కోటగిరి మండల కేంద్రంలోని వినాయక నగర్ కాలనీలో సంకట వియోచన శ్రీ గణపతి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సోమవారం ఉదయం నుంచి దేవాలయంలో ఆలయ పూజారి దత్తాత్రి కులకర్ణి ఆధ్వర్యంలో ప్�
కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో జరిగిన వైఫల్యాలను ప్రజలకు వివరించ�
Nizamabad | 22ఏ నిషేధిత జాబితాలో ఉమ్మడి నిజామాబాద్ సైతం చిక్కుకొని విలవిలలాడుతున్నది. బోధన్, నిజామాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో అనేక గ్రామాల్లో ఈ సమస్య వెలుగు చూస్తున్నద
ధర్పల్లి మండల కేంద్రంలో పిచ్చికుక్క సైరవిహారం చేసి కనిపించిన వారినెల్ల కరిచిన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ధర్పల్లి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీ మూడు గుడిసెల తండా వద్ద కేజీ�
జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించడంతో వారు వచ్చి కాపాడారు. ఈ ఘటన ధర్పల్లి మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది.
మూడేళ్ల తర్వాత తెలంగాణ యూనివర్సిటీ పూర్తి స్థాయి పాలకవర్గం సమావేశం కాబోతోంది. సోమవారం(ఆగస్టు 24న) హైదరాబాద్ సచివాలయంలో నిర్వహించనున్న ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ యూనివర్సిటీలో కీలకమైన అం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పొలాల వద్దకే యూరియా వచ్చేదని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. ఎరువుల కోసం ఏనాడూ ఇబ్బందులు పడలేదని చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అష్టకష్టాలు పడుతున్న�
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిజామాబాద్లో 396 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లుగా చెప్పారు. నిజామాబాద్ అర్బన్ ప్రజలను ఆయన మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు.
నిజామాబాద్ జిల్లా పర్యటనలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇలా వచ్చి అలా వెళ్లి పోయా రు. శనివారం రోజంతా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతోనే కాలం గడిపారు. కానీ ఎక్క డా త
నిజామాబాద్ కలెక్టరేట్లో భద్రతా లోపాలు బయటపడ్డాయి. మంత్రి సమీక్షా సమావేశంలోకి ఓ పార్టీ శ్రేణులు చొచ్చుకురావడం భద్రతా వైఫల్యాలకు నిదర్శనంగా నిలిచింది. ఈ వ్యవహారం కలెక్టరేట్లో తీవ్ర ఉద్రిక్తతకు దారి �
చేయూత పథకం కింద బీడీ కార్మికులకు జీవనభృతి ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో శనివారం భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ధర్నాచౌక్ వద్ద మహాసభ