విద్యార్థులు లక్ష్యం సాధించాలంటే క్రమశిక్షణ, పట్టుదల ముఖ్యమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నలగాటి ప్రసన్నరాజ్ అన్నారు. బుధవారం కట్టంగూరు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 70 మంది విద్యార్థులకు పరీక్ష ప్య�
పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏ ర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, పదో తరగతి పరీక�
కట్టంగూరు ఉన్నత పాఠశాలలో మంగళవారం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోల సమావేశం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్చార్జి ఎంఈఓ అంబటి అంజయ్య పాల్గొని మాట్లాడారు.
ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను ప్రణాళికయుతంగా చదివి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలని జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి అన్నారు. జూలూరుపాడు ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార�
10th Class Students | వడ్డేపల్లి : మండలంలోని తనగల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుర్వ గడ్డం తిమ్మప్ప ఎగ్జామ్ ప్యాడ్లను(స్టేషనరీ) అందజేశారు.
పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం కోసం రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లాల్లో స్పాట్ వాల్యుయేషన్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పదోతరగతి విద్యార్థులకు చిరుకానుక అందజేస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న టెన్త్ విద్యార్థులకు పరీక్షలు రాయడానికి ప్యాడ్లు, �
వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మ�
ప్రతి విద్యార్థి జీవితంలో టెన్త్ అనేది అత్యంత కీలకమైనది. పరీక్షలు వస్తున్నాయంటే విద్యార్థుల్లో ఆందోళన ఉంటుంది. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా తల్లిదండ్రులు దిశానిర్దేశం చేయాలని మానసిక నిపుణుల�