బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు, బెదిరింపులను సహించేదిలేదని, ప్రజల సమస్యల గురించి అడిగితే.. పోలీస్ కేసులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆగ్రహ�
నకిలీ నోట్లను తయారుచేస్తూ, దేశంలోని వివిధ రాష్ర్టాలకు కొరియర్ ద్వారా సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసి�
తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు ఆందోళనబాట పట్టారు. వరికి బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ కోటగిరి మండల కేంద్రంలో శనివారం ధర్నా నిర్వహించగా.. భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని రాస
సోయా కొనుగోలు వెంటనే ప్రారంభించాలని కోరుతూ పొతంగల్ మండల కేంద్రంలోని సహకార సంఘం ఇన్చార్జి కార్యదర్శి శివాజీకి శనివారం మండలంలోని సుంకిని గ్రామ రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స
డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలకు మైక్ సెట్ ను ఎన్నారై స్వగ్రామానికి చెందిన పూర్వ విద్యార్థిని దీపా రెడ్డి మైక్ సెట్ ను శనివారం అందజేశారు. తన స్వగ్రామమైన పాఠశాలలో చదివి ఉన్నత �
కాంగ్రెస్ ప్రభుత్వంకు రైతులంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యమని.. రైతులు గత సీజన్లో పండించిన వరి పంటకు ప్రభుత్వం బోనస్ చెల్లించలేదని, మళ్లీ ఖరీఫ్ సీజన్లు కూడా కోతలు మొదలయ్యాయని కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు బోనస్
నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలోని ప్రధాన వ్యాపార సముదాయాలు ఉన్న దేవీ రోడ్డు ప్రాంతంలో దుకాణాలు మూతపడ్డాయి. వన్వేతో తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయంటూ వ్యాపారస్తులు షాపులు బంద్ చేసి నిరసన వ్యక్తం చేశ�
తమకు కూడా ఇతర ఉద్యోగులకు అందిస్తున్న మాదిరిగా ట్రెజరీ ద్వారానే వేతనాలు అందించాలని డిమాండ్ చేస్తూ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు బోధన్ జిల్లా ప్రభుత్వ దవాఖాన ఎదుట శుక్రవారం మౌన ప్రదర్శన నిర్వహించారు.
బీసీ రిజర్వేషన్లు అమలులో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని బీసీ ప్రజలంతా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపైనా అసంతృప్తితో రగిలి పోతున్నారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభు త్వం డ్రామా ఆడుతున్నదని, స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేయడానికే తూతూ మంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెర తీసిందని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ�
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తున్నదని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ములేక కాలయాపన చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీజేపీ కాలయాపన చేస్తున్నదని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేపట్టారు.
హర్ష టయోటా గ్రామీణ మహోత్సవాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనీ కంటేశ్వర్ ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కస్టమర్ తిరుపతి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్�
నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా 600 పోలీసు సిబ్బంది తో పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. సిబ్బంది తమకు కేటాయించిన డ్యూటీ పాయింట్ నుండి ఎక్కడికి వెళ్లొద్దని ప