‘ఊరు చాలా ఇచ్చింది. తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే లావైపోతాం’ శ్రీమంతుడు సినిమాలో ఫేమస్ డైలాగ్ ఇది. ఊరికి రుణపడ్డ హీరో.. ఆ రుణం తీర్చుకోవడానికి ముందుకొస్తాడు. కానీ, అసలైన శ్రీమంతులు వీళ్లు. ఈ యువకులకు ఎవరూ, ఏద�
ప్రొటీన్ పౌడర్లు, ఎనర్జీ డ్రింకుల మధ్య మన సంప్రదాయ పదార్థాలు మెల్లగా మళ్లీ ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అలాంటి సహజ పదార్థాల్లో ఒకటి గోంద్ కతీరా. దీన్నే బాదం బంక అని కూడా పిలుస్తారు. ఎండాకాలంలో శరీరాన్న�
ఆర్థిక వృద్ధే కాదు వన్యప్రాణుల వృద్ధీ అవసరమేనని నేటి అభివృద్ధి అజెండా. పర్యావరణ సమతుల్యత, వన్యప్రాణి సంరక్షణ మానవ మనుగడకు అవసరమేనని ఆలస్యంగానైనా గుర్తించాం. ఈలోగా జరగరాని నష్టం జరిగిపోయింది. కొన్ని జాత�
మనిషి అద్భుతాల కోసం చాలా చోట్లే తిరుగుతాడు... చాలా విషయాలే శోధిస్తాడు. మంచిదే! కానీ ప్రకృతిలోనే అన్నిటికంటే గొప్ప అద్భుతం మన శరీరం అన్న విషయాన్ని మాత్రం గుర్తించడు.
కొరియన్ బ్యూటీ ట్రెండ్ ఇప్పుడు మన దగ్గర జోరు మీదుంది. దాంతో పాటు రైస్ వాటర్కీ సౌందర్య సాధనలో ప్రాధాన్యం పెరిగింది. సూపర్ గ్లాసీ స్కిన్ కోసం, మిలమిల మెరిసే జుట్టు కోసం బియ్యం కడిగిన నీళ్లను వాడతారిం�
వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఊహించని ఖర్చులు ముందుకురావచ్చు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. భాగస్వాములతో సఖ్యత ప�
స్విమ్మింగ్పూల్ తూర్పు, ఉత్తరం, పడమర దిక్కుల్లో రాకూడదు. ప్రధానంగా గేటెడ్ కమ్యూనిటీలో విశాలమైన స్థలంలో.. ఇంటికి తూర్పులో, ఈశాన్య-ఉత్తరాలలో స్విమ్మింగ్ పూల్ నేలమీద ఉండటం శాస్త్రపరంగా ఎంతో చక్కని అంశ
2012 సినిమా ఆధారంగా చైనా-టిబెట్-భారత్ సరిహద్దులోని చుంబీ లోయకు ఉత్తరంగా ఉన్న ప్రాంతానికి సాయంత్రం 4.30 గంటలకు చేరుకొన్నారు ఇన్స్పెక్టర్ రుద్ర అండ్ టీమ్. ఆ ప్రాంతాన్ని తీక్షణంగా పరిశీలిస్తే, ఓ బండరాయి క�
అందాల పోటీల్లో అదరహో అనిపించిన ఈ గుజరాతీ పడుచు.. ఇప్పుడు టాలీవుడ్లో పాగా వేయడానికి విచ్చేసింది.
కామెడీ సినిమాలో యాక్షన్తో అదరగొట్టింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మెప్పు పొందిన రియా సింఘా ప్రస్థానం
�
‘హాయ్ గూగుల్.. ప్లే ద ప్రీవియస్ ఎపిసోడ్. వాల్యూమ్ అప్.. చేంజ్ ద చానెల్!’ అని కమాండ్ చేస్తూ స్మార్ట్ టీవీ వీక్షిస్తున్నాం. వాయిస్ కమాండ్స్, స్ట్రీమింగ్ యాప్స్, పర్సనలైజ్డ్ రికమెండేషన్స్.. ఇవన
విప్లవోద్యమం సామాన్యులను అసమాన్యులుగా చేస్తుందనడంలో ఈ ‘వీరుడు’ ఓ సాక్ష్యం. నాడు గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు, దొరలు దోపిడితో ప్రజలను పీల్చిపిప్పి చేసేవారు. అదలా ఉండగా కాలరీ ప్రాంతంలో మేనెజ్మెంట్ల ద
“పక్కకు తప్పుకోండి సామీ!” అడ్డంగా నిలబడిన ఆసామిని చూసి చిరుకోపంతో అన్నది ఆహవసత్తి. “అరే! నా పేరు నీకెట్లా తెలుసు సుందరీ! అయినా పక్కకు తప్పుకొమ్మంటున్నావు. ఎవరి పక్కకు? నీ పక్కకా? మీ అక్క పక్కకా?” ‘పక్క’ అనే �