అధికారుల పట్టింపులేనితనం, కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంతో వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణ పనులు నాసిరకంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్
మహబూబాబాద్ జిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, దానికి తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించడంలో ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారు.
రాష్ట్రంలో ప్రజా పాలన జరుగుతుందా? లేకా పోలీస్ పాలనా జరుగుతుం దా? అని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆదివారం పెగడపల్లిలో డివిజన్ అధ్యక్షుడు నరెడ్ల శ్రీధర్ ఆధ్వర�
హనుమకొండ జిల్లా పౌర సరఫరాల శాఖలో వసూళ్ల దందా కొనసాగుతున్నది. రైస్ మిల్లుల ఫిజికల్ వెరిఫికేషన్ అంటూ ఆ శాఖ ఉన్నతాధికారి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని కొందరు రైస్ మిల్ల ర్లు ఆరోపిస్తున్నారు. తన సబార�
Mother | కళ్యాణి(24) అనే వివాహిత తన కొడుకు శ్రేయాన్ష్(3)తో సహా ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ పరిధిలో వెలుగుచూసింది.
Youth Attack | ఇద్దరు యువకుల కుటుంబాల మధ్య గొడవ జరుగుతుందని ఘటనాస్థలానికి చేరుకున్నారు పోలీసులు. ఆ ఇద్దరు గొడవను ఆపేందుకు వచ్చిన పోలీసులపైనే దాడికి దిగారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండ�
Kashibugga | వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని చిన్న సంఘాల పాస్టర్ల సంక్షేమమే ధ్యేయంగా వరంగల్ క్రిస్టియన్ సొసైటీ పనిచేస్తుందని సొసైటీ చైర్మన్ సరిగొమ్ముల దీన్ దయాళ్ అన్నారు.
సింగరేణిలో నెలకు రెండు మెడికల్ బోర్డులు నిర్వహిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు వాటిని రద్దు చేసేందుకు కుట్రలు చేస్తున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మ
ఇందిరమ్మ ఇండ్ల కోసం నిరుపేదలు గోస పడుతున్నారు. ఎన్నికల వేళ పేదల సొంతింటి కళను సాకారం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, తీరా అధికారంలోకి వచ్చాక సవాలక్ష కొర్రీలు పెట్టి ఇబ్బంది పెడుతున్నది. ముఖ్యంగ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆశ వర్కర్ల నిర్బంధకాండ కొనసాగిం ది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో వారిని ఎక్కడికక్కడే ముందస్తుగా అరెస్ట�
గ్రేటర్ కార్పొరేషన్కు పన్నులే ప్రధాన ఆదాయం. వాటి వసూళ్లతో వచ్చే ఆదాయంతోనే పాలన సాగిస్తున్నది. అయితే ప్రభుత్వ సంస్థలు బల్దియాకు ఏంళ్ల తడబడి పన్నులు చెల్లించకుండా మొండి బకాయిదారులుగా మారాయి.
Warangal Sports School | అత్యుత్తమ క్రీడా పాలసీ అని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, వాస్తవాలకు పొంతన కుదరడంలేదు. స్పోర్ట్స్ యూనివర్సిటీ, దానికి అనుబంధంగా స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు ప్రక్రియ అంతా ఉత్తుత్త�
నాడు సింగరేణి సంస్థలో గోల్డెన్ హ్యాండ్ షేక్, డిస్మిస్ పేరిట చంద్రబాబునాయుడు వేలాది మందిని ఇంటికి పంపించారు. నేడు అతడి శిష్యుడు రేవంత్రెడ్డి అదే వైఖరి కొనసాగిస్తున్నారు.
ఇండస్ట్రీ అకాడమియా ఇన్నోవేషన్ కాన్ క్లేవ్ మూడో ఎడిషన్ శుక్రవారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లోని అంబేదర్ లెర్నింగ్ సెంటర్లో నిర్వహించారు.