ఆర్థిక సరళీకరణలు ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వం ఒక్కోరంగంలో తన బరువు, బాధ్యతల నుంచి తప్పుకోవడం సాధారణ విషయమైంది. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం దగ్గరి నుంచి ఉద్యోగులకు పింఛన్ల చెల్లింపును ఉపసంహరించుకోవ�
బ్రిటన్ ప్రజలు మార్పు కోరుకున్నారు. పద్నాలుగేండ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనను తిరస్కరించి లేబర్ పార్టీకి పట్టం కట్టారు. ఫ్రాన్స్తో సహా యూరప్ ఖండమంతటా జాత్యహంకారవాదులు పైచేయి సాధిస్తుంటే బ్రిటిష్
యూపీలో పెద్దఎత్తున సత్సంగ్ భక్తుల మృతికి కారణమైన హాథ్రస్ దుర్ఘటన మన దేశంలోని వ్యవస్థల పనితీరుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. నిర్వాహకుల నేరపూరిత నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపుతున్నది.
అధికారం మీద యావతో కాంగ్రెస్ పార్టీ శతానేక హామీలిచ్చి జనాన్ని మాయచేసింది. అందులో రెండు లక్షల ఉద్యోగాలిస్తామనేది కీలకమైనది. నిరుద్యోగులు ఈ హామీపై చాలానే ఆశలు పెట్టుకున్నారు.
అసాంజే ఓ సాధారణ కలం వీరుడు. అయితే సమాచార స్వేచ్ఛ కోసం తన జీవితాన్ని పణంగా ఒడ్డి, కత్తుల వంతెన దాటాడు. అగ్రరాజ్య ఆగ్రహజ్వాలలు తట్టుకుని నిలిచాడు. అతని పోరాటాన్ని, త్యాగాలను ప్రపంచం చాలాకాలం పాటు గుర్తుంచుక
రిజర్వేషన్ల పెంపుపై పాట్నా హైకోర్టు తీర్పుతో ఈ అంశం మరోసారి దేశంలో చర్చాంశమైంది. బీహార్లోని నితీశ్కుమార్ ప్రభుత్వం కులాల సర్వే ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతూ గతేడాది చట్ట సవరణ తెచ్చింది.
నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలయ్యాయని సామెత. ఏదో వెలగబెడతారని కాంగ్రెస్కు అధికారమిస్తే చీకట్ల పాల్జేశారని జనం నివ్వెరపోతున్నారు. కరెంటు కోతలతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నది. కానీ ఉప ముఖ్యమంత్రి మల్లు భ�
ప్రపంచంలోని మూడో అతిపెద్ద ముస్లిం జనాభాకు భారత్ నెలవు. ఈ కారణంగా దేశంలో ముస్లింలు రెండో అతిపెద్ద మతవర్గంగా ఉన్నారు. మైనారిటీల్లో ప్రథమ స్థానంలో ఉన్న ముస్లింలు జమ్ముకశ్మీర్లో మెజారిటీగా ఉండటం తెలిసిం
ఆత్మరక్షణ పేరిట ఉక్రెయిన్పై రష్యా జరిపిన దాడి ఎడతెగని యుద్ధంగా మారింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర నాటో కూటమి దేశాలు ఉక్ర�
వైద్య కళాశాలలో ప్రవేశాలకు పోటీ అధికంగా ఉంటుంది. సీట్లు తక్కువగా ఉండటం, అభ్యర్థులు లెక్కకు మిక్కిలిగా ఉండటమే అందుకు కారణం. దాంతో సహజంగానే కఠినమైన ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.
అనేక సామాజిక-ఆర్థిక నేరాలకు పేదరికమే మూలం. పేదరికం మనిషితనాన్ని దిగజారుస్తుంది. కాని పనులు చేయిస్తుంది. మానవతనే మంట గలుపుతుంది. ఇటీవల రాష్ట్రంలో బయటపడిన చిన్నపిల్లల అక్రమ రవాణా ఉదంతం ఇందుకు ఓ ఉదాహరణ.
లోక్సభ ఎన్నికల్లో భారతీయ ఓటరు ఇచ్చిన తీర్పు చాలా రకాలుగా చరిత్రాత్మకమైంది. ‘చార్ సౌ పార్' అంటూ లేని బలాన్ని ఊహించుకొని ఊదరగొట్టిన బీజేపీని ఈ ఎన్నికలు ఖంగుతినిపించాయి.
ఎన్నికల ఉపన్యాసాల్లో ఎంతోకొంత ‘అతి’ ఉంటుందనేది అందరూ అంగీకరించే విషయమే. కానీ, అవి శృతిమించి పాకాన పడితే ప్రజాస్వామిక స్ఫూర్తి దెబ్బతింటుంది. ఓట్లు రాబట్టుకునేందుకు పార్టీలు రకరకాల ఎత్తుగడలను అనుసరిస్�