నిజామాబాద్ (Nizamabad) జిల్లా నవీపేట మండలం మిట్టాపూర్ వద్ద గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురయ్యారు. మహిళను హత్యచేసిన దుండగులు.. మృతదేహాన్ని బాసరకు వెళ్లే రోడ్డు పక్కన వివస్త్రగా పడేశారు.
ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి అన్నదాతలు నానా అవస్థలు పడాల్సి వస్తున్నది. ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్ల�
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన చేపట్టారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం నాయబ్ తహసీల్దార్�
టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ప్రభుత్వం బస్సుల్లో డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. నేటి నుంచి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత సే�
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి మంత్రి కాని మంత్రి పదవి ఎట్టకేలకు దక్కింది. ప్రభుత్వం ఏర్పాటు నుంచి అమాత్యయోగాన్ని ఆకాంక్షించి అడుగడుగునా ని�
నిజామాబాద్ జిల్లా జాన్కంపేట్ లో జరుగుతున్న సీఏటీసీ వార్షిక శిబిరాన్ని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఏపీ, తెలంగాణ Air Commondore నర్సింగ్ సాయిలని (Narsingh Sailani) సందర్శించారు. ఈ సందర్భంగా క్యాడెట్స్ ని ఉద్దేశించి ఆయన మాట్లాడ
మొంథా తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట త డిసి పోవడంతో ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలు,
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బోధన్ మాస్టర్ ప్లాన్ అంశం ప్రస్తుతం తెర మీదికి వచ్చింది. అమృత్ 2.0లో భాగంగా ఇప్పటికే డ్రోన్ సర్వే పూర్తైంది. సమాచార సేకరణ చేపడుతున్నారు. అమృత్ 1.0లో నిజామాబాద్ నగరపాల
అకాల వర్షాలకు ధాన్యం తడుస్తున్నా సొసైటీ సిబ్బంది టార్పాలిన్లు ఇవ్వడంలేదని ఆగ్రహించిన అన్నదాతలు ఆందోళన చేపట్టారు. కోటగిరి మండల కేంద్రంలో సహకార సంఘం గోదాం వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. అనంతరం కోటగిరి-పొ�
బాల్యవివాహాలు చేయడం, ఆ వివాహాలను ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని నిజామాబాద్ జిల్లా మిషన్ కోఆర్డినేటర్ స్వప్న అన్నారు. మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో ఐసీడీఎస్, ఐసీపీఎస్ ఆధ్వర్యంలో ‘బాల్య వివాహ