పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ఘనంగా ప్రారంభమైనాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి మాలలు వేసుకున్నారు. ఎర్రగుంటపల్లిలోని పరివార సమేత శ్రీ ద�
రాంలీలా వేడుకల పేరిట అధికార పార్టీ నాయకులు అందరి దగ్గర అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
సింగరేణి సంస్థ 2024 25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాలపై 34% వాటా రూ. 819 కోట్లు కార్మికులకు చెల్లిస్తున్నట్లు రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సోమవారం ప్రకటించారు. హైదరాబాద్ ప్రజా భవన్ లో ఏర్పాటు చేసిన వ�
ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జాము ఆయె చందమామ.. రామ రామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో.. అంటూ ఉయ్యాల పాటలు, ఆడబిడ్డల చప్పట్లు వాడవాడలా మార్మోగాయి. జిల్లా వ్యాప్తంగా ఎంగిలి బతుకమ్మ సంబురాలు ఆనందోత్సాహాల
పెద్దపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అసౌకర్యాలు, అపరిశుభ్రతకు నిలయమైంది. ఆహ్లాదంగా ఉండాల్సిన కళాశాల ఆవరణ అధ్వానంగా మారింది. వర్షం వస్తే ఆవరణ అంతా చెరువును తలపిస్తుండగా, భవనం శిథిలావస్థకు చేరి పై ప
కరీంనగర్లోని మెడికవర్ దవాఖాన వైద్యుల నిర్లక్ష్యం యువకుడి ప్రాణం తీసిందా..? ఓపెన్హార్ట్ సర్జరీ చేసి, అబ్జర్వేషన్ లేకుండానే ఇంటికి పంపడమే మృతికి కారణమా..? అంటే కుటుంబసభ్యులు, దళితసంఘాల నాయకులు అవుననే �
Kathlapur | కథలాపూర్ మండలం తక్కళ్లపెల్లి గ్రామానికి చెందిన సంగ మల్లయ్య (58) అనే వ్యక్తి సౌదీ అరేబియా దేశంలో అనారోగ్యంతో మృతిచెందినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. సంగ మల్లయ్య గత కొంతకాలంగా ఉపాధి నిమిత్తం సౌదీ అరే�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన భూక్య మల్లేష్ నాయక్ (47) అనే రైతు తన పొలంలో పిట్టల బెదిరింపు కోసం ఆదివారం అల్యూమినియం రీల్ విద్యుత్ 11 కెవి వైర్లపై వేయగా అది ప్రమాదవశాత్తు పొలంల
మానకొండూర్ మండలంలోని ముంజంపల్లి గ్రామంలో ఓ వృద్ధురాలు కుటుంబ కలహాలతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు మానకొండూర్ ఎస్సై స్వాతి తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. ముంజంపల్లి గ్రామానికి చెందిన గట్టు నర్స�
ఎన్టీపీసీ ఉద్యోగుల మెరుగైన వేతన సవరణ కోసం ఈ నెల 25న జరిగే రామగుండం ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఎంఎస్ అనుబంధ ఎన్టీపీసీ కార్మిక సంఘ్ ను గెలిపించాలని బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎన్టీపీసీ ఎన్బీసీ �
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు పద్మశాలి సంఘం నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు . ఈ మేరకు గ్రామంలోని కుల సభ్యులంతా స్థానిక సంఘ భవనంలో ప్రత్యేకంగా సమావేశమై కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న�
రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సింగరేణి సహకారంతో గోదావరిఖని జవహర్ నగర్ లో గల జేఎల్ఎన్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన దసరా ఉత్సవ్-2025 వేడుకలో భాగంగా జరుగుతున్న ఏర్పాట్లను ఆదివారం ప్రముఖ సినీ హాస్య నటు
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ నూతన చైర్మన్ గా కొలిపాక వేణు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్ గా ఉన్న దుడ్డేల లక్ష్మీనారాయణ అనారోగ్యంతో మృతిచెందగా, అతని స్థ
స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ నాయకుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ కి భారతరత్న ఇవ్వాలని పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు వంగర మల్లేశం అన్నారు. మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద కొండ లక్ష్మణ్ బాపూ�
గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు మురికి కాలువలు, చెట్లపొదల్లో దోమలు వృద్ధి చెందకుండా పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ నరహరి అన్నారు.