పదోతరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. చివరిరోజు నిర్వహించి న సాంఘికశాస్త్రం పరీక్షకు 13,283మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 13,087మంది హాజరయ్యారు.
ముగిసిన వార్షిక పరీక్షలు చివరి రోజు సంగారెడ్డి జిల్లాలో 99.09 శాతం , మెదక్ జిల్లాలో 98.91 శాతం హాజరు పరీక్ష కేంద్రాల వద్ద సందడి ఆనందంతో ఇంటిబాట పట్టిన విద్యార్థులు ఎక్కడా డిబార్, మాల్ప్రాక్టీస్ జరగలేదన్న అ�
పదో తరగతి పరీక్షలకు బుర్ఖా ధరించి వచ్చే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బుర్ఖాలను తొలగించాలని కోరవద్దని సూచించింది.
ఈ నెల 23 నుంచి టెన్త్ పరీక్షలు జిల్లాలో 43 కేంద్రాల్లో ఏర్పాట్లు హాజరుకానున్న 6,939మంది విద్యార్థులు కొవిడ్ కారణంగా రెండేళ్ల విరామం తర్వాత నిర్వహించే పదో తరగతి వార్షిక పరీక్షలకు అధికార యంత్రాంగం పకడ్బందీ �
ఈ నెల 23 నుంచి టెన్త్ పరీక్షలు జిల్లాలో 71 కేంద్రాల్లో ఏర్పాట్లు హాజరుకానున్న 12, 057 మంది విద్యార్థులు పర్యవేక్షణకు సెంటర్లలో సీసీ కెమెరాలు హనుమకొండ సిటీ, మే19: ఈనెల 23 నుంచి ప్రారం భమయ్యే పదో తరగతి పరీక్షలకు పకడ
జిల్లాలో 56 పరీక్షా కేంద్రాలు హాజరుకానున్న 9,940 మంది విద్యార్థులు విధులు నిర్వర్తించనున్న 600 మంది ఇన్విజిలేటర్లు ప్రతి కేంద్రం వద్ద ఏఎన్ఎం, ఆశ కార్యకర్త అందుబాటులో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు గిర్మాజీ�
మెరుగైన ఫలితాలే లక్ష్యంగా విద్యాశాఖ ప్రణాళికలు నేటి నుంచి టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు ఖమ్మం ఎడ్యుకేషన్, మే 5: పది విద్యార్థులపై రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. నెలాఖరు నుంచి పది పబ్లిక్ �
హైదరాబాద్ : కరోనా ఉధృతి నేపథ్యంలో విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. మే 17వ తేదీ నుండి జరగాల్సిన పదో తర