గల్ఫ్లో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధంతో బాంబుల మోత మోగుతున్నది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ దేశ సుప్రీం లీడర్ ఖమేని మృతి చెందడంతో, అమెరికా స్థావరా�
హోలీ పండుగ అంటేనే ప్రతి ఒక్కరూ రంగులు చల్లుకుంటూ అనందంలో మునిగిపోతారు. కానీ సాలూరా మండలంలోని హున్సా గ్రామంలో హోలీ పండుగ రోజున పిడిగుద్దులాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈసారి కూడా బుధవారం పిడిగు�
బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న రైతులందరూ ఒకేసారి సొసైటీకి తరలిరావడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళం నెలకొన్నది. ముందు�
రైతు సంక్షేమాన్ని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం వారిని మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నది. రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో అంతులేని నిర్లక్ష్యం వహిస్తున్నది. పంటలు పండించిన రైతులు వాటిని అమ్ముకున్నా వా
మండలంలోని గాండ్లపేట్లో అక్విడెక్ట్ వద్ద వరదకాలువకు ఏర్పడిన గండికి మరమ్మతులు ప్రారంభించారు. అక్టోబర్ 9న వరదకాలువకు గండిపడగా, ఇప్పుడు పనులు ప్రారంభించడం గమనార్హం. నాలుగు నెలల తర్వాత మరమ్మతులు చేపడితే
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని గల్ఫ్కు వెళ్లిన వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. తమ బంధువులు, సన్నిహితులు, స్నేహితులు ఎలా ఉన్నారో అంటూ కలవరపాటుకు గురవుతున్నారు. వార
ఉమ్మడి జిల్లాలో శనివారం ఒకవైపు విషాదం, మరోవైపు దారుణం చోటుచేసుకున్నది. కామారెడ్డి జిల్లాలో వివిధ కారణాలతో వేర్వేరు చోట్ల ముగ్గురు బలవన్మరణానికి పాల్పడగా, నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్టీసీ డిపో వద్ద ఓ ఉ�
ఉమ్మడి జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒకవైపు యూరియా కొరత వేధిస్తుండగా, మరోవైపు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ యాప్తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Nizamabad student | లండన్లోని క్రొయిడాన్ ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన�
Crime news | నిజామాబాద్ జిల్లాలోని కోటగిరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వృద్ధురాలైన తన కన్నతల్లిని మద్యానికి బానిసైన ఓ కొడుకు సజీవ దహనం చేశాడు. కోటగిరికి చెందిన భూమవ్వ కొడుకు మద్యానికి బానిసై రోజూ డబ్బుల కోసం తల
యూరియా బుకింగ్ తెలియక రైతులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. యూరియా కోసం బుకింగ్ చేసుకునేందుకు లాగిన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందోనని సెల్ఫోన్ చేతిలో పట్టుకొని ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ యాప్ను రద్దు చేసి, పాత పద్ధతి ద్వారా యూరియా అందజేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని బాసర ప్రధాన రహదారిపై