భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు, గజగజా వణుకుతున్న తెలుగు రాష్ర్టాలు, మంచు దుప్పటిలో ఉత్తరాది... ఇలాంటి పతాక శీర్షికలు చదివే సమయం వచ్చేసింది. నిజంగానే చలికి కొండలు సైతం వణికిపోతున్నాయి. ఆ చలి నుంచి తప్పించుకోవ
కోరిన కానుకలిచ్చే శాంటాక్లాజ్ పండుగనాడు వస్తాడు. ఆ బహుమతి కోసం పిల్లలే కాదు, పెద్దలూ ఎదురు చూస్తుంటారు. క్రిస్మస్ పండుగంటే క్రిస్మస్ తాతతో పాటు చూడచక్కగా ముస్తాబు చేసిన చెట్టు, గిఫ్ట్బాక్స్లు, స్
ఎవరికి వారు.. తామే అన్నీ తెలిసిన వాళ్లమని అనుకుంటారు. తోచింది ఏదో చెబుతుంటారు. అవన్నీ నిజాలు అని మనం ఎందుకు అనుకోవాలి. భగవంతుడు అంతటా ఉన్నాడు. కానీ, వ్యక్తమయ్యే ‘రూపం’ ఉన్నప్పుడే మనం ఆ విగ్రహాన్ని చూస్తూ మన
పార్వతీ తనయుడు స్వయంభూగా వెలిసిన క్షేత్రాలు తెలంగాణ ప్రాంతంలో బహు అరుదుగా కనిపిస్తాయి. అలాంటి వాటిలో ఒకటి రేజింతల్. ఇక్కడ పార్వతీ నందనుడు సిందూర వర్ణంలో సిద్ధి వినాయకుడిగా కొలువుదీరాడు. సంగారెడ్డి జి�
మా ఊర్లో వంట అయ్యగార్ల ఇళ్లు పెద్దగా లేవు. ఉన్న ఒకటి రెండు ఇళ్లల్లో మగవాళ్లు చదువుకొని ఉద్యోగాలు చేసేవాళ్లు లేదా వైష్ణవ ఆలయాల్లో పూజారులుగా ఉండేవాళ్లు. వాళ్లకు వ్యవసాయ భూములూ, మంచి ఇళ్లూ ఉండడంతో బయటివాళ�
‘వాట్..!’ అశ్చర్యంతో షాకైన రుద్ర తనను తాను తమాయించుకొని.. ‘ఎలా? ఎప్పుడు?? హెడ్క్వార్టర్స్లో నాతో ఎవరూ ఈ విషయం అనలేదే?’ అంటూ ఆవేదన వ్యక్తంచేశాడు. రుద్ర, శశాంక్ గతంలో రెండు మూడు కేసుల మీద కలిసి పనిచేశారు.
జరిగిన కథ : అది మువ్వ మరణించిన రోజు. ఆ విషాదాన్ని తట్టుకుంటూనే తలగడదీవి చేరాడు జాయపుడు. పృథ్వీశ్వరుడు ద్వారంవద్దే నిలిచి.. అనుమకొండ నుంచి వచ్చిన లేఖను చూపాడు.
స్థానికత ఒక బలమైన ధోరణిగా స్థిరపడిన ఈ మూడు దశాబ్దాల కాలంలో.. తెలంగాణ కథ ఎన్నో మలుపులు తిరిగింది. పాతికేళ్లుగా తెలంగాణ కథ అనూహ్యమైన దూరాలకు ప్రయాణించింది.
జమ్మిచెట్టుని ‘శమీ వృక్షం’ అని కూడా పిలుస్తారు. వైష్ణవ సంప్రదాయాలలో దీనిని ‘ఆరణి’ అని అంటారు. మహాభారతంలోని విరాట పర్వంలో పాండవులు జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను భద్రపరుస్తారు. అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత వి�
Rats | ఇదిగో ఇక్కడ కనిపిస్తుందే ఆ డ్యామ్ కట్టేసరికి తలప్రాణం తోకకి వచ్చిందనుకో... అన్నది తోకను నిమురుకుంటూ ఓ పెద్ద ఎలుక. ముఖ్యంగా పిల్లర్ల కోసం ఆ పెద్ద దుంగలు నరికే సరికి.. సారీ కొరికే సరికి దుంప తెగిందనుకో అం�