144 సెక్షన్ | కరోనా నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మహమ్మారి వ్యాప్తిని నిలువరించడానికి దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈనెల 19 వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నది.
కర్ఫ్యూ వేళల్లో మార్పులు| ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేశారు. ఇప్పటివరకు ఉదయం 6 నుంచి 12 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే శుక్రవారం నుంచి మరో రెండు గంటలు సడలింపు ఇవ్వన
నేటి నుంచి 15 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ముంబై, ఏప్రిల్ 13: మహారాష్ట్రలో కరోనా కరాళనృత్యం చేస్తున్నది. రోజూ సగటున 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్