అసెంబ్లీ ఎన్నికలలో కీలక ఘట్టం మొదలైంది. ఎన్నికల బరిలో పోటీని ఖరారు చేసే నామినేషన్ల పర్వానికి అభ్యర్థులు తెరలేపారు. తొలి రోజున అంతంత మాత్రంగానే అభ్యర్థులు నామినేషన్లను సమర్పించారు.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమినరీ (Group-1 Prelims) పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ఉదయం 10.30 నిమిషాలకు ప్రారంభమైంది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఈనెల 13వ తేదీన పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మ�
Bhadrachalam | గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం పెరుగుతున్న. దీంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్ విధించా�
Konaseema | ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ (Konaseema) జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. జిల్లాలో 144వ సెక్షన్ విధించారు. పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నారు. ఘర్షణలకు కేంద్రమైన అమలాపురం
144 Section | కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కోరలు చాస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి మహానగరంలో పోలీసులు నేటి నుంచి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
Kerala | కేరళలోని అలప్పుజా జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ( SDPI ) నాయకుడు కేఎస్ షాన్ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆ హత్య ఘటన