నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను జిల్లా ఆఫీసర్స్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆఫీసర్స్ క్లబ్ తరఫున పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు నూతన సంవత్సర �
నందిపేట్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో పింఛన్ పంపిణీ కేంద్రాలను గురువారం ప్రారంభించారు. మొన్నటి వరకు మండల కేంద్రం మొత్తానికి కలుపుకొని ఒక పోస్ట్ ఆఫీస్ కార్యాలయం వద్దనే పింఛన్ల పంపిణీ
వినియోగదారులు హక్కులపై అవగాహన పెంచుకోవాలని నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్కుమార్ అన్నారు. కంన్సూమర్స్ డే సందర్భంగా డిసెంబర్ 24న న్యూఢిల్లీ నుండి ప్రారంభమైన వినియోగదారుల చైతన్య భారత యాత్�
కామారెడ్డి జిల్లా కేంద్రంలో అయ్యప్ప ఆలయ 36వ మండల పూజ కుంబాభిషేకం బుధవారం ముగిసాయి. ఈ సందర్భంగా కేరళ సహాయ అర్చకులు నంబూద్రి, వేద పండితులు గంగవరం ఆంజనేయ శర్మ, ఆలయ అర్చకులు కన్నయ్య ఆధ్వర్యంలో గణపతి హోమం, కలశాభ
ఇస్రోజీవాడి గ్రామంలో చిన్నారుల విద్యాభివృద్ధికి బాటలు వేస్తూ నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైమరీ పాఠశాలను ఆ గ్రామ సర్పంచ్ చిందం మల్లేష్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. గ్రామంలో తొలిసారిగా చిన్నపిల్లల కోసం ప్రత�
రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం(BC Employees Association) సంయుక్త కార్యదర్శిగా బోధన్ సీడీపీఓ తాళ్ల పద్మను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. చంద్రశేఖర్ గౌడ్ నియామకపత్రాన్ని అందజేశారు.
నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ 13వ డివిజన్ ప్రజలు అర్హులైన పేదలకు ప్రభుత్వ భూమిని పంచి ఇవ్వాలని సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు పలువురు వినతి పత్రం అందజేశారు. సారంగాపూర్ లో 231 సర్వే నంబర్ 13వ డివిజన్లోని భూ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈనెల 10న జిల్లా కేంద్రంలో జరిగిన రెండు చైన్ స్నాచింగ్ ఘటనలు మరవకముందే కాజాగా సోమవారం మరో ఘటన చోటుచేసుకుంది.
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. మండలంలోని యంచ గోదావరి నదిలో ఆదివారం ఓ నవజాత శిశువు మృతదేహం స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్సై యాదగిర�
జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పోటాపోటీగా, ఉత్కంఠభరితంగా కొనసాగాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎత్తుకు పైఎతు ్తలు వేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేశారు. అయితే పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు
ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, నిబంధనలను ఉల్లంఘిస్తూ జరిగిన ఇసుక అక్రమ రవాణాపై ‘నమస్తే తెలంగాణ’ యుద్ధం ప్రకటించింది. రెండేండ్లుగా మంజీరానది, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న వాగుల్లో యథేచ్ఛగా కొనసాగ
MLA vemula prashanth reddy | గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గల్లంతు కావడంతో నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మం�
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయ తృతీయ పుష్కర కుంబాభిషేకం సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో ఉదయం గణపతి హోమం, శత చండి హోమం, అయ్యప్ప స్వామికి అభిషేకాలు, మహా పడిపూజ, నైవేద్యాలు తదితర పూజలు అంగరంగ వైభ