భారత ఎన్నికలపై మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యలకు మెటా ఇండియా బుధవారం భారత్కు క్షమాపణ చెప్పింది. 2024లో జరిగిన ఎన్నికలలో భారత్లోని అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయిందంటూ ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ�
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సామాజిక మాధ్యమాలలో ఆ ఫలితాల మీద చర్చలు నడుస్తున్న తీరును చూస్తుంటే నిర్వేదం వస్తోంది. నవ్వాలో, ఏడ్వాలో కూడా తెలియని పరిస్థితి! 2023లో తెలంగాణలో ఏర్పడిన పరిస్థి�
Anand Mahindra | కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) మరో ఫొటోతో నెటిజన్ల ముందుకొచ్చారు. 2024 ఎన్నికల్లో (2024 Elections) ఇదే బెస్ట్ ఫొటో (Best Picture) అంటూ పోస్టు పెట్టారు.
Elections | ఎన్నికల్లో ఓటు వేశామా లేదా అనేది తెలుసుకునేందుకు రుజువు సిరా గుర్తు! దొంగ ఓట్లు పడకుండా ఉండేందుకు ఎన్నికల అధికారులు.. చూపుడు వేలుపై ఈ సిరాను అద్దుతారు. ఈ సిరా గుర్తు అంత తొందరగా చెరిగిపోదు. అయితే సార్�
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్కు నేషనల్ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఆయన లాహోర్, మియాన్వాలీల నుంచి �
మండల్ వర్సెస్ కమండల్.. ఇప్పుడు బీజేపీ మల్లగుల్లాలు పడుతున్నది దాని మీదే. మండల్ వెనుకబడినవర్గాల సంక్షేమాభివృద్ధికి ప్రతీక అయితే కమండల్ బీజేపీ మార్కు మత రాజకీయాలకు ప్రతీక అని చెప్పవచ్చు. ఇందులో బీజే�
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మరో భారత సంతతి వ్యక్తి నిలిచారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు శివ అయ్యదురై ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నట్టు వెల్లడించారు. 1970లో అయ్యదురై కు�
Joe Biden | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ మరోసారి బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా బైడెన్ ప్రకటించారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన డెమొక్రటిక్ పార్టీ తరఫున రీ ఎల
మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి భవిష్యత్తుపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్
చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఎంవీఏ కూటమి భవిష్యత్తులో ఉంటుందో లేదో తెలియదని
అన్నారు. మహారాష్ట్రలోని అమరావతిలో సోమవారం ఆయన �
US President Biden: వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఉన్నట్లు బైడెన్ తెలిపారు. ఆ ప్లాన్ గురించి గతంలో చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఐర్లాండ్ టూర్ ముగించుకుని అమెరికా వెళ్తున్న నేపథ్యంలో ఆయన ఈ కా�
CM KCR | బీజేపీ చెప్పే నీతి సోషలైజ్ ది లాసెస్.. ప్రైవేటైజ్ది ప్రాఫిట్ అని, దుర్మార్గమైన దోపిడీదారుల ప్రభుత్వం బీజేపీ అంటూ కేసీఆర్ విమర్శించారు. మోదీ పాలసీ ప్రైవేటైజేషన్ అయితే.. మా పాలసీ నేషనలైజేషన్ అని �
Kamal Haasan | వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ సూచించారు. బుధవారం చెన్నై అన్నానగర్లోని ఓ హోటల
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ విరుచుకుపడ్డారు. ‘అమిత్ షా ఓ పిచ్చోడు. తెలివి తక్కువ వ్యక్తి. బీహార్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఎలాగైతే పీకిపారేశామో..