పార్కిన్సన్ వ్యాధిని తొలి దశలో మందుల ద్వారా నయం చేయవచ్చని, వ్యాధి ముదిరితే డీప్ బ్రెయిన్ స్టిములేషన్ అనే శస్త్ర చికిత్స ద్వారా నియంత్రించవచ్చని యశోద ఆసుపత్రి వైద్యులు డాక్టర్ బర్గోహైన్ తెలిపారు.
నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘాల అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా జై కిసాన్ మున్నూరు కాపు సంఘం గౌతమ్ నగర్ సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు.
జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు తీరిపోయి ఏడాదిన్నర గడుస్తున్నా ఇంకా స్టిక్కర్లతో కొనసాగిస్తున్నారని, వాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) �
ఫార్ములా ఈ రేస్ ఒక బేఖారు కేసు అని, కేటీఆర్ ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక అవినీతి అంటూ ఇది కాంగ్రెస్ లేపిన పుకారు అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మండిపడ్�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకు నిరసన సెగ తగిలింది. చాలా రోజుల తర్వాత గురువారం కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన ఆమెకు పరాభవం ఎదురైంది. యాసంగి బోనస్ ఎగవేతతో పాటు కొనుగోళ్లలో జాప్య�
అధిక లాభాలంటూ ప్రజలను మోసం చేసిన బీఎంబీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టం నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. కమిషనరేట్లోని కమాండ్ కంట్రోల్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన వ
మానవత్వం మంటగలుస్తున్నది. కూతురుపైనే తండ్రి లైంగిక దాడిచేసిన దారుణ ఘటన వెలుగుచూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. ఎడపల్లి మండలంలోని ఓ ప్రాంతానికి చెందిన వ్యక్తి తన 15 ఏండ్ల కూతురిపై పలు�
ఏర్గట్ల మాజీ జడ్పీటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్, గ్రామాభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు అరుణ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీని వీడి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశ�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జీ మంత్రి ధనసరి సీతక్క పర్యటన తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగింది. గురువారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న దరిమిలా రామారెడ్డిలో రైతుల అడ్డగంతపై సీతక్క తీవ్ర స్థాయిలో అసహనం
చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని బోదన్ డివిజన్ షీ టీం హెడ్ కానిస్టేబుల్స్ ఆశన్న, సునీత సూచించారు. పోతంగల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలోని విద్యార్థులకు గురువారం షీటీం సిబ్బంది అవగ
బోనస్ ఎప్పుడిస్తారని, సకాలంలో పంట కొనుగోళ్లు త్వరగా చేపట్టాలని రైతులు మంత్రి సీతక్క ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన మంత్రి సీతక్క రైతులపై దురుసుగా ప్రవర్తించి అసలు మీరు రైతులేనా అంటూ అవమానించారు.
కాలపరిమితి ముగిసిన కమిటీలకు ఎన్నికలు నిర్వహించాలని టీఎన్జీవో నేతలు సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో కార్యాలయంలో ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్
నిజామాబాద్ లో కల్తీ కల్లుకు వినియోగించే అల్ర్ర్ఫాజోలం (మత్తుమందు) వాడకం పెరిగిపోవడంతో దాని నియంత్రించేందుకు నార్కోటిక్ బృందం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది.