దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన వేమువాడ రాజన్న ఆలయం నిర్మాణంలో అడుగడుగునా లోపాలే కనిపిస్తున్నాయి. హడావుడి ప్రణాళికలు.. ముందుచూపు లేని పనులతో ఆలయ ప్రాశ్యస్థ్యం దెబ్బతినే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. యాదా�
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) సోమవారంతో ముగిసింది. ఈనెల 9న అర్థరాత్రి వరకు ఉన్న సమాచారం ప్రకారం చూస్తే.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 3.94 లక్షల మంది ఓటర్లకు (13.16 శాతం) సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాల�
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కరీంనగర్ను సేఫ్ సిటీగా ఉంచామని, స్మార్ట్సిటీగా అభివృద్ధి చేశామని, బీజేపీ గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తుందనుకుంటే కత్తులతో దాడులు చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మె�
మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణ మండపంలో గ్రామాభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గాన్ని సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
వ్యక్తిగత ప్రతిష్ట కోసం వేములవాడకు ఉన్న చరిత్రను కాల రాస్తున్నారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. వేములవాడ పట్టణంలోని పద్మశాలీ సంఘంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు.
అమెరికాలో మిద్దె రాములు జయంతి 86వ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జానపద కళారంగానికి అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు తెచ్చిన జాతీయ, అంతర్జాతీయ ఒగ్గుకథ కళాకారులు, స్వర్గీయ మిద్దె రాములు 86వ జయంతి వ�
ఇక్కడ రోడ్డు మధ్యలో బోరు పడిందనుకుంటున్నారా..? కాదు.. కాదు. అక్కడ బోరు (చేతిపంపు) ఉండగానే రోడ్డు పడింది. కాంట్రాక్టర్ పనితీరుకు అద్దం పడుతోంది. గోదావరిఖని విఠల్ నగర్ లో ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతీ ఒక్కరూ ఎండ గట్టాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీపీఎం జిల్లా ఇంచార్జి లెల్లల బాలకృష్ణ పిలుపునిచ్చారు.
చిగురుమామిడి మండలంలోని రేకొండ పరిధిలోని పెద్దమ్మ పల్లె పోచమ్మ గుడి వద్ద చేతిపంపు నెల రోజులుగా పనిచేయకపోవడంతో ఏరియా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చిగురుమామిడి మండలంలోని గునుకుల పల్లె గ్రామానికి చెందిన చిట్యాల బాల్ రెడ్డి ఇందుర్తి గ్రామపంచాయతీకి తన తండ్రి చిట్యాల పుల్లారెడ్డి స్మారకార్థం రూ.65 వేల విలువగల ఫ్రీజర్ (శవపేటిక)ను గ్రామపంచాయతీ వద్ద సర్ప
రైస్ మిల్లుల్లో ధాన్యం గాయబ్ అయ్యింది. ఒకటి కాదు, రెండు కాదు.. కోట్లాది రూపాయల విలువ చేసే వడ్లు పక్కదారి పట్టినట్టు తెలుస్తున్నది. జగిత్యాల జిల్లాలోని కేవలం నాలుగు మిల్లులోనే రూ.135 కోట్ల విలువైన ధాన్యం మ�
చిన్నారులకు మరింత బలవర్ధకమైన ఆహారం అందించేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి ‘తొలి ముద్ద’ పేరుతో అల్పాహారం పెడుతామంటూ ప్రభుత్వం ప్రకటించినా.. జిల్లాలో మాత్రం ఇంకా అమలుకు నోచుకోలేదు. క
విధి వెంటాడింది. ఆ కుటుంబాన్ని పగబట్టింది. కొన్నేండ్ల కింద తండ్రి, మూడేండ్ల కింద తల్లి మృతిచెందడంతో ఒంటరైన కొడుకును ఆదివారం మృత్యువు కబలించింది. జగిత్యాల టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. పెగడపల్లి మండలం దీ�