Ganesh Bigala | లండన్: బ్రిటిష్ పార్లమెంట్లో LORD(MP) గా ఎంపికైన తెలుగు వ్యక్తి ఉదయ్ నాగరాజును నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యే, గణేశ్ బిగాల, బీఆర్ఎస్ పార్టీ NRI గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల మ�
కాంగ్రెస్ పాలనలో కర్షకులను కష్టాలు వెంటాడుతున్నాయి. విత్తనాలు వేసింది మొదలు పంటలు అమ్ముకునే దాకా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పంట అమ్మినా డబ్బులు చేతికి రాక అప్పులు పెరిగి పోతున్నాయి. కాలం కరుణించన�
కామారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కోసం తాత్కాలిక కామన్ సర్వీస్ కేంద్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముక్తిద మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.
అటవీ ప్రాంతం ఆక్రమణకు గురైతే అధికారులు ఏం చేస్తున్నారని కామారెడ్డి డీఎఫ్వో నీరజ్కుమార్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన లింగంపేట మండలంలోని పర్మళ్ల గ్రామ శివారులోని అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. వన మహోత�
నియంత్రణ కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఇసుకాసురులు పట్టించుకోవడంలేదు. మండలంలో ఉన్న మంజీరా నదిని తోడేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. రాత్రివేళ అక్రమంగా తరలిస్తుండడంతో ఇటు రోడ్లు ధ్వంసమవుతు
నిజామాబాద్ జిల్లాలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్(యూఆర్ఎస్), మోడల్ స్కూళ్లకు అనుబంధం చేయబడిన కేజీబీవీలు, మైనార్టీ గురుకులాల్లో కూరగాయలు, పండ్లు, మటన్, చికెన్ సరఫరాకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వాన�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు శనివారం డ్రంక్ అండ్ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో నంబర్ లేని బైక్ పై వచ్చిన ఇద్దరు అనుమానితులు పోలీసులను చూసి బైక్ అక్�
Paidi Rakesh Reddy | ‘కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామని మాట ఇచ్చి తప్పినందుకు కాంగ్రెస్ నేతల మెడలోని చైన్లను మహిళలు లాగేసుకోవాలని.. స్కూటీలు ఇస్తామన్న హామీని అమలు చేయనందుకు వారి షోరూంల నుంచి స్కూటీలు ఎత�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. పోచారం శ్రీనివాసరెడ్డికి పదవులు, నిధులు ఇస్తే, చివరకు గుండెలపై తన్ని పోయిండని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి కో
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్టడం లేదు. అన్నదాతల విషయంలో సరైన అవగాహన కొరవడింది. జూన్ నెల ప్రారంభంతోనే వానాకాలం మొదలైంది. మరో పది రోజుల్లో వానాకాలం సీజన్ మొదలై రెండు నెలలు పూర్తవుతుంది. ఇప�
పోషణ భారంగా భావించి కన్న కూతురునే కడతేర్చేందుకు తండ్రి, సవతి తల్లి కుట్రపన్నారు. ఏడు నెలల చిన్నారిని బ్లేడుతో గాట్లు పెట్టి కుక్కలు ఎత్తుకెళ్లాయంటూ కట్టు కథలు అల్లారు. ఎట్టకేలకు వారిద్దరూ కటకటాల పాలయ్య�
బీజేపీ, కాంగ్రెస్ నేతల పరస్పర విమర్శలు, సవాళ్లతో ఆర్మూర్, అంకాపూర్లలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎంపై ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి తీవ్ర విమర్శలు చేయడం, ఆయన ఇంటిని ముట�
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎస్సీరెస్పీ నుంచి వెంటనే నీటి ని విడుదల చేసి, రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి, బా ల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 15 �
కాంగ్రెస్ నేతలు చెప్పుకునే ఇందిరమ్మ పాలనలో మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ పూర్తిగా పడకేసిందని, బాన్సువాడ మాతా శిశు ఆరోగ్య కేంద�
KTR | ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఓడగొట్టడమే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.