తమ డిమాండ్లు నెరవేర్చాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం మహబూబాబాద్, ములుగు, జనగామ హనుమకొండ జిల్లాల్లో అంగన్వాడీలు కదంతొక్కారు.
విద్యకు నిలయంగా, విజ్ఞాన గనిగా పేరున్న కాకతీయ విశ్వవిద్యాలయం ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారుతోంది. గత కొంతకాలంగా కేయూ హాస్టళ్లలో జరుగుతున్న వరుస ఘర్షణలు క్యాంపస్లో అలజడిని సృష్టిస్తున్నాయి. చిన్నచి�
ములుగు జిల్లా కోర్టులో సోమవారం ఉదయం బాంబు కలకలం రేపింది. న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులు పోలీసుల తనిఖీలు చేసే వరకు కోర్టు బయటే వేచిచూడాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే... ములుగు కోర్టు �
పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం ఇంధన, నిత్యావసరాలపై పడుతున్నది. దిగుమతి చేసుకునే సరుకుల రవాణా ఖర్చులు రోజురోజుకూ పెరగడం సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలను హడలెత్తిస్తున్నది.
విద్యార్థులు చెడు వ్యసనాలకు చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలని అలాగే ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలని కాకతీయ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వల్లూరి రాంచంద్రం, సీఐ రవికుమార్ అన్నారు.
ఐసీఏఐ అతి ముఖ్యమైన కమిటీ సస్టైనబిలిటీ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ బోర్డు (ఎస్ఆర్ఎస్బీ)లో కో-ఆప్టెడ్ మెంబర్గా ప్రముఖ ఛార్టెడ్ అకౌంటెంట్ సీఏ పీవీ నారాయణరావు 2026-27 సంవత్సరానికి నియమితులయ్యారు.
సిద్దిపేట - హనుమకొండ ప్రధాన రహదారిపై మంగళపల్లి స్టేజి వద్ద సోమవారం వేకువ జామున వెనుక నుండి బైకును ఢీ కొట్టిన సంఘటనలో కదిరె కిరణ్(35)అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు అంబాల రాజుకు తీవ్ర గాయాలయ్యాయి.
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో పథకం కింద మెటీరియల్ కాంపోనెంట్ పనులకు సంబంధించిన నిధులను నిలిపివేయడంతో 9 గ్రామాల అభివృద్ధి పనులు నిలిచిపోయాయని స్థానిక సర్పంచ్లు ఆందోళన వ్యక్తం చేశారు.
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ కు చెందిన ఎండీ సమద్ (75) రైతు తనతో పాటు మరో 40 మందికి సంబంధించిన భూమి సమస్యపై కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు వినతిపత్రం సమర్పించారు.
ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెట్స్ ఆఫ్ ఇండియా (ICAI), న్యూ ఢిల్లీలోని నాన్ స్టాండింగ్ (మెంబర్స్ ఇన్ ప్రాక్టీస్) కమిటీకి 2026-27 సంవత్సరానికి కోఆప్టెడ్ సభ్యుడిగా వరంగల్కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ త
Mulugu Court | తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో పలు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ములుగు జిల్లా కోర్టుకు కూడా బాంబు బెదిరింపు
Telangana Budget | రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో స్కాములు తప్ప స్కీములు లేవని రైతుబంధు వరంగల్ జిల్లా మాజీ కోఆర్డినేటర్ ఎల్లావుల లలిత యాదవ్ విమర్శించారు.
ప్రజల కోసం పనిచేయాల్సిన కొందరు ఖాకీలు ఖద్దర్ గుప్పిట్లో నలిగిపోతున్నారు. అధికార పార్టీ నేతలు, వారి కుటుంబ సభ్యులు చెప్పింది వింటేనే పూర్తిస్థాయి గడువు వరకు పనిచేస్తున్నారు. లేదంటే వారి పోస్ట్ పోగొట్�