కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన శిలాఫలకాలు సిగ్గుపడుతున్నాయి.. రెండేళ్ల ప్రజాపాలనను వెక్కిరిస్తున్నాయి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అభివృద్ధి పనులు శంకుస్థాపనలకే పరిమితమయ్యాయి.. కోట్లాది రూపాయలతో అభివృ�
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం అడవుల్లో 15 నెలల క్రితం టోర్నడో తరహా సుడిగాలి విధ్వంసం సృష్టించింది. 2024 ఆగస్టు 31న చోటుచేసుకున్న ఈ ఘటనలో వేల సంఖ్యలో చెట్లు నేలమట్టమయ్యాయి. ఇప్పుడు అదే తరహాలో జయశంకర్
జీపీ కార్యదర్శి వేధింపులు తాళ లేక ఓ కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలకేంద్రంలో బుధవారం జరిగింది. డబ్బులు అడిగితే ఇవ్వకపోవడంతో వేధింపులకు గు�
వారం రోజుల్లో గానుగుపహాడ్, చీటకోడూరు బ్రిడ్జిల నిర్మాణ పనులు ప్రారంభించకుంటే వేలాది మంది ప్రజలు, వందలాది గాడిదలు, దున్నపోతులతో కలెక్టరేట్ను ముట్టడిస్తామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ప్�
తుపాను ప్రభావంతో పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కోరారు. విపత్తు సంభవించి నాలుగు రోజులు దాటినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు �
Hanamakonda | చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో కార్తిక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవరం లక్ష వత్తులతో లక్ష దీపోత్సవం నిర్వహించారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లోని ఎస్సీ,ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఉచిత గేట్ కోచింగ్ తరగతులు నిర్వహించనున్నట్లు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు.
హనుమకొండలోని ప్రభుత్వ విద్యాశిక్షణా సంస్థ(డైట్)లో ఖాళీగా ఉన్న కళలు-కళావిద్య-1, ఫిలాసఫీ/సోషియాలజీ/సైకాలజీ-1, పెడగోజి ఆఫ్ మ్యాథమెటిక్స్-1 పోస్టులకు అతిథి అధ్యాపకులుగా(గెస్ట్ ఫ్యాకల్టీ) తాత్కాలిక విధాన
తెలంగాణ చెస్ అసోసియేషన్ సహకారంతో, వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో ఈనెల 8, 9న, రాష్ట్రస్థాయి ఓపెన్ టు ఆల్ చదరంగం పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహణ కార్యదర్శి కన్నా తెలిపారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన సనాతన మనువాది రాకేష్ కిషోర్ని కఠినంగా శిక్షించాలని ప్రభాకర్ మాదిగ అన్నారు.