అంపశయ్య నవీన్ మాట్లాడుతూ.. నేరెళ్ల వేణుమాధవ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దారన్నారు. మిమిక్రీ కళకు హోదా కల్పించి, ఉపాధి కల్పించారన్నారు.
పాలకులు పని చేయిస్తారని కండ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. చివరకు ఓపిక నశించి దాతలు ఇచ్చిన విరాళాలతో గ్రామస్తులే కల్వర్టు కట్టుకున్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని బంజర గ్రామానికి బస్సు దిగి వెళ్�
దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వర క్షేత్రాన్ని ఏటీఎంగా మార్చుకున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కుటుంబం ఆలయ పునర్నిర్మాణం పేరుతో రూ.100 కోట్లు దోచుకునేందుకు కుట్రలు చేస్తున్నదని మంథని మాజీ ఎమ్మెల్యే �
తెలంగాణ రాష్ర్టానికి కేసీఆరే శ్రీరామరక్ష అని, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు అరిగోస పడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జి, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు.
రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలి తీసుకున్నది. బొలెరో వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. వారిలో ఒకరికి ఆరు నెలల క్రితమే వివాహం కాగా, మరొకరికి పెండ్లి నిశ్చయమై, వచ్చే నెలలో జరగ�
30 నెలలుగా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను రేవంత్ సర్కార్ నిండా ముంచిందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై యువత పోరాటాలకు సిద్ధం కావాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డి పిలుపునిచ్చారు.
నిరుద్యోగులను ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి చే ప్రత్యేకంగా రూపొందించిన ఉచిత Rakesh Reddy E-Classes App ను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, గండ్�
జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలంలోని నెల్లుట్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమకొండ-హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీ ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు.
మహిళలకు ఆసరాగా పోచంపల్లి ఫౌండేషన్ నిలుస్తుందని, వారి ఉపాధి కోసం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రా మాల్లో ఫౌం
కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ పునఃనిర్మాణంలో భాగంగా బుధవారం ప్రత్యేక పూజలు, హోమాలు, బాలాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్ మహేశ్ ఆధ్వర్యంలో ఉదయం 5
అన్నదాతలకు యాప్ తిప్పలు మొదలయ్యాయి. యూరియా పంపిణీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాప్తో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతులంతా ఆపసోపాలు పడుతున్నారు. టచ్ ఫోన్లు లేక, బుకింగ్ చేయడం తెలియక తీవ్ర ఇ
బి.సురేష్లాల్ రచించిన ‘వరల్డ్ ఆఫ్ ఫైవ్ జీరోస్’ పుస్తకాన్ని బుధవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఆచార్య ఎస్.మహేంద్రదేవ్ ఆవిష్కరించారు.