తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను బద్నాం చేయాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని, లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టును అపవిత్ర�
‘రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నది. దేశంలోనే చరిత్రను సృష్టించిన ఒక మహాపురుషుడి ప్రభను మసకబార్చే కుట్ర జరుగుతున్నది. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, రాష్ట్ర రూపు రేఖలు మార్చిన కేసీఆర్ను బద్నాం చేయాలని �
ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్లు కదం తొక్కాయి. సీపీఎస్ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, పోరుబాట పట్టాయి. టీజేఏసీ ఆధ్వర్యంలో సోమవారం (సెప్టెంబర్ 1వ తే�
రైతులకు ఇంకా యూరియా కోసం తిప్పలు తప్పడం లేదు. తెల్లారిందంటే ఎక్కడ చూసినా యూరియా ఎక్కడ దొరుకుతుందో.. అనే దిగులే. ఇట్లాంటి బాధ ఇంకా తప్పడం లేదు. ఊటూరు సోసైటీ పరిధిలోని వేగురుపల్లిలో సోమవారం యూరియా కోసం రైతు�
ఇటీవల గద్వాల జిల్లా ఉత్తనూర్ లో జరిగిన రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ టోర్నమెంట్ లో 75 జూనియర్ ఛాంపియన్ షిప్ టీంకి మెరుగైన ప్రతిభ కనబరిచిన కేజీఆర్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న వడ్డేపల్లి సుధన్వి జాతీయ స్థాయ�
మూడున్నర దశాబ్దాల పాటు ప్రజాసేవ చేసే ఉద్యోగులకు, పదవీ విరమణ అనంతరం వృద్ధాప్యంలో వారికందించే పెన్షన్ భిక్ష కాదని, అది ఉద్యోగుల హక్కు అని టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మహేశ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయటంలో ఉద్యోగుల పాత్ర కీలకమని, �
రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. చిగురుమామిడి సింగిల్ విండో కార్యాలయం రేకొండ, సుందరగిరి గ్రామాల్లోని యూరియా కేంద్రాల్లో తెల్లవారుజామున 3:30 నుండి చెప్పులు లైన్లో పెట్టి యూరియా కోసం నిల్చున్నారు. మహిళలు
ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్ పెంచాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 9న హైదరాబాద్లో పింఛన్దారుల భా�
సభ్యత్వాలతో గ్రామగ్రామాన యాదవుల్లో రాజకీయ చైతన్యం తీసుకోస్తామని యాదవ సంఘం ఆడహక్ కమిటీ జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు. మండలంలోని పోతారం గ్రామంలో యాదవులతో సోమవారం సమ�
దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను ధర్మపురి పోలీసులు అరెస్టు చేసి దాదాపు రూ.22 లక్షల విలువ గలిగిన సాత్తును స్వాధీనం చేసుకున్నారు. ధర్మపురి పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్ప
గోదావరిఖని జీవిత బీమా కార్యాలయంలో సోమవారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఆసుపత్రి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లోకేష్ హాజరై సుమారు 200 మంది ఎస్ఐసీ ఉద్యోగులు, సిబ్బ�
గోదావరిఖని అంటేనే దక్షిణ భారతానికి కొంగు బంగారం.. కల్పతరువు అనీ, నల్లబంగారం బయటకు తీసి ప్రపంచంకు దివిటీలుగా ఇక్కడి ప్రజలు నిలిచారనీ, చిన్నప్పుడు నేనూ ఇక్కడే కాలి నడకన తిరిగే వాడినని , ఇక్కడి వాతావరణం అంటే
ఎన్సీడీ ప్రోగ్రాం వల్ల తమపై అదనపు భారం పడుతుందని, అయినప్పటికీ గతంలో ఉన్నతాధికారుల సూచనలమేరకు చేశామని, కానీ ఇప్పుడు తమపై భారం పెరిగి అనేక ఇబ్బందులకు గురౌతున్నామని ఆ పని భారం నుంచి తప్పించాలని ఏఎన్ఎంలు ప