తొమ్మిది రోజులపాటు విశేష పూజలందుకున్న వినాయకుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికి గంగమ్మ ఒడికి చేర్చారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి మొదలైన శోభాయాత్ర రాత్రి వరకు జోరందుకుంది. యువత క
వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) బజాజ్ ఆటో లిమిటెడ్తో ఎంవోయూ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కంపెనీ సీఎస్ఆర్ నిధుల నుంచి రూ. 13 కోట్లు వెచ్చించి నిట్ క్యాంపస్లో సిల్ ట్రైనిం�
రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. రోజుల తరబడి లైన్లలో నిలబడి నిరాశతో వెనుదిరుగుతున్నారు. దేవరుప్పుల మండల కేంద్రంలో ఆగ్రోస్ సెంటర్ వద్ద లైన్లలో నిలబడినా ఎరువు దొరకని పరిస్థితి నెలకొంది. నాట్లకు యూరియ�
రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి రైతులకు యూరియా అందేలా చూస్తామని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎత్తేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పంది
హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కాకతీయ విశ్వవిద్యాలయ ఎగ్జిబిషన్ కౌంటర్ను ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సందర్శించి విశ్వవిద్యాలయ అభివృద్ధిని అభినం
సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేస్తున్న కాకతీయ విశ్వవిద్యాలయ ఉద్యోగి డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్ధన్ను కాకతీయ కీర్తి పురస్కారానికి ఎంపిక చేసినట్లు శ్రీశాంతి కృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు
కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యుడు, తెలుగు విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ చిర్ర రాజుగౌడ్ని 2025 సంవత్సరానికి విద్యారత్న పురస్కార అవార్డుకి ఎస్ఆర్ఎఫ్ శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన�
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో పెద్దపులి (Tiger) సంచారం కలకలం సృష్టించింది. సింగరకొండపల్లి, కేశవాపూర్, నర్సాపూర్ శివార్లలో పెద్దపులి తిరుగుతున్నది. దీంతో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శ�
యూరియా కొరత రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. వ్యవసాయ పనులు వదిలేసి రాత్రి, పగలు అనే తేడా లేకుండా సొసైటీల ఎదుట పడిగాపులు పడుతున్నారు. ఎరువు అందక పోవడం తో కోపోద్రిక్తులైన అన్నదాతలు మహబూబాబాద్ల�