ప్రజలకు ఇచ్చిన హామీల అమలును విస్మరించి, విలువల వలువలు విసర్జించి మాటలతో పబ్బం గడుపుతున్న కాంగ్రెస్ పాలకుల ముఠాల, మూటల పంచాయితీలు బజారెక్కుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడ కాంగ్రెస్ పాలన జాడ ఉంటుందో..
‘సానిదానికైనా నీతి ఉండాలి’ అని మధురవాణి పాత్ర ద్వారా చెప్పించారు గురజాడ క న్యాశుల్కం నాటకంలో. నైతికత ప్రాధాన్యా న్ని నొక్కిచెప్పాల్సిన సందర్భాల్లో చాలామంది ఈ మాట ఉటంకిస్తుంటారు కూడా. రాజకీయ వ్యభిచారం �
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు చేస్తామని ఆడంబరంగా చెప్పినవి ఏవీ చేయలేదు. వాళ్లు చేయరు అని కూడా ప్రజలకు ఎప్పుడో తెలిసిపోయింది. ‘అల్పుడెప్పుడు పల్కు ఆడంబరంగానూ’ అన్నట్టు సీఎం రేవంత్ వాచాలత ఓవైపు ప్రజలకు వి�
కాంగ్రెస్ పాలనలో భూదాహం బుసలు కొడుతున్నది. కర్కశత్వం కాటువేస్తున్నది. అది ఏ భూమైనా కావచ్చు. లగచర్లలో పేద గిరిజన భూములా? అసైన్డ్ భూములా? అటవీ భూములా? ఏ లేబుల్ తగిలించి ఉంటేనేం, కబళిస్తే పోలా? అనేది కాంగ్ర
రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పేరిట రెండు డిస్కంలు పనిచేస్తున్నాయి. ఒకటి ఉత్తర ప్రాంతానికి, రెండోది దక్షిణ ప్రాంతానికి సేవలందిసున్నాయి. తాజాగా ప్రభుత్వం మూడో డిస్కంను తెరమీదికి �
కమ్యూనిజం చివరి దశలో రాజ్యం అంతరించిపోతుందని కారల్ మార్క్స్ చెప్పారు. అంతేకాకుండా డబ్బు కూడా చెలామణిలో లేకుండాపోతుందని ఆయన భవిష్యవాణి వినిపించారు. వర్గభేదాలు, ప్రైవేటు ఆస్తి వంటివి లేకపోవడమే ఈ పరిస్
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండేండ్లు కావస్తున్నది. ఈ కాలంలోనే రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలకు ఓ స్పష్టత వచ్చింది. అడ్డగోలు హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ వల్ల ఏమీ కాదని తేలిపోయింది. హామీ�
సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రా జ్యం నేడు జాతుల విముక్తి పోరాటాల పుణ్యమా అని పిడికెడు ప్రభావ ప్రాంతాలకు పరిమితమైపోయింది. నవ స్వతంత్ర దేశాలతో బ్రిటిష్ కామన్వెల్త్ ఏర్పాటు చేసి ఏదో రకంగా సంబంధ, బా�
భారత విదేశాంగ విధానం తీవ్రమైన ఆటుపోట్లకు గురవుతున్నది. ప్రపంచ దేశాలతో మన సంబంధాలు కీలకమైన, అనుకోని మలుపులు తిరుగుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రాజు కన్నా మొండివాడు బలవంతుడంటారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు లక్షణాలూ కలగలిసిన వ్యక్తి. ప్రజాస్వామిక పాలకునిలా కాకుండా రాజరికపు ఫర్మానాల తరహాలో పాలించడమంటే ఆయనకు ఇష్టం.
అధికారం ఇవ్వండి చాలు.. ఆరు నెలల్లో అన్ని సమస్యలు హాంఫట్ చేస్తామన్నట్టుగా గారడీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అందులో పెన్షనర్ల సమస్యలు పరిష్కరిస్తామనేది ఒకటి.
హమాస్ను శిక్షించే పేరుతో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టి 22 నెలలు కావస్తున్నది. ఆ లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు గానీ 20 లక్షల మంది గాజావాసులు మాత్రం నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఎ
పాకిస్థాన్, ఇజ్రాయెల్ దేశాలు పూర్తిగా భిన్న ధ్రువాల్లాంటివి. సాంస్కృతికంగా, సైద్ధాంతికంగా, రాజకీయపరంగా ఇరుదేశాలవి వేర్వేరు దారులు. ఇంకా చెప్పాలంటే ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించేందుకు కూడా పాక్ ని