పదోతరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతించాలని ఎస్సెస్సీ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షాకేంద్రాల్లోకి పంపించబోమని �
పది పరీక్షల నిర్వహణకు జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 18 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. జిల్లావ్యాప్తంగా 97 సెంటర్లలో విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
పది,ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హేమంత్ సూచించారు. కలెక్టరేట్ భవనంలోని సమావేశ మందిరంలో గురువారం ఎస్పీ సురేశ్ కుమార్, అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి సంబంధిత శాఖల అ
పదో తరగతి విద్యార్థులకు మార్చి 1 నుంచి 11 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ప్రీ పైనల్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు.
TS SSC Exams | ఈ ఏడాది పదోతరగతి వార్షిక పరీక్షల్లో కీలక మార్పులు ఉంటాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఆరు పేపర్లకు.. ఏడు రోజుల పాటు పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నదని పేర్కొన్నాయి.
SSC Exams | టెన్త్ పరీక్ష కేంద్రాల వద్ద నిబంధనలు ఎంతటి వారికైనా సమానమేని నిరూపించారు ఎస్పీ డాక్టర్ వినీత్. జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీస్ పాఠశాల టెన్త్ పరీక్షా కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించేందు�
SSC Exams | పదో తరగతి పరీక్షల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకొన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా వర్ని పరీక్షాకేంద్రంలో ఓ ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేశారు.
నిర్మల్ జిల్లాలో సోమవారం నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశా రు. ఈ నెల 13 వరకు జరుగనున్న పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 9,078 మంది విద్యార్థు లు హాజరుకానున్నారు.
SSC Exams | పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానుండగా, విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పరీక్షలు నిర్వహించనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 2,652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస�
పకా ప్రణాళికతో చదివి చకటి విషయ ప్రదర్శన చేయగలిగితే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి మారులు సాధించవచ్చు. ఈ నెల 3వ తేదీ నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు మొదలుకానున్న నేపథ్యంలో చివరి నిమిషం వరకు ఏయే విషయాల
టెన్త్ ఎగ్జామ్స్కు వేళయింది. రేపటి నుంచే ప్రారంభవుతుండగా, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో 11 పరీక్షలు ఉండగా, ఈసారి 6 పరీక్షలకు కుదించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగే పరీక్షల నిర్వహణ�