వికారాబాద్ జిల్లాలో గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా జరిగేలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, యాలాలలో మ�
లోక్సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో మద్యం దుకాణాలు (Wine Shops) మూతపడనున్నాయి. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జూన్ 4న ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉ�
చేవెళ్ల లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన అధికారులు కౌంటింగ్ ప్ర క్రియ కూడా పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. లోక్సభ బరిలో 43 మంది అభ్యర్థులుండగా.. వారి భవితవ్యం ఈవీఎంలలో భద్రంగా ఉన్న
మండలంలోని బూత్ల్లో ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 24 గ్రామ పంచాయతీల్లో ఇది వరకు 35 ఎన్నికల బూత్లు ఉండగా, పెద్దవేములోనిబావి తండాలో 276 ఓటర్లు, గోవిందాయిపల్లి తండా 797 ఓటర్లు, గడ్డమీది తండ
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం సాయంత్రం నుంచి 144 సెక్షన్ విధించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు.
CEO Vikas Raj | తెలంగాణలో ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమలులోకి వచ్చిందని చెప్పారు. దాంతో కారణంగా నలుగురి కంటే ఎక్కువ మంది క
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో (Murshidabad) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ముర్షిదాబాద్ జిల్లా రెజినగర్లోని శక్తిపూర్ ప్రాంతంలో శ్రీరామనవమి (Sri Ram Navami) ఊరేగింపు సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచే
కుమ్రం భీం జిల్లాలో ఎనుగు దాడితో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏనుగు సంచరిస్తున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ (144 Section) విధించారు. గ్రామ శివారు ప్రాంతాల్లో వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణవ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటుచేశామని, సుమారు 23వేల మంది సిబ్బందితో పహారా నిర్వహిస్తున్నామని డీజీపీ అంజనీకుమార్ శనివారం తెలిపారు.
ఓట్ల లెక్కింపు సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 144 సెక్షన్ను విధిస్తున్నట్లు పోలీసు కమిషనర్లు వెల్లడించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలంటే ఓ రణరంగం. ఆ రాజకీయ కురుక్షేత్రంలో రక్తం చిందని ఎన్నికల్లేవ్. ఎటుచూసినా పోటాపోటీ నినాదాలు.. తోపులాటలు, కర్ఫ్యూలు, 144 సెక్షన్లు, ఒక్కోసారి భాష్పవాయువుల ప్రయోగాలు.
అసెంబ్లీ ఎన్నికలలో కీలక ఘట్టం మొదలైంది. ఎన్నికల బరిలో పోటీని ఖరారు చేసే నామినేషన్ల పర్వానికి అభ్యర్థులు తెరలేపారు. తొలి రోజున అంతంత మాత్రంగానే అభ్యర్థులు నామినేషన్లను సమర్పించారు.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమినరీ (Group-1 Prelims) పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ఉదయం 10.30 నిమిషాలకు ప్రారంభమైంది.