నిజామాబాద్ జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ మాజీ సూపరింటెండెంట్ కే మల్లారెడ్డికి సంబంధించి అక్రమ సంపాదన తాజాగా సుమారు మరో రూ.రెండు కోట్ల వరకు బయటపడిందని అవినీతి నిరోధక శాఖ అధికారుల ద్వారా తెలిసింది.
Vemula Prashanth Reddy | వరద కాల్వ మరమ్మతు పనులు పూర్తి అయినందున వరద కాలువను రివర్స్ పంపింగ్ ద్వారా నింపి ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందించాలని మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపు గ్రామంలో సర్పంచ్ కుంటోల్ల నర్సవ్వ గ్రామస్తులు తల్లిదండ్రులకు సూచించారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్లు మానేసి, హామీల అమలుపై దృష్టిపెట్టాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి హితవు పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి రోజుర�
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్�
తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ రైతుల పాలిట ఆపద్బాంధవుడని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ధర్పల్లి మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. సీఎం రేవంత్రెడ్డి పనికి మాలిన సంస్కారహీనమైన మాటలు మానుకొని, రైతులకు ప�
MRO Office | నిర్దేశించిన పని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సిబ్బంది ఎమ్మార్వో ఆఫీస్కు తాళం వేస్తే.. అది కూడా ఓ పెండ్లి ఫంక్షన్ కోసం చేస్తే ఎలా ఉంటుంది. ఇదే జరిగింది నిజామాబాద్ జిల్లాలో ఇదే జరిగింది.
Vemula Prashanth Reddy | రైతులను అడుగడుగునా ద్రోహం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
మహారాష్ట్రలోని ఎగువ గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ గేట్లను సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి), మహారాష్ట్ర, తెలంగాణ ఇరిగేషన్ అధికారుల సమక్షంలో 14 గేట్లను ఎత్తివేశారు.
భీమ్గల్ పట్టణ సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఊర పండుగకు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని కమిటీ ప్రతినిధులు బుధవారం వేల్పూర్లోని ఆయన స్వగృ
Spot Admissions | కోటగిరి, జూలై 1: నిజామాబాద్ జిల్లా కోటగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు పాలిటెక్నిక్ కళాశాల ప్రి�
జిల్లా కేంద్రంలోని జేపీఎన్ రోడ్లోని లేబర్ అడ్డా వద్ద చెత్తా చెదారం పేరుకుపోయింది. దీనిపై నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘ఎక్కడి చెత్త అక్కడే’ శీర్షికన కథనం ప్రచురితం కాగా మున్సిపల్ అధికారులు స్పందించ�