జయశంకర్ భూపాలపల్లి, మే 9 (నమస్తే తెలంగాణ) : సమైక్య పాలన సంకెళ్లు తెంచుకుని ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో నాటి సీఎం గా కేసీఆర్ వైద్యం, విద్య, నీటి వనరులపై ప్రత్యేక దృష్టి సారించారు. కేసీఆర్ సీఎంగా ప్రమా�
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య నేపథ్యంలో వరంగల్ పోలీసులు అలర్ట్ అయ్యారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో అ�
కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభు త్వం ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమాన్ని అమలు పర్చింది. పట్టణాల్లో సైతం ‘మన బస్తీ- మన బడి’ పేరిట సర్కార్ పా�
మక్కలు, ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. రైతులతో కలిసి శనివారం ఆందోళనలకు దిగారు. ఇందులో భాగంగా జనగామ జిల్లా చిల్పూరు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో కల�
అకాల వర్షానికి ఉమ్మ డి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధా న్యం, మక్కలు తడిసి ముద్దయ్యాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి గాంధీనగర్లోని
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంపై అధికార కాంగ్రెస్ నేతల రాజకీయం దుమారం లేపింది. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు ప్రజల సహకారంతో వేంకటేశ్వర ఆలయ
కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధిలోని మూడో లైన్, కోమటిపల్లి భూగర్భ రైల్వే సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్రమోదీ హైదబాదాద్ నుంచి వర్చువల్గా ఆదివారం ప్రారంభించనున్నట్లు శుక్రవారం రాత్రి రైల్వే అధిక�
‘అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకుల్లారా ఖబర్దార్.. మళ్లీ కాబోయే సీఎం కేసీఆరేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి..’ అని వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర
మక్క రైతులను పట్టించుకునేవారే రాష్ట్రంలో లేరా.. అని రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాయపర్తి మండల కేంద్రంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో జాంబవ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర
మూడు రోజులుగా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా చివరి రోజైన గురువారం రైతులు అధికారులపై తిరగబడ్డారు. సుదూర ప్రాంతాల నుంచి రైతులను వ్యవసాయశాఖ అ�
‘తిట్ల పురాణానికి ఆది పురుషుడు సీఎం రేవంత్రెడ్డి.. కాంగ్రెస్ పాలనలో డిస్ట్రక్షనే కాని కన్స్ట్రక్షన్ లేదు.. ఒక్క ప్రాజెక్టు కట్టలేదు.. తట్టెడు మట్టి తీయలేదు’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అన�
మక్క రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. గురువారం మహబూబాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా�
గ్రేటర్లో 30 నెలల పా టు కాంగ్రెస్ పాలనలో చేసిన ప్రతీ తప్పును ప్రశ్నిస్తామని వరంగల్ తూర్పు నియోజవర్గ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గురువారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నరేందర్ ఆధ్వర్యం�