మొంథా తుపాన్ మిగిల్చిన గాయాల నుంచి రైతన్న తేరుకోలేకపోతున్నాడు. ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు ఎప్పటిలాగే వ్యవహరిస్తుండడంతో దిగాలు చెందుతున్నాడు. ఇప్పటికే తడిసిన ధాన్యాన్ని ఆరబోస్తూ.. కుప్పలు చ�
శాతవాహన యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 7న నిర్వహించే కార్యక్రమానికి యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్ ఆధ్వర్యంలో పనులు వడివడిగా జరుగుతున్నాయి. వర్సిటీ చాన్స్లర్,
‘మొంథా తుపాన్ కారణంగా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కష్టకాలంలో ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా ప్రకటించిన నష్టపరిహారంతో నష్టం తీరదు. రైతులపై రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వరికి ఎకరాకు రూ.25 వే�
Nandi Medaram : నంది మేడారం గ్రామంలో బీఆర్ఎస్ జెండా గద్దె పక్కనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శిలాఫలకం గోడ నిర్మించడంపై వివాదం రాజుకుంది. అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం తమ పార్టీ గద్దె దగ్గరే శిలాఫలకం ఏర్పాటు చే�
రెండు సంవత్సరాలు కావస్తున్నా మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన అభివృద్ధి ఏదని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన వారి పంటలు, ఇండ్లు, రోడ్లను శనివారం పరిశీలించారు.
బీసీలకు జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ పెగడపల్లి మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద మండల బీసీ సంఘం నాయకులు శనివారం రిలే నిరహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ సంక్షే�
తుఫాన్తో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరాకు రూ.30వేల నష్టపరిహారం అందించాలని వీణవంక మండల బీజేపీ అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్ డిమాండ్ చేశారు. వీణవంక మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం �
కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని పాండవుల గుట్టపై నిర్మించిన అయ్యప్ప స్వామి, గణపతి, సుబ్రహ్మణ్య, నాగేంద్ర, మాలికాపురత్తమాంబ, నవగ్రహ, పంచముఖ ఆంజనేయ స్వామి వార్ల విగ్రహ ప్రతిష్టాపన పూజలు రెండో రోజు అంగరంగ
ధరలను అదుపు చేయలేని తెలంగాణ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారానైనా ప్రజలకు నిత్యవసర సరుకులు అందించాలని తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రటిక్) పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వాసంపల్లి ఆనందబాబు, రాష్ట్ర ఉ�
తుఫాన్ ప్రభావంతో మండలంలో దెబ్బతిన్న వరి పంటలను మండల వ్యవసాయ విస్తరణ అధికారులు శనివారం గ్రామాల్లో సర్వే నిర్వహించారు. చిగురుమామిడి మండలంలోని రామంచ, ఇందుర్తి బొమ్మనపల్లి, రేకొండ, నవాబుపేట్, ముదిమాణిక్యం �
మొంథా తుఫాన్ వల్ల కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు పంజాల ప్రశాంత్ డిమాండ్ చేశారు. గంగాధర మండల తహసీల్దార్ కార్యాలయం ముందు మండల బీజేపీ ఆధ్వర్యంలో శనివ�
మొంథా తుఫాన్ కారణంగా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వరికి రూ.25వేలు, పత్తికి రూ.50వేల నష్టపరిహారం చెల్లించా కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశ�
యువతలో జాతీయ ఐక్యతను పెంపొందించేందుకే రన్ఫర్ యూనిట్ లాంటి కార్యక్రమా లు దోహద పడుతాయని ఎస్పీ మహేశ్ బీ గితె అన్నారు. సర్ధార్ వల్లబాయ్ పటేల్ 150 జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా పోలీసు శాఖ ఆధ్వ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్దేనని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను ఆశీర్వదించాల�