సాగును పండుగలా మారుస్తామని చెప్పిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను అరిగోస పెడుతున్నది. సాగునీటి కొరతను పక్కన పెడితే.. కరెంట్ సరఫరాలో కోతలతో ముప్పుతిప్పలు పెడుతున్నది. ఎవుసానికి ఇచ్చిన వి�
పెద్దపల్లి జిల్లాలో ప్రధాన శాఖలకు అధికారులు కరువయ్యారు. జిల్లాలోని అనేక కీలక శాఖలు ఖాళీగానే దర్శనమిస్తుండగా, ఇన్చార్జీలతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో పాలన పడకేస్తున్నది. ఉన్నతాధికారులు లేక ఫైళ్లు పే�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఘనస్వాగతం పలికారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో మంగళవారం నిర్వహించిన రైతు సదస్సు సభకు రోడ్డు మార్గం ద్వారా వెళ్త�
వర్షాభావ పరిస్థితులు రైతులనే కాకుండా విత్తన పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా వానకాలం సీజన్ ప్రారంభంలో విత్తన విక్రయాలు జోరుగా సాగుతాయి. అయితే ఈ సీజన్లో ఆశించిన స్థాయిలో వానలు లేక సాగు �
RTC Bus | ఓ వ్యక్తికి ఏకంగా బస్సుపై కన్ను పడ్డది. అది కూడా నిత్యం ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సుపైనే పడటం గమనార్హం. ఈ దొంగ ఏకంగా దర్జాగా ఆర్టీసీ బస్టాండ్లోకి వెళ్లి ఆర్టీసీ బస్సును తీసుకెళ్లడం కల�
మల్లాపూర్ మండల కేంద్రంలోని సోమగిరి ఇండెన్ గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ రాంచందర్ కు మంగళవారం ఆయన ఫిర్యాదు చేశారు.
కోరుట్ల పట్టణంలో మంగళవారం ఆర్టీసీ బస్సు చోరీకి గురైన సంఘటన కలకలం రేపింది. కోరుట్లలోని ఆర్టీసీ కొత్త బస్టాండు ప్లాట్ ఫామ్ నంబర్-9పై నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును అధికారుల కళ్లుగప్పి గుర్తు తెలియని దుండగుడ
ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా, నాణ్యంగా అందించడమే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
అక్రిడిటేషన్ కార్డుల మంజూరులో జరుగుతున్న జాప్యంపై రాజన్న సిరిసిల్ల జిల్లాలో జర్నలిస్టులు మరోసారి గళమెత్తారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ-H143) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చలో కల
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా బీడీలు తయారు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించింది.
యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ(టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో కరీంనగర్లో విద్యుత్ ఉద్యోగుల నిరసన మంగళవారం కొనసాగింది.
హోటల్ వద్ద, కల్లుతాగే మండువా, కూడళ్లలో డబ్బుల అవసరమున్న వారిని మధ్యవర్తితో గుర్తించి డబ్బులిచ్చి మూడు నెలల్లో దాదాపు రెట్టింపు వసూలుకు బాధితులను టార్చర్ చేస్తున్న ఘటన వెంకటాపూర్లో ఆలస్యంగా వెలుగు చ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట లో జరిగే రైతు సదస్సుకు వెళుతున్న కేటీఆర్ కు మ�
ఎల్నినోకు తోడు సర్కారు నిర్లక్ష్యం.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాను కరువు కోరల్లోకి నెడుతున్నది. ఇతర జిల్లాలకు భిన్నంగా కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసుకొని, ముందుగా ఇక్కడి ప్రాజెక్టులు చెరువు