‘చేతి’ని నమ్ముకుంటే చేటు తప్పదని కర్షకులు హెచ్చరిస్తున్నారు. దశాబ్దాల పాటు ‘హస్త’వ్యస్తంగా కొనసాగిన వారి పాలనలో తీవ్ర ఇబ్బందులు పడ్డాం.. మళ్లా ఇప్పుడేమో వ్యవసాయానికి 3 గంటల కరెంట్.. 10 హెచ్పీ మోటర్లు పె�
గతంలో భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మధ్యవర్తులను ఆశ్రయించాల్సి వచ్చేది. దళారులు చెప్పినంత ఖర్చు భరించి పని చేయించుకోవాల్సి ఉంటుండె. తెలంగాణ ప్రభుత్వం ధరణి తీసుకరావడంతో రైతులకు చాలా తిప్పలు త�
మూడు గంటల కరెంట్తో కాళ రాత్రులే దిక్కవుతాయని రంగారెడ్డి జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కరెంటు విషయంలో రైతులు పడిన కష్టాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
కరెంటు కోసం నాడు పడ్డ కష్టాలు మళ్లీ పడాలంటే మా వల్ల కాదు..నాడు రాత్రి పూట చీకట్లో బోరు బావుల వద్దకు వెళ్లి చాలా మంది కన్నుమూసిన రోజులను ఎట్లా మర్చిపోతం. అలాంటి పరిస్థితి మళ్లీ తీసుకొస్తమని కాంగ్రెసోళ్లు చ
తెలంగాణ రైతులపై కాంగ్రెసోళ్లు పగబట్టిండ్రు. మూడు గంటల కరెంట్ అని, 10 హెచ్పీ మోటర్లని.. మూడు గంటలు కాదు ఐదు గంటలని.. అసలు 24 గంటల కరెంటే అక్కర్లేదని.. ఎవ్వరికి తోచింది వాళ్లు మాట్లాడి రైతులను ఆగం పట్టించిండ్ర�
స్వరాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ అందుతున్నది. దాంతో రైతులు ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగు చేసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా నాలుగైదు గంటల కరెంట్, రాత్రి పూట పొలాల్లో పడ�
‘కాంగ్రెస్ పాలనలో మూడు గంటల కరెంటు కోసం బావులు వద్ద పడిగాపులు కాసేవాళ్లం. నీళ్లు అందక పంటలు ఎండిపోయేవి. చిన్న రైతులు ఎవుసం చేయలేని పరిస్థితులుండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పదేండ్ల కిందటి చీకటి రోజులు మళ్లీ వస్తాయని జిల్లా రైతులు అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోసం తాము పడ్డ కష్టాలను ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నామని స్పష్టం చేస్త
ఉమ్మడి రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చేసిందని, బీఆర్ఎస్తోనే రైతులకు అన్ని విధాలా మేలు జరుగుతుందని అన్నదాత�
కాంగ్రెస్ అంటేనే రైతాంగం ఉలిక్కిపడుతున్నది. కాంగ్రెస్ పాలనలో పడిన ఎడతెరిపి లేని కష్టాలను తల్చుకుని వణికిపోతున్నారు. ఒక వేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. మూడు గంటల కరెంటు..10 హెచ్పీ మోటర్లతో గతంలో మాది
కాంగ్రెస్ పార్టీ ఇస్తామంటున్న మూడు గంటల కరెంటుతో పంటలెలా పండుతయని రైతులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరెంటుకోసం ముప్పుతిప్పలు పడ్డామని, ఆహర్నిశలు కష్టపడి సాగు చేసిన పం�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ ఆ చీకటి రోజులొస్తాయి. 24 గంటల కరెంటు ఇస్తున్న సీఎం కేసీఆర్కే మా మద్దతు. అని రైతులు చెబుతున్నారు. కాంగ్రెస్ హయాంలో రాత్రి పూట కరెంటు కోసం పొలాల దగ్గరికి వెళ్లి ఎం�
తెలంగాణ ప్రభుత్వ హయాంలో రైతులు బాగుపడుతుంటే కాంగ్రెస్కు కండ్లు మండుతున్నాయి. మూడు గంటల కరెంట్ పేరుతో మళ్లీ ఆగం చేయాలని చూస్తుంది. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అవసరం లేదని, 10 హెచ్పీ మోటర్లు పెట్టుకుంటే �
కాంగ్రె సోళ్లు రోజుకో మాట మార్చుతున్నరు. పెట్టుబడి సాయం విష యంలో అదే జేస్తున్నారు. రైతులు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామని జెప్పిండ్రు. ఇప్పుడేమో కౌలు రైతులకు ఇస్తే యజమానులకు ఇయ్యం.. యజమానులకు ఇస్తే �