Rental Bus Scheme | తెలంగాణ ప్రాంత నిరుద్యోగుల కోసం 25 సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు ఆర్టీసీ లో అద్దె బస్సుల స్కీం
నిర్వీర్యం చేయవద్దని రాష్ట్ర అద్దె బస్సు ఓనర్ల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు లక్కం ప్రభాకర్ కోరారు.
Women Reservations | మహిళా రిజ్వేషన్ల పై కేంద్ర ప్రభుత్వానికి చిత్త శుద్దిలేదని, బీజెపి మోసాన్ని మహిళా లోకం గమనించాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఎం.రమాదేవి కోరారు.
మేడిగడ్డ బరాజ్ను నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ మరమ్మతు చేస్తామని చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కావాలని పక్కన పెట్టారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రెండున్నరేళ్లు రైతులను కష్�
ఉమ్మ డి వరంగల్ జిల్లాలో ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు ఓపెన్ సూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఓపెన్ సూల్ ఉమ్మ డి జిల్లా కోఆర్డినేటర్ అనగోని సదానందం తెలిపారు. రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్�
తమకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించాకే పనులు చేపట్టాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్ల�
మారుమూల అటవీ ప్రాంతాల్లో హక్కు పత్రాలున్న గిరిజన రైతులకు పోడు భూముల సాగు కష్టాలు తప్పడం లేదు. సాగు నీటి వసతి లేక, విద్యుత్ సరఫరా దూరంగా ఉండడం, బోర్లు లేకపోవడం వంటి సమస్యలతో తల్లడిల్లుతున్నారు. అటవీ హక్కు
Errabelli Dayakar Rao | రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లో నీ ఇల్లు కూడా కట్టినప్పుడు కుంగింది నీకు గుర్తుందో లేదోనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు గుర్తు చేశారు.
ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను అమ్ముకునేందుకు అన్నదాతలు అరిగోస పడుతున్నారు. పండిన ప్రతి గింజకూ మద్దతు ధర అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వ పెద్దలు, అధికార యంత్రాంగం మాటలు నమ్మిన రైతులు అటు మ�
ఉద్యోగులు పోరుబాట పట్టారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీఈ జేఏసీ నేతృత్వంలో శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. జిల్లా కేంద్రాలు, మండల క�
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య రూ.5 లక్షల సుఫారీ ఇచ్చి భర్తను హత్య చేయించింది.ఆనవాళ్లు లేకుండా బొక్కలను సంచిలో వేసి దయ్యాలవాగులో పడేంది. హత్యను వీడియో తీయించి రాక్షసానందం పొందింది. అచ్చం సిన�
వైద్యవిద్య పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేట్ మెడికల్ కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని, మౌలిక వసతుల ఏర్పాట్లపై తనిఖీలు నిర్వహించాలని, వైద్య కళాశాలను పట్టి పీడిస్తున్న ర్యాగింగ్ భూతా�
‘మండుతున్న ఎండల్లో రైతులు రోజుల తరబడి తిప్పలు పడుతున్నరు.. కొనుగోలు కేంద్రం ప్రారంభించి పది రోజులైనా వడ్లు కొం టలేరు.. కాంగ్రెస్ సర్కారుకు రైతులంటే లెక్కలేదు.. వాళ్ల ఉసురుపోసుకుంటున్నరు..’ అని మాజీ మంత్ర