harishrao | సింగరేణి చరిత్రలో కార్మికులు తమ హక్కుల కోసం సమ్మె చేయడం చూశాం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య విధానాల వల్ల నేడు అధికారులు సైతం సమ్మెకు దిగి రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలు చేయాల్సిన దుస్థితి రావడ
చిగురుమామిడి మండలంలో వర్షాలు సమృద్ధిగా సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ గ్రామ సర్పంచ్ అలువాల శంకర్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పూలాభిషేకం, జలాభిషేకం నిర్వహించారు.
Harish Rao | అరుంధతి సినిమాలో రాక్షసుడిని ఎట్లయితే బూతుబంగ్లాలో వేసి బంధించినమో ఈ రాక్షసుడిని కూడా ఫాంహౌస్లో గొలుసులువేసి మా రైతులు బంధించిర్రని.. బయటకు రానిచ్చేదే లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు �
కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంటున్న 'వి.బి.జి. రాంజీ' చట్టాన్ని వెంటనే నిలిపివేసి, ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)ను యథాతథంగా కొనసాగించాలని సీఐ�
Karimnagar Electric Bus | కరీంనగర్ జిల్లాలో మరో ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతైంది. కరీంనగర్ 2 డిపోలో నిలిపి ఉంచిన బస్సులో బుధవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అకస్మా్త్తుగా మంటలు చెలరేగడంతో క్షణాల వ్యవధిలోనే మంటలు వ్య�
మన దేశంలోని చార్టర్డ్ అకౌంటెంట్స్ (సీఏ)కు రోజురోజుకూ డిమాండ్ ఏర్పడుతున్నది. ఈ రంగంలో పుష్కలంగా అవకాశాలు ఉండడం, చిన్న కంపెనీల నుంచి ప్రపంచ దిగ్గజ కంపెనీల వరకు వాటి వ్యవహారాలను చక్కదిద్దడంలో వీరి పాత్ర
బీఆర్ఎస్ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చారిత్రాత్మకమని, అవి మళ్లీ అమలు కావాలన్నా.. అభివృద్ధి పరుగులు పెట్టాలన్నా కేసీఆర్ మళ్లీ సీఎం కావాల్సిన అవసరమున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శ�
బీఆర్ఎస్ జోరు పెంచింది. ఓవైపు ప్రజల పక్షాన సర్కారుపై పోరు సాగిస్తూనే.. మరో వైపు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తున్నది. అందులో భాగంగానే విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నద�
మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం చెల్లిస్తున్న మెనూ చార్జీలను పెంచాలని మధ్యాహ్న కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం హెల్పర్స్, వరర్స్ యూనియన్ పిలుపు మేరకు మంగళవారం ఉమ్మడి �
రాష్ట్రంలో ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్లు సేవలందిస్తున్న హోంగార్డులను అన్యాయంగా ఇబ్బందులకు గురిచేయడం సరికాదని, వారిపై వెంటనే వేసదింపులు ఆపాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు