Machareddy : మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆంజనేయులు బాబు యాదవ్ (Anjaneyulu Babu Yadav) గెలుపొందారు. బీఆర్ఎస్ బలపరిచిన పదిమంది వార్డు సభ్యులుగా విజయం సాధించారు.
కామారెడ్డి పట్టణ రింగు రోడ్డు మరియు నియోజకవర్గంలోని రోడ్ల విస్తరణకు నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి నీతిన్ గడ్కరీని కామారెడ్డి ఎమ్మల్యే వెంకటరమణారెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ స�
పోతంగల్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గురువారం నిర్వహించిన మొదటి విడత ఎన్నికల్లో 19 గ్రామాల్లో 82శాతం పోలింగ్ అయినట్లు అదికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ సంద�
రామారెడ్డి మండలం గోకుల్ తండా (2)లో సర్పంచ్ ఎన్నికలో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. తాండ కు చెందిన దాదాపు 250 కి ఫై గా ఓటర్లు మా గ్రామంలో మాకు పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులను వేడుకున్నారు. అ
కామారెడ్డి జిల్లా కేంద్రంలో మూడు రోడ్ ఓవర్ బ్రిడ్జీలు, ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్రమంత్ర�
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గురువారం నిర్వహించే మొదటి విడత ఎన్నికలకు పంచాయతీలకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మండల కేంద్రానికి పోలింగ్ సిబ్బంది బుధవారం చేరుకున్నారు. వారికి అవసరమ�
కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్ ప్రాంతంలో గల సర్వే నంబర్-6లో గత 20ఏళ్లగా రేకుల షెడ్డు వేసుకొని నివసిస్తున్న పేద కుటుంబాలకు చెందిన నివాసపు గుడిసెలు షెడ్లను కూల్చి వేయడంతో ఆ కుటుంబాలు రోడ్డున పాలయ్య�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. నగరంలోని రెండు వేర్వేరు పోలీస్ స్టేషన్లో పరిధిలో ఇద్దరు మహిళల మెడలోంచి చైన్ స్నాచర్లు బంగారు గొలుసులు తెంచుకుని పరారైన ఘటనలు స్థాన
Road accident | స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో బోల్తాపడి పదవ తరగతి విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందారు. మరో 14 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో ఈ ప్రమాదం జరిగింది.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో కేసీఆర్ సంతకం చెరిపేస్తే చెరిగిపోయేది కాదని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తొలిఅడుగ�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మద్యం విచ్చలవిడిగా సరఫరా అవుతోంది. సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేసిన వారంతా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు విందులు, వినోదాలు ఏర్పాటు చేస్త�
Bigala Ganesh Guptha | తెలంగాణ విజయ్ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నిజామాబాద్ అర్బన్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలభిషేకం చేసి పూలమాల వేయడం జరిగింది.
Vijay Diwas | తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో’, నేను చస్తే శవయాత్ర, తెలంగాణ వస్తే జైత్రయాత్ర అన్న నినాదంతో నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూరు మాజీ ఎమ్మ�