Mini Medaram | జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముల్కపల్లి - మొగుళ్ళపల్లి గ్రామాల మధ్య మినీ మేడారం జాతరను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు బుధవారం ప్రారంభించారు.
కోట్లాది మంది భక్తులు తరలివచ్చే మేడారం మహాజాతర సమయం తరుముకొస్తోంది. ఇంకా కొన్ని గంటల్లో ఉత్సవం ప్రారంభం కానుంది. ప్రభుత్వం నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ అధికారుల అలసత్వం, కాంట్రాక్ట
‘తాము ఇలాంటి భోజనమే అందిస్తాం.. సీఎం చెప్పినా మారదు.. తింటే తినండి.. లేదంటే ఊరుకోండి’ అంటూ జోనల్, సె క్టార్లలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు మెస్ ని ర్వాహకులు హుకుం జారీ చేస్తున్నారు. కోటిమంది భక్తు�
మేడారం కల్తీమయంగా మారింది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహాజాతరకు తరలివచ్చే కోట్లాది మంది భక్తులకు నాసిరకం వస్తువులను అంటగడుతున్నారు. తినుబండారాల్లో నాణ్యత లోపిస్తున్నది.
మేడారం మహా జాతరకు భక్తులు పోటెత్తారు. సమ్మక్క, సారలమ్మ దర్శనం కోసం ఆదివారం లక్షలాదిగా తరలివచ్చారు. వరాలిచ్చే దేవతలుగా వెలుగొందుతున్న తల్లులను దర్శించుకొని ప్రత్యేక పూజ లు నిర్వహించారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం జాతరకు దేశ నలుమూలల నుంచి లక్షలాది గా తరలివచ్చే భక్తుల కవరేజ్ కోసం వెళ్లే జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన పాసులు బస్సుల్లో చెల్లడం లేదు. వివరాలిలా ఉన్నాయి.. నర్సంపేట డిప
కాంగ్రె స్ పార్టీవి మోసపూరిత వాగ్దానాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్లోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభు త్వ ప్రజావ్యతిరేక విధ
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలోనే స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. గత అసె
మేడారం మహాజాతరలో మద్యం దందా ‘మూడు పువ్వులు.. ఆరు కాయలు’ గా అన్న చందంగా సాగుతున్నది. ఎక్సైజ్ శాఖ తమ విధులను విస్మరించి.., నిబంధనలను గాలికొదిలి మద్యం అమ్మకాలకు టార్గెట్లు ఫిక్స్ చేయగా, వ్యాపారులు రెట్టింప�