాదు..నాడు రాత్రి పూట చీకట్లో బోరు బావుల వద్దకు వెళ్లి చాలా మంది కన్నుమూసిన రోజులను ఎట్లా మర్చిపోతం. అలాంటి పరిస్థితి మళ్లీ తీసుకొస్తమని కాంగ్రెసోళ్లు చ
వ్యవసాయ రంగానికి తెలంగాణ సర్కార్ అధిక ప్రాధాన్యత కల్పిస్తుంటే.. రైతు వ్యతిరేక పార్టీ అధికారంలోకి వచ్చినంక రైతులకు మూడు గంటల కరెంటు ఇస్తామని ఆ పార్టీ నేతలు చెప్తుండటం సిగ్గుచేటు.
Congress | రాష్ట్రం ఏర్పడక ముందు కరెంటు లేక.. సాగునీరు రాక.. భూములు పడావు పడ్డాయి. అందుకే ఒక్క రైతు జేబులో రూపాయి నిల్వ లేదు. ఆ ఊరికి ఆర్థిక భరోసా లేదు. పల్లెల్లో ఉపాధి లేక అటు రైతులు, ఇటు ఇతర వ్యాపారం చేసుకునేవారు వ�
సమైక్య పాలనలో వ్యవసాయం అంటేనే విరక్తి పుట్టేలా చేసిన కాంగ్రెస్ పార్టీ మరోసారి అదే తరహా కుట్రలకు తెరలేపింది. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం పచ్చబడడం, రైతు తలెత్తుకుని తిరుగడం అస్�
కాంగ్రెస్ పార్టీ ఇస్తామంటున్న మూడు గంటల కరెంటుతో పంటలెలా పండుతయని రైతులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరెంటుకోసం ముప్పుతిప్పలు పడ్డామని, ఆహర్నిశలు కష్టపడి సాగు చేసిన పం�
కాంగ్రెస్ నేతల మాటలు తమను కష్టాల్లోకి నెట్టేలా ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ విధానాలతో పాతరోజులు వచ్చి మళ్లీ ‘అన్నమో రామచంద్రా’ అంటూ వలసలు పోయే దుస్థితి వచ్చేలా ఉందని అభిప్రాయ�
కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుండే. కరెంటు సరిగా రాక ఎవుసం సరిగా నడవకుంటుండే. రాత్రి ఇచ్చే 3 గంటల కరెంటుతో ఎన్నో కష్టాలు పడ్డాం. పురుగు, బూసికి భయపడుతూ రాత్రింభవళ్లు పొలాలను పారబెట్టిన�
బీఆర్ఎస్ ప్రభుత్వం అడగకుండానే రైతుల అవసరాలన్నీ తీరుస్తోంది. ఏళ్లనాటి కష్టాలను కళ్లారా చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కరెంటు, నీటి సమస్యను పూర్తిగా రూపుమాపారు. దీంతో రెండు పంటలు పండుతున్నాయి. రైతులు హాయి�
యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కరెంటు సరిగా లేక అనేక కష్టాలు అనుభవించామని, మళ్లీ ఆ పార్టీని నమ్మితే కరెంట్ ఖతమైతుందని, ఒకప్పటి లాగానే బాయిలకాడ రాత్రి పూట నిద్రలు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పదేండ్ల కిందటి కరెంటు కష్టాలు, సాగు బాధలు ఇప్పటికీ కండ్లముందు కదలాడుతున్నాయని, కాంగ్రెస్కు ఓటేసి మళ్లీ ఆ కష్టాలను తెచ్చుకోబోమని జిల్లా అన్నదాతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ సర్కార్ ఇస్తున్న పంట పెట్టుబ
vరాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుంటే కాంగ్రెస్ తట్టుకోలేకపోతున్నది. రైతులు సంతోషంగా వ్యవసాయం చేస్తూ ఆనందంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నది. సాగుకు 3 గంటల కరెంట్ చాలని, రైతుల�