రైతులకు, రైతు కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలిచిన రైతు బీమా పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడుతున్నట్లుగానే కనిపిస్తోంది. ఏటా ఆగస్టు 14తో ముగిసే ప్రీమియం గడువును రిన్యూవల్ చేసేందుకు రేవంత్ రెడ్డ�
కేంద్ర ప్రభు త్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం ప్రజా, కార్మిక సంఘాలతో పాటు వామపక్ష పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. బోధన్, కామారెడ్డి, నవీపే�
ఉమ్మడి జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్)కు సంబంధించిన ప్రక్రియ కొలిక్కి వచ్చింది. దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించిన గడువు సోమవారం�
జుక్కల్ మండలంలోని కంఠలి గ్రామం లో గ్రామ సర్పంచ్ గౌలే నాగనాథ్ అధ్యక్షతన సాహిత్య రత్న, లోక్ షాహిర్ డాక్టర్. అన్న బహు సాటే 106 వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
పట్టణంలోని 23వ వార్డులో వాటర్ ట్యాంకు నిర్మాణం చేపడితే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి హెచ్చరించారు. జనతా గ్యారేజీలో భాగంగా ఆయన ఆదివారం 23వ వార్డ�
బాన్సువాడ మండలంలోని పోచారం తండా, రాంపూర్ తండా గ్రామాల్లో గిరిజనులు ఆదివారం తీజ్ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్
కొలిక్కిరాని ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతున్నాయి కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లు. చిన్న చిన్న కుటుంబ సమస్యలు, భూ పంచాయితీలు, వ్యాపారం, అప్పులు , వ్యక్తిగత విభేదాలు తదితర సమస్యలతో కోర్టు మెట్లు ఎక్కిన కే�
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రేవంత్ ప్రభుత్వం ఎనలేని హడావుడి చేస్తున్నది. వరి కాకుండా ప్రత్యామ్నయ పంటల వైపు మళ్లాలని రైతులకు సూచిస్తున్నది. ఆరుతడి పంటలు వేయాలని ప్రచారం చేస్తున్నది. అయితే, అతి తక్క�
ఎస్సారెస్పీకి ఎగువప్రాంతం నుంచి వరద తగ్గిపోయింది. ఆదివారం ఉదయం 6గంటలకు 17,127 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా క్రమంగా తగ్గుతూ సాయంత్రం 6గంటల వరకు 3,217 క్యూసెక్కుల ఇన్ఫ్లో మాత్రమే వచ్చింది. ప్రాజెక్ట్ నుంచి 993 క్యూస
బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కలు మళ్లీ విజృంభించాయి. ఆదివారం సంగమేశ్వర కాలనీకి చెందిన సితార అనే మూడేండ్ల చిన్నారిపై దాడిచేశాయి. అమ్మమ్మతో కలిసి చెత్తను పారవేయడానికి వెళ్లగా వీధి కుక్కలు దాడి చేయడంతో తీ�
రసాయన ఎరువుల కొనుగోళ్లు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి. రైతులకు మరిన్ని ‘యాప్'సోపాలు ఎదురుకానున్నాయి. ఇప్పటికే యూరియా కావాలంటే ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే వ్యవస్థ రావడంతో అన్నదాతలు అష్టకష్టాలు ప�
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం..కంప్యూటర్ ఆపరేటర్లను కష్టాల్లోకి నెట్టింది. తహసీల్ ఆఫీసుల్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లను ఆకస్మాత్తుగా తొలగించడంతో, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 20 ఏండ్లుగా పనిచేస�
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎట్టకేలకు సగం నిండింది. వర్షాకాలం ఆరంభమైన రెండు నెలలకు ఎస్సారెస్పీలో నీటిమట్టం 40 టీఎంసీలకు చేరుకున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు క�
ఉమ్మడి జిల్లా రైతాంగం ప్రయోజనాలను కాపాడటమే పరమావధిగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమష్టిగా కృషి చేద్దామని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు సూచించారు. నిజామాబాద్లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో