ఆదివాసీ ప్రాంతమైన ములుగు జిల్లాలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు జబ్బు చేస్తే మొదట ప్రభుత్వ దవాఖాన వైపే చూస్తారు. అక్కడ ఉచిత వైద్యం, మందులు, పెద్ద డాక్టర్లు, సకల సౌకర్యాలు ఉంటా యనే నమ్మకంతో వస్తుంటారు. కానీ అలాం�
ఉమ్మడి జిల్లాలో బుధవారం రాత్రి, గురువారం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉన్నది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరంగల్ నగరంలోని ప్రధాన రహదారులు వర్షపు నీటితో
రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం షాపులకు గురువారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాల వారీగా శుక్రవారం నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం 23న డ్రా పద్ధతిన దుకాణాలను ఎంపిక చేయ
మండలంలోని నారాయణపురం గ్రామంలో బాలుడిని మృత్యు వు వెంటాడింది. జూలై 31న గుర్తుతెలియని దుండగులు చిన్నారి గొంతు కోయగా, ఈ నెల 24న ఉరి వేసి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి..
ఆనాటి సం స్కృతి, సంప్రదాయాలను నాటకాలు కాపాడుతున్నాయని మాజీ స్పీకర్, శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, ఎఫ్డీసీ సౌ
LB College | లాల్ బహదూర్ కళాశాల ఆర్మీ పదవ తెలంగాణ బెటాలియన్ నుంచి ఇద్దరు నేషనల్ ట్రెక్కింగ్ క్యాంప్నకు తిరుపతి వెళ్లినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ తెలిపారు.
RTI | అక్టోబర్ 12న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరగనున్న ఆవిర్భావ దినోత్సవ మహాసభను విజయవంతం చేయాలని హనుమకొండ జిల్లా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ పిలుపునిచ్చింది.