నానమ్మ అంత్యక్రియలు మా ఊళ్లోనే చేశారు. చిన్నాన్న ఇల్లు దాటి వెళ్లొద్దు కనుక.. ఏవైనా పనులుంటే వాళ్ల కూతురు, మా కజిన్ సరస్వతక్కకి చెప్పేవాళ్లు. అలా.. ఒకరోజు కూనూరుకు వెళ్లి ఏవో వస్తువులు తెమ్మని పంపించారు. మ
ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి రాత్రి నానబెట్టుకోవాలి. తర్వాతి ఉదయం మెత్తగా రుబ్బుకోవాలి. అందులో బొంబాయి రవ్వ కలపాలి. తర్వాత పెరుగు కూడా వేసి కలియబెట్టాలి. అల్లం ముక్కను సన్నగా తురిమి ఈ మిశ్రమానికి �
హెచ్పీ నుంచి వచ్చిన ఆమ్ని బుక్ అల్ట్రా ఫ్లిప్ ల్యాప్టాప్ మార్కెట్లో తనదైన ప్రత్యేకతను చూపిస్తున్నది. అత్యంత సన్నగా, తక్కువ బరువుతో ఉండటమే కాకుండా.. ఆధునిక ఏఐ ఫీచర్లు దీని ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా గ్�
నీలాకాశపు అందాలు.. తేలిపోయే మేఘాలు.. ఆ మబ్బుల్లోంచి మసకమసకగా కనిపించే సూర్యోదయ కిరణాలు.. వీటిని కెమెరాలో బంధించడం అద్భుతమే అవుతుంది. ఆ అద్భుతానికే.. క్లౌడ్స్కేప్ ఫొటోగ్రఫీ అని పేరు. ఇది.. ఆకాశంలో మేఘాల అంద�
రేంజ్ రోవర్, రోల్స్ రాయిస్, పోర్షె, వోల్వో, బెంజ్... భూమ్మీద ఖరీదైనవిగా పేరున్న కార్లన్నీ వరుస కట్టి ఉన్నాయి. గుచ్చి, ప్రాదా, వసాచె, డియో, లూయీస్ విట్టన్, కార్టియర్... ప్రపంచ ప్రసిద్ధి చెందిన లగ్జరీ బ్ర�
వినదగునెవ్వరు చెప్పిన.. వినినంతనే వేగపడక..’ అని సుమతీ శతకం చెప్తుంది. ఎవరు చెప్పినా వినాలని, అంతేకాకుండా మంచిచెడ్డలు కూడా విచారించాలని ఆ పద్యం అంతరార్థం. మనుషుల మధ్య బంధాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని గుర్తించ
‘సార్.. ఇక్కడ ఒకే గదిలో ఎనిమిదిమంది చనిపోయి ఉన్నారు. మీరు త్వరగా రావాలి సార్' ముఖంపై చెమటను తుడుచుకొంటూ కంగారుగా చెప్పాడు హెడ్కానిస్టేబుల్ రామస్వామి.
అరగంటలో క్రైమ్స్పాట్కు చేరుకొన్నాడు ఇన్స్పె�
సాంకేతికతతోపాటు సైబర్ మోసాలూ పెరుగుతున్నాయి. రోజుకో రూపుతో పుట్టుకొస్తూ.. అమాయకులను దోచుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది జాగ్రత్తగా ఉంటున్నా.. మోసగాళ్లు కూడా కొత్తకొత్త పద్ధతుల్లో వల వేస్తున్నారు. ఫేక్�
చేర రాజ్యంలోని కథాకళి నృత్తం జాయచోడుణ్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. అసలు సిసలు నృత్తంగా దానిని హృదయానికి హత్తుకున్నాడు. తమిళరాజ్యాలలోని దేవాలయాలు జాయచోడుణ్ని విస్తుగొలిపాయి. వాటిని ఎంత విశాలంగా నిర్�
తెలుగు వాళ్లకు శాంతా బయోటెక్నిక్స్ పేరు సుపరిచితమే. ఈ సంస్థ వ్యవస్థాపకుడు వరప్రసాద్ రెడ్డి పేరు కూడా తెలిసిందే. ఫార్మా రంగంలో అంతగా ప్రసిద్ధి చెందినవి ఈ రెండు పేర్లు. కాబట్టి, వరప్రసాద్ రెడ్డి ఏ బయోటె�
ఆకాశమంత అభివృద్ధి సరే! ఆ ప్రయత్నంలో కాలుష్య కాసారంగా మారుతున్న భూగోళం పరిస్థితి ఏమిటి? అంతా విధి అనుకుంటే ఎంత పొరపాటు! చెమట నీరు చిందించి బ్రహ్మరాతను మార్చుకోవాలి. అంతేకానీ, వ్యక్తిగత వైఫల్యాలను, సామాజిక
తెలుగులో... సంసారం, పెద్దకొడుకు, మేమూ మనుషులమే తదితర చిత్రాలతోపాటు తమిళంలోనూ నటించిన సీనియర్ నటి ఒకరు ఇటీవల కన్నుమూశారు. ఆమె ఎవరు?
టీ20 క్రికెట్ ఫార్మాట్లో అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్�
ఆ దిక్కుమాలిన వాదమే.. ఈరోజు అనేక గృహాలకు ఈశాన్యం లేకుండా చేస్తున్నది. కారు పార్కింగ్ అని, స్థలం కలిసివస్తుంది అని కొందరు ఇంటి ఈశాన్యాన్ని తెంపి.. ఈశాన్యం పెరుగుతుంది అని భ్రమింపజేస్తున్నారు. ఇళ్లనూ అలాగే