తొర్రూరులో వంద పడకల ఆస్పత్రి భవనాన్ని గుట్టుచప్పుడు కాకుండా నిర్మిస్తున్నారు. పేరు కోసం గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మంజూరు చేసిన విశాలమైన స్థలాన్ని మార్పు చేసి 30 బెడ్స్ దవాఖాన వెనుక భాగంల
మత్తు పదార్థాల నిర్మూలన ప్రజా ఉద్యమంగా మారాలని.. డ్రగ్స్ రహిత భారత్, తెలంగాణ సాధన కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో
జనగామ జిల్లా కేంద్రంలోని పూర్ణిమ కాలనీలో మంగళవారం ఆత్మహత్య చేసుకున్న విశ్రాంత ఉపాధ్యాయుడు పగిడిపల్లి మల్ల య్య కుటుంబానికి అండగా ఉంటామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం మల్లయ్య భార్య అన
అదును దాటుతున్నా వరుణదేవుడి జాడ కనిపించడం లేదు. సాధారణం తప్పా పదును వానలు కురవడం లేదు. ఇప్పటికే మెట్ట పైర్లను పూర్తిస్థాయిలో సాగు చేయాల్సిన రైతులు 5 శాతం కూడా విత్తలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. న�
Medigadda Barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో ఉన్న కాలేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మి ) బరాజ్ కు వరద పోటెత్తుతుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫామ్స్ డిజిటలైజేషన్ నత్తనడకన సాగుతున్నది. ఆరు జిల్లాల పరిధిలో మొత్తం 12 నియోజకవర్గాలుండగా ఇప్పటికే అధికారులు దాద
స్నేహితులతో కలిసి చేసిన విహార యాత్ర విషాదంగా ముగిసింది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని దూలపురం అటవీప్రాంతంలో ఉన్న నిషేధిత మాసలొద్ది జల పాతంలో పడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఎస్సై జక్కుల సతీశ�
ప్రముఖ డాక్టర్ను బెదిరించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ సీఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని దిల్షుక్నగర్కు చెందిన ప్రధాన నిందితుడు య మగోని సుభాష్గౌడ్ గతంలో ములుగ
రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గురువారం గ్రేటర్ వరంగల్లో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 10.30 గంటలకు నిట్ గెస్ట్హౌస్కు చేరుకుంటారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్కు చేరుకొని స్�
కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని మరో ఉద్యమం చేపడదామని రైల్వే జాక్, ప్రజా సంఘాల నాయకులు వెల్లడించా రు. జంక్షన్ పరిసర ప్రాంతంలో బుధవారం విలేకరుల సమావేశం ఏ
స్మార్ట్ సిటీ లెక్కలు చెప్పాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ను ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా (ఏజీఐ ఆదేశించింది. పథకం ముగిసి ఏడాదిన్నర కావస్తున్నా వివరాలు అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏ
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో ఓటర్లు పాల్గొనాలని మాజీ మంత్రి సత్యవతి రాధోడ్ పిలుపు నిచ్చారు. తన స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా కురవి మండ లం పెద్దతండాలోని బూత్ నంబర్ 68లో ఎన్యుమరేషన్ ఫామ్ పూర�