బోధన్ పట్టణం శక్కర్ నగర్ లో నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని అర్ధాంతరంగా మూసి కార్మికుల జీవితాలను రోడ్డుపై పారవేశారని కార్మిక సంఘాల నాయకులు ఉపేందర్ రవిశంకర్ గౌడ్ ఆరోపించారు. శక్కర్ నగర్ లోని ఎన్ డి ఎస్ ఎల�
ప్రస్తుత వానాకాలం సీజన్ లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని, అందుకోసం రైతులకు ఎక్కడ కూడా ఇబ్బందులు తల�
పత్తి పంటలో అంతర పంటగా గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న గంజాయి పంటను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గాంధారి మండల పరిధిలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసు
youtuber vaishnavi | యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురయ్యాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ చౌరస్తాలో కారులో కత్తితో వచ్చిన దుండగుడు నడిరోడ్డుపై హరిబాబును ఆ కత్తితో నరికి చంపాడు.
గిరిజనుల ఆరాధ దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో గిరిజన తండాలను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసి, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దేనని కోటగిరి మండల బీఆర్ఎస్ నా�
గిరిజన ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జుక్కల�
ప్రపంచంలో అద్భుతాలు సృష్టించేది కేవలం ఇంజినీరే అని కోటగిరి ఎంపీడీవో విష్ణు అన్నారు. జాతీయ ఇంజనీర్స్ డే, భారత నిర్మాణానికి కృషి చేసిన నవభారత నిర్మాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా కోటగిరి మండ�
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిలో మునిగిన బాన్సువాడ ప్రాంతానికి చెందిన యువకుడికి హైదరాబాద్కు చెందిన ఐదుగురు యువకులు ప్రాణదానం చేశారు. వారిలో ఇద్దరు నీటిలోకి దిగి యువకుడిని బయటకు తీస�
రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ గాంధారి ప్రాంతంలో రైతులు ఆందోళనకు దిగారు. రైతులంతా ఒకచోట చేరి రోడ్డుపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుత విద్యుత్ సరఫరా విధానంపై రైతులు తీవ�
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలోని మంగళూరు నర్సింగరావుపల్లి సబ్ స్టేషన్ని రైతులు శనివారం ఉదయం ముట్టడించారు. సబ్ స్టేషన్ పరిధిలోని మంగులూరు నర్సింగరావు పల్లి, వెలుగనూరు గ్ర�
త్రీ ఫేజ్ కరెంటు సప్లై సరిగా చేయడం లేదంటూ కామారెడ్డి - సిరిసిల్ల ప్రధాన రహదారిపై పాల్వంచ, చుక్కాపూర్, వాడి, ఫరీద్ పెట్, మంతన్ దేవునీపల్లి గ్రామాల రైతులు ధర్నా చేపట్టారు.
BRS | అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టిపెట్టడం లేదు. కానీ విమర్శలు చేయడంలో ముందుంటుంది. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదని బీఆర్�