10th Class Students | వడ్డేపల్లి : మండలంలోని తనగల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుర్వ గడ్డం తిమ్మప్ప ఎగ్జామ్ ప్యాడ్లను(స్టేషనరీ) అందజేశారు.
పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం కోసం రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లాల్లో స్పాట్ వాల్యుయేషన్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పదోతరగతి విద్యార్థులకు చిరుకానుక అందజేస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న టెన్త్ విద్యార్థులకు పరీక్షలు రాయడానికి ప్యాడ్లు, �
వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మ�
ప్రతి విద్యార్థి జీవితంలో టెన్త్ అనేది అత్యంత కీలకమైనది. పరీక్షలు వస్తున్నాయంటే విద్యార్థుల్లో ఆందోళన ఉంటుంది. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా తల్లిదండ్రులు దిశానిర్దేశం చేయాలని మానసిక నిపుణుల�
పదోతరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతించాలని ఎస్సెస్సీ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షాకేంద్రాల్లోకి పంపించబోమని �
పది పరీక్షల నిర్వహణకు జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 18 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. జిల్లావ్యాప్తంగా 97 సెంటర్లలో విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
పది,ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హేమంత్ సూచించారు. కలెక్టరేట్ భవనంలోని సమావేశ మందిరంలో గురువారం ఎస్పీ సురేశ్ కుమార్, అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి సంబంధిత శాఖల అ