రాష్ట్ర ప్రభుత్వ ధూప దీప నైవేధ్య పథకంలో మంథని నియోజకవర్గం లోని 24 ఆలయాలను రాష్ట్ర దేవాదాయ శాఖ చేర్చినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశార�
నూతన సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతించాల్సిన వేళ, రామగిరి మండలం నాగేపల్లి గ్రామంలో చోటుచేసుకున్న విషాద ఘటన గ్రామ ప్రజల హృదయాలను కలిచివేసింది. ఒకే రోజు తండ్రి, కొడుకు మృతి చెందడంతో ఆ గ్రామం మొత్తం శోకసంద్రం
రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ కు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు కరీంనగర్ శ్రీపురం కాలనీలో ని ఆయన �
వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను తూచ తప్పకుండా పాటించాలని జగిత్యాల జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని టీజీ ఆర్టీసీ బస్ డిపో ఆవరణలో డిపో మేనేజర్ మనోహర్ ఆధ్వర్యంల
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బీర్ పూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలో రూ.20లక్షల వ్యయంతో నిర్మించే నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానిక�
గంభీరావుపేట మండల కేంద్రంలోని ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు గత పదిహేళ్లుగా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటూ అనాథ వృద్ధులకు ఆర్థిక సాయం చేస్తూ వారికి దగ్గరవుతున్నారు. మండల కేంద్రంలో�
కాల్వ శ్రీరాంపూర్ మండలకేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో సర్పంచ్ మామిడి లత అశోక్ ఆధ్వర్యంలో చిన్నారులకు గురువారం అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ సావిత్రి మాట్లాడుతూ చిన్నారులకు పౌష�
రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా ఓటరు జాబితా సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జేఅరుణ శ్రీ పర్యవేక్షణలో గత మూడు రోజులుగా నగర పాల
రామగుండంలోని బీ థర్మల్ విద్యుత్ కేంద్రం తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్(1535) 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ అవిష్కరణ 1535 యూనియన్ రాష్ట్ర, రీజినల్ నాయకులు ఆధ్వర్యంలో జరిగింది.
గత కొంతకాలం నుంచి సాగునీరు అందని బీడి భూములకు సాగునీరు అందించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచరామి గ్రామంలోని తుమ్మలమెట్ల కాల్వ చెడిపోయి ఉండడంతో సాగ�
ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి జారీ పడిన ఓ గీత కార్మికుడికి గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ మండలం సింగాపూర్ లో చోటు చేసుకుంది.
పాలకుర్తి మండలం కుక్కలగూడూరు మాజీ సర్పంచ్ శ్రీపతి శంకరయ్య(రావణ బ్రహ్మ) అనారోగ్యంతో మృతి చెందాడు. సుదీర్ఘకాలంగా పాలకుర్తి మండలంలో సీనియర్ నాయకుడు శ్రీపతి శంకరయ్య గత కొంతకాలంగా కాలంగా అనారోగ్యంతో బాధపడు
మంథని డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా జంజర్ల శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంథని డివిజన్ ఎలాక్ట్రానిక్ మీడియా 12 మంది సభ్యులతో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.