వరంగల్(ఎస్సీ) పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ లో భాగంగా పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకూ సహకరించిన ప్రతి ఒక్కరి కీ వరంగల్ లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య ధన్
జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు. మంగళవారం రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ ఏ�
జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మూడంచెల పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని, ఇతరులు ఎవరూ లోనికి రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అధికారు�
అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి ఇప్పుడు వాటి ఊసెత్తని కాంగ్రెస్ పాలకులకు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఖమ్మం బీఆర్�
జెన్కో సీఎల్ కార్మికుడిగా పని చేశానని, జేపీఏగా ఉద్యోగోన్నతి వచ్చినప్పటికీ వదిలేసి ప్రజాసేవ చేస్తున్నానని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనే అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్
అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధ పు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బా లరాజు విమర్శించారు. సోమవారం నల్లమల లోతట్టు ఏ జెన్సీ ప్రాంతాల్లో బ�
జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు సోమవారం మెదక్ సమీకృత కలెక్టరేట్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఎన్నికల సంఘం నియమావళికి లోబడి ఎంసీసీ, ఎంసీఎంసీ (మీడియా సర్టిఫికేషన్ మ�
గౌడ కులస్తులంతా గర్జించాలి.. ఈ నెల 13వ తేదీన జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్న గౌడ కులస్తులు ఒక్కొక్కరు మీతో పాటు మరో వంద మంది చేత ఓటు వేయించాలని బీఆర్ఎస్ ఎంపీ అభ
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే తెలంగాణలో నీళ్లు కనుమరుగయ్యాయని, పం టలు ఎండి రైతులు నానా అవస్థలు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివ�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసి.. ముమ్మర తనిఖీలు చేపట్టాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాంకుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని న
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద రూ. 24.77 లక్షల నగదును పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు.
ఎర్లీబర్డ్ పథకంపై పార్లమెంట్ ఎన్నికల ప్రభావం పడుతోంది. ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లిస్తూ 5 శాతం రాయితీ పొందాలన్న జీహెచ్ఎంసీ పిలుపునకు వినియోగదారులు నామమాత్రంగానే స్పందించారు. ఈ నెల 1 నుంచి 30వ తేదీ వరక�
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పుంజుకుంటున్నదని, పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన ఆ పార్టీ అభ్యర్థులందరూ గెలుపొందడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత ధీమా వ్యక్తం చే�
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశం మొత్తం చూపు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం వైపే ఉన్నదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావుగౌడ్ అన్నారు. గత ఎంపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని కిష�