Bogatha | ములుగు జిల్లా(Mulugu) వాజేడు మండలంలో కురుస్తున్న భారీ వర్షానికి చీకుపల్లి అటవీప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగర బొగత జలపాతం(Bogatha water falls) ఉప్పొంగింది.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ నిరుద్యోగ యువతకు తీవ్ర నిరాశ కలిగించిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. వెంటనే 20 వేల పోస్టులతో జంబో నోటిఫికేషన్ �
ఉమ్మడి జిల్లాలో బుధవారం వర్షం దంచికొట్టింది. ములుగు, భూపాలపల్లిలో భారీ వర్షం కురవగా, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్లో మోస్తరు వాన పడింది. భూపాలపల్లి సింగరేణి ఏరియాలో ఓసీ-2, ఓసీ-3 ప్రాజెక్టుల్లోకి భార�
‘వైద్యాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు. ప్రతి పీహెచ్సీలో వంద శాతం ఆధార్ హాజరుండాలి. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను పట్టించుకోవడం లేదు. మెడికల్ ఆ�
రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న ములుగు జిల్లాపై ప్రకృతి ప్రకోపం చూపిస్తున్నది. రెండేళ్ల వ్యవధిలోనే రెండోసారి చోటుచేసుకున్న ఘటన ఏజెన్సీ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. మంగళవారం మ�
హనుమకొండ చౌరస్తా, జూలై 29: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్ణీత కాలవ్యవధిలో కోర్సు పూర్తి చేయలేక బ్యాక్లాగ్లు మిగిలిన యూజీ, పీజీ పూర్వవిద్యార్థులకు 2026-2027 విద్యాసంవత్సరానికి చివరి అవకాశం కల్పిస్తున్నట్లు �
సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ కాకతీయ యూనివర్సిటీ భౌతికశాస్త్ర అధ్యాపకుడు జితేందర్ ఆ కళాశాలకు ట్రైనింగ్ ప్లేస్మెంట్ అధికారిగా నియమించినట్లుగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్
ఉమ్మడి వరంగల్లోని జిల్లా, మండల పరిషత్ల్లో నిధుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఈ నేపథ్యంలో మండల పరిషత్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కార్యాలయ నిర్వహణ భార�
మ హబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ ఎదుట మిర్చి రైతులు ఆందోళన చేపట్టారు. తమ మి ర్చి కొనుగోలు చేసిన వ్యాపారి డబ్బులు ఇవ్వకుండా మూడు నెలల నుంచి తిప్పుతున్నాడ ని తొమ్మిది మంది రైతులు మంగళవారం మా ర్కెట్కు తాళం వ�
దేవాదుల ఎత్తిపోతల పథకం పరిధిలోని చలివాగు ప్రాజెక్టు నిండా నీళ్లున్నా ఆయకట్టు పొలాలు మాత్రం బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. వానకాలం మొదలై నెలన్నర గడిచినా వేల ఎకరాల్లో ఇంకా సాగు మొదలు కాలేదు. ఓ వైపు దేవాదుల న
కాజీపేట రైల్వే జంక్షన్-బల్లార్ష సెక్షన్లో మూడోలైన్ పనులు పూర్తయ్యాయి. ఈ మేరకు అసిఫాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ల మధ్య 11 కిలోమీటర్ల చివరి దశ పనులు పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. దేశంలోని ఉత్తర, ద�