విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగర రజనీకాంత్ రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహి�
మున్సిపల్ ఎన్నికల్లో పటిష్ఠ బందోబస్తు చేపట్టినట్లు పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి అన్నారు. మంథనిలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్తో కలిసి ఆయన మంగళవారం సందర్శించారు.
కర్ణాటక రాష్ట్రంలో సంప్రదాయాల అవగాహన కార్యక్రమం కోసం ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక యువశక్తి యూత్ అసోసియేషన్ సభ్యుడు మహమ్మద్ ఇర్ఫాన్ ఎంపికయ్యారు.
చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ఆదేశానుసారం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఫైనాన్షియల్ లిటరసీ వీక్ లో భాగంగా కేవైసీ పట్ల గ్రామస్తులకు ప్రత్యేక అవగాహన గ్రామ స�
సీనియర్ సిటిజన్లు ఈ రాష్ట్రానికి మార్గదర్శకులు. వారి సేవలు అమూల్యం మలిదశలో వారికవసరమైన సేవలందించటంలో తమ ప్రభుత్వం ముందుంటుంది అంటూ సీఎం రేవంత్రెడ్డి ఆర్నెల్ల క్రితం చేసిన వ్యాఖ్యలు కాగితాలకే అన్నట్�
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పెద్దపెల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
జీడీకే-1 గనిలో జరుగుతున్న అధికారుల అవినీతి అక్రమాలపై గుర్తింపు సంఘం నాయకుల చర్యలపై తాను ఫిర్యాదు చేసినందుకే తనపై కక్షగట్టి తనను బదిలీ చేయాలని ధర్నా చేశారని జీడికే గని ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ అసిస్టెంట్ �
మంథనిలో జరుగనున్న పుర పోరుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మంథని మున్సిపాలిటీలో పరిధిలోని 13 వార్డులకు జరిగే ఎన్నికలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను 26 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగ�
పెద్దపల్లి జిల్లాలో మూడు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.
రామగుండం నగర పాలక సంస్థ 60 డివిజన్ల కు కార్పొరేటర్ల ఎన్నికకు సర్వం సిద్ధమైంది. నగర పాలక సంస్థ విస్తరించి ఉన్న గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీ, ఎన్టీపీసీ, రామగుండం పట్టణాల్లో మొత్తం 59 డివిజన్లకు పోలింగ్ జరగన
పెద్దపల్లి జిల్లాలో ప్రధాన పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ నెల 12 నుంచి మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆలయ పాలకవర్గం, సిబ్బంది ఇందుకు అన్ని ఏర్పాట్లు చ
ఇటీవల ఘన తంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సామాజిక సేవా కార్యకర్తగా అవార్డు పొందిన తారుపల్లి ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు కూరపాటి సత్య ప్రకాష్ రావు ను గ్రామ సభ సందర్భంగా పంచాయతీ పాలకవర్గం మంగళవారం ఘనంగ�
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మల్యాల మోడల్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 6, 7, 10 తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఏప్రిల్ 9న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ అనుముల పోచయ్య తెలిపారు.