కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు పెరిగి పోతున్నది. ప్రధానంగా బాన్సువాడ నియోజకవర్గంలో అంతర్గత వైరం ముదురుతున్నది. చివరకు దాడులు, పోలీసు కేసుల వరకూ వెళ్లడం పార్టీ శ్రేణుల్లో కంగారు పుట్టిస్తున్నది.
నగరపాలక, పురపాలక సంఘాలకు నేడే పోలింగ్ జరుగనుంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్భందీ ఏర్పాట్లు చేసింది.
పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడానికి మున్సిపల్ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటువేసి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఓటర్
‘జిల్లాలు తీసెయ్య అని రేవంత్ చెబుతున్నాడు.. తీసేస్తే ఊరుకోవడానికి ఇక్కడి ప్రజలు అమాయకులా.. వీపు చింతపండు అయితది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ప్రలోభాలకు తెర లేచింది. మద్యం, మాంసంతో పాటు ఇతరత్రా కానుకల పంపిణీ ప్రారంభమైంది. పది రోజుల పాటు హోరాహోరీగా సాగిన ప్రచార పర్వం సోమవారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసిం�
ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దండుపాళ్యం ముఠా వచ్చినట్లేనని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఈ ఎన్నికలు ఎల్లారెడ్డి ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్�
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలుచేయకుండా మోసం చేసిన కాం గ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుప�
కాంగ్రెస్ పార్టీ హామీలు, మాయ మాటలకు మరోసారి మోసపోవద్దని, పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి బీఆర్ఎస్ పార్టీకి ఓటువేయాలని మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి కోరారు. ఆర్మూర్ పట్
పౌష్టిక ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఎత్తోండ క్యాంపు సర్పంచి గైనీ వీర మణి అన్నారు. కోటగిరి మండలం ఏత్తొండ క్యాంప్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు సోమవారం యూనిపాంలు పంపిణీ చేశారు.
రెండున్నర సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన తప్ప, చేసింది ఏమీలేదని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. నిజామాబాద్ నగరం మురికి కూపంగా తయారైందని మండిపడ్డారు.
వారం రోజులపాటు హోరెత్తించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రానికి తెరపడనున్నది. నామినేషన్ల ప్రక్రియ కన్నా ముందే నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో ర�
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో బోధన్ పట్టణం అధ్వాన్నంగా మారిందని మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన పట్టణంలోని 33,37, 29,28, 15, 16,32,30, 18 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప
ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని బీఆర్ఎస్ పార్టీ జి ల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన పట్టణంలోని పలు వార�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలోనే మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యం లభించిందని మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. కాంగ్రెస్ అబద్ధాలు విని మోసపోయామని, మళ్లీ ఆ తప్పు చేయొద్దని సూచించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ప్రజల్ని వంచించిన కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ ఎలక్షన్లలో బొంద పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప�