కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ సర్పంచ్ దుర్గపు సుజాత (35) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె క్యాన్సర్తో బాధపడుతున్నారు. సర్పంచ్ ఎన్నికల సమయంలో ఆరోగ్యంగా ఉన్న ఆమె, వారం రోజుల �
ప్రజా మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ను బదనాం చేయడానికి కక్షపూరితంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని, మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఆవరణలోని వ్యవసాయ భూమిలో ఇంచు ప్రభుత్వ భూమి తేలకుంటే తప్పు ఒప్పుకొని ర�
Peddapalli | పెద్దపల్లి జిల్లాలో క్షుద్రపూజల ఆనవాళ్లు కలకలం రేపుతున్నాయి. పుట్టపల్లి ప్రధాన రహదారిపై బూడిద, పెంకులు, తెల్లటి పొడి కనిపించడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఘటనపై పోలీసులు విచారణ చేయాలని గ్రామస�
వేములవాడ రాజన్న ఆలయ రెండవ కళ్యాణ కట్టలో విధులు నిర్వహించే నాయి బ్రాహ్మణులు శనివారం తమ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. తాము గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి జీతభత్యాలు లేకుండానే రెండవ కళ్యాణకట్ట�
పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, రక్షణతో పాటు వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పెద్దపల్లి జిల్లాప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత పేర్కొన్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన లింగాల వర్షిణి(19) అనే యువతి ఎయిర్ హోస్టెస్ శిక్షణ కోసం ఎంపికైంది. ఆ గ్రామానికి చెందిన లింగాల సుస్మిత- తిరుపతి దంపతులకు కొడుకు ,కూతురు సంతానం ఉన
నిజామాబాద్ లో ఈ నెల 17 నుంచి రెండు రోజుల పాటు నిర్వహించిన టీజీ ట్రాన్స్ కో, డిస్కమ్స్ రాష్ట్రస్థాయి ఇంటర్ సర్కిల్ పోటీల్లో కరీంనగర్ క్రీడాకారులు సత్తా చాటారు. బాస్కెట్బాల్ పోటీల్లో ఛాంపియన్ షిప్ కైవసం చే
మల్లాపూర్ మండల సీనియర్ జర్నలిస్ట్ రుద్ర రాంప్రసాద్ ను అసభ్య పదజాలంతో దూషించిన అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్ల రాజన్నను పార్టీ నుండి సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే (హెచ్-143) రాష్ట్ర
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన నో బ్యాగ్ డే కార్యక్రమంలో భాగంగా మోడల్ ఎలక్షన్స్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. విద్యార్థులకు ఎన్నికల విధానం, ఓటు హక్కు, ప్
గణేష్ నిమజ్జన వేడుకలను కోరుట్లలో ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ పెద్ద వాగు వద్ద గణ�
చేయూత పథకం కింద పింఛన్లు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జే అరుణ శ్రీ స్పష్టం చేశారు. మధ్యవర్తులు,
వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి కస్తూరిబా పాఠశాలలో విశ్వసర్పాలు రావడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కస్తూర్బా పాఠశాల ఆవరణలో విష సర్పాలు తరచూ సంచరిస్తున్నాయి.
కేశవపట్నం మెయిన్ రోడ్డులోని పెట్రోల్ పంప్ ఎదురుగా, బళ్ల (టేల) డబ్బాల వెనుక భాగం నుంచి గత కొంతకాలంగా తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో స్పందించిన స్థానిక ఉపసర్పంచ్ ఆకుబత్తిని విజయ్ కుమార్ వెంటనే అక్�
మూడేళ్లుగా కొత్త పింఛన్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న పేదల జీవితాల్లోకి ‘చేయూత’ మళ్లీ అడుగుపెట్టింది. కానీ.. ఇది నిజంగా చేయూత అవుతుందా..? లేక దరఖాస్తు తీసుకుని, అర్హత పేరుతో వడపోత చేసి, చివరికి కొద