IND vs SL : ఇండియా- శ్రీలంక మధ్య, కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. బుధవారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక స్కోరు 229/6గా ఉంది.
వెస్టిండీస్ పర్యటనను పాకిస్థాన్ విజయంతో ముగించింది. రెండు టెస్టుల కోసం ఆ దేశానికి వెళ్లిన పాక్.. తొలి టెస్టులో ఓడినా రెండో మ్యాచ్లో గెలిచి సిరీస్ను 1-1తో సమం చేసింది.
ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే పెర్త్పై జెండా ఎగరేసిన టీమ్ఇండియా..అడిలైడ్లోనూ అదే పునరావృతం చేయాలన్న పట్టుదలతో ఉం�
మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 1-0తో వెనకబడిన టీమ్ఇండియా.. ఎలాగైనా మళ్లీ పుంజుకోవాలని చూస్తున్నది. బెంగళూరు టెస్టు ఓటమి నుంచి బయటపడి పూణెలో (Pune Test) జోరు చూపాలని భావిస్తున్నది. ఇందులో భాగంగా జట్టులో పలు మార్
సొంతగడ్డపై బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా చెన్నైలో ముగిసిన తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించిన భారత క్రికెట్ జట్టు.. శుక్రవారం నుంచి కాన్పూర్ వేదికగా జరుగబోయే రెండో టెస్టులోనూ జోర�
వెస్టిండీస్తో గయానా వేదికగా జరిగిన రెండో టెస్టును దక్షిణాఫ్రికా గెలుచుకుంది. ఆట నాలుగో రోజు సఫారీలు నిర్దేశించిన 263 పరుగుల ఛేదనలో ఆతిథ్య విండీస్ 222 పరుగుల వద్దే ఆగిపోవడంతో సౌతాఫ్రికా 40 పరుగుల తేడాతో వి�
బంగ్లాదేశ్తో ఛటోగ్రామ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక విజయానికి 3 వికెట్ల దూరంలో నిలిచింది. 511 పరుగుల భారీ ఛేదనలో భాగంగా రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న బంగ్లాదేశ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానిక�
బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక తొలి రోజు శనివారం ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ స్వల్ప ఆధిక్యం సాధించింది. వందో టెస్టు ఆడుతున్న కేన్ విలియమ్సన్ (51)తో పాటు టామ్ లాథమ్(65 బ్యాటింగ్) అర్ధసెంచరీలతో కివీస్ రెండో ఇన్నింగ్స్లో రెం
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. ఆసీస్కు టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్కు దిగిన కివీస్ మొదటి ఇన్నింగ్స్లో 45.2 ఓవర్లలో 162 పరుగులకు కుప్పకూలింది. హాజిల్వుడ్(5-31) ఐదు వ�