ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీజీఈ జేఏసీ జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కాలయాపన చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరి�
ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ, దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. ఆర్మూర్ పట్టణం పెర్కిట్ శివారులోని 44వ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న కొనుగోలు కేంద్ర�
నమ్మించి నట్టేట ముంచడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందుంటుంది. ఎన్నికలు ఉంటే ఒక విధంగా, లేకపోతే మరో విధంగా అన్నట్లుగా మోదీ సర్కార్ వ్యవహరిస్తోంది. దేశంలో 5 రాష్ర్టాల్లో ఎన్నికలు ఉండటంతో ఇంధన ధరల పె�
సిరికొండ మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సివిల్ సప్లయ్ విజిలెన్స్ అధికారి శేఖర్ రెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రం నిర్వహణపై రైతులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్
Indiramma Atmiya Bharosa | రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అభాసుపాలవుతున్నది. రెండున్నరేండ్ల క్రితం అధికారంలోకి వస్తే భూమిలేని నిరుపేదలకు రైతు భరోసాలాంటి పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించి�
నుడా(నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) తరహాలోనే కామారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఏడాదిన్నర క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. కుడాను దాదాపుగా కామ
కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే కార్మికులకు న్యాయం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవ
రైతులు సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేయడంతో ఆరోగ్యకరమైన పంటల దిగుబడితోపాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వ్యవసాయ పరిశోధన స్థానం రుద్రుర్ శాస్త్రవేత్తలు కృష్ణ చైతన్య, మంజు భార్గవి అన్నారు.
రాష్ట్రంలోని ప్లాట్ల యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. పెండింగ్లోని లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్)ఫీజు చెల్లింపులపై ఏకంగా 25 శాతం భారీ రాయితీని ప్రకటిస్తూ ప్రభుత్వం బుధవార
తెలంగాణ యూనివర్సిటీలో ఈనెల 3న నిర్వహించనున్న నీట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం పరిశీలించారు. కళాశాల పరీక్షా కేంద్రాన్ని కలియదిరిగి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మహ్మద్నగర్ మండలంలోని సింగీతం గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేశారు. కానీ ధాన్యాన్ని కాంటా చేయడం మరిచారు. గ్రామంలో ఇటీవల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడంతో రైతులు సంతోషించారు.