గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు ఇలా ప్రారంభమైతే.. అలా పూర్తయ్యేవి. ప్రజలకు అందుబాటులోకి వచ్చేవి. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఏళ్లు గడిచినా పనులు మాత్రం మొదలు కావడం లేదు. ఇందుకు జయశంకర్ భూపాలపల�
ఎన్పీడీసీ ఎల్లో విధులు నిర్వర్తిస్తున్న ఆర్టిజన్ కార్మికులు పోరుబాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడం లేదని సర్కారుపై సమరానికి సన్నద్ధమయ్యారు. దీనిలో భాగంగా మంగళవారం హైదరాబాద్లోని సెక్
‘ చేతికొచ్చే దశలో పంటలు ఎండుతున్నయి.. నీళ్లు ఇయ్యాలనే సోయి ప్రభుత్వానికి లేదు.. సీఎం రేవంత్రెడ్డికి కచ్చితంగా రైతుల ఉసురు తాకుతుంది& అన్నంపెట్టే అన్నదాతలను ఏడిపిస్తే వారి శాపం తగిలిపోతడు.. వెంటనే నీళ్లు
కాజీపేట జంక్షన్ను రైల్వే డివిజన్గా మార్చాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాత్సవను బీఆర్ఎస్ బృందం కోరింది. సోమవారం సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో మాజీ ఎంపీ వినోద్కుమార�
వరంగ ల్ జిల్లాకు సంబంధించి ఇంటర్ స్పా ట్ వాల్యూయేషన్ కేంద్రాన్ని గతేడాది నుంచి ఎల్బీ కళాశాలలో నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన పనుల నిమిత్తం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి (డీఐఈవో) నాం�
Collector Chahat Bajpai | మారుతున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతలో ఆధునిక నైపుణ్యాలు పెంపొందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు.
కడియం శ్రీహరి పద్మశ్రీ మందకృష్ణ మాదిగను విమర్శించే నైతిక హక్కు లేదని మహాజన సోషలిస్టు పార్టీ(ఎమ్మెస్పీ) జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్ మాదిగ విమర్శించారు.
వ్యవసాయ భూములకు పట్టాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ సోమవారం కలెక్టరేట్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు వినతి పత్రం సమర్పించారు.
Narsimhulapeta | మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు సమయపాలన పాటించకపోవడంపై ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం 11.30 గంటలు దాటినా కా�