ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం జరిగే తుది విడత పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని మొత్తం 24 మండలాల్లో �
సమ్మక్క, సారలమ్మల మహాజాతర సందర్భంగా అమ్మవార్ల దర్శనానికి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేపడుతున్నామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి అన్నారు. జాతర �
బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో ఘ నంగా నిర్వహించగా, దాని చుట్టుపక్కల గ్రా మాల్లో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయడం విశే షం.
అధికార మ దంతో చెలరేగిన కాంగ్రెస్ గూండాలు భయానక వాతావరణం సృష్టించి బీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు, రాళ్ల తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ముతండాలో జరిగింది. స్థానికులు
Clash | పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని పలు గ్రామాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. పలుచోట్ల ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. తాజాగా వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ము త
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బోగస్ హామీలను ఎండగడుతూ, సీఎంగా కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడగాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. మూడో విడత ఎన్నికల్లో భా గంగా బీ
అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్రెడ్డి సర్కారుకు గుణపాఠం చెప్పాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని గట్లకానిపర్తి గ్రామంలో బీఆర్ఎస్ బలపర్చి
కాంగ్రెస్ సర్కారు సంక్షేమాన్ని గాలికొదిలేసిందని, రెండేళ్ల పాలనలో ఒక్క పథకం అ మలు చేయలేదని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. సీరోలు మండలం చింతపల్లి, కురవి మండలం పెద్ద తండాలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర�
ఉమ్మడి జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆదివారం 85.2 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అధికారులు పోలింగ్ నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లిలో 82,728 ఓటర్లకు 70,526 మంది (85. 25%), మహబూబాబ
రోజురోజుకు బీఆర్ఎస్కు ప్రజాదరణ పెరుగుతున్నది. తొలి, మలి విడతలకు మధ్య 7.37 శాతం బీఆర్ఎస్ వృద్ధి సాధించింది. అదే స్థాయిలో కాంగ్రెస్ ప్రభ తగ్గిపోతున్నది. ఇలా తీర్మానిస్తున్నది రాజకీయ ప్రత్యర్థులు కాదు.. �