భీమదేవరపల్లి, డిసెంబర్ 31: రంగయపల్లి గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని సర్పంచ్ మండల రజిత మహేందర్(Mandala Rajitha Mahender) తెలిపారు.
హనుమకొండ చౌరస్తా, జనవరి 1: సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్కు కాకతీయ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ జట్టును ఎంపిక చేశామని స్పోర్ట్స్బోర్డు కార్యదర్శి వెంకయ్య తెలిపారు.
VC Pratap Reddy | కాకతీయ విశ్వవిద్యాలయ పురోగతిలో బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు, విశ్రాంత ఉద్యోగులు సహా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి అన్నా�
Thousand Pillers Temple | చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో ఉదయం ఉత్తిష్టగణపతికి గరికాభిషేకం, రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం, నమకచమకాలతో రుద్ర అధ్యాయంతో దంపతులు, కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివా�
Telugu Student | ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు విద్యార్థులు (Telugu Student) అక్కడ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవలే అనేకం చోటు చేసుకుంటున్నాయి.
ఎన్నికల్లో హామీలిచ్చి మరిచిపోవడం చూస్తాం. కానీ ఈ సర్పంచ్ గ్రామంలో నెలకొన్న తాగునీటి సస్యను తాను గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని ప్రజలకు ఇచ్చిన హామీని వారం రోజుల్లో పరిష్కరించి ప్రజల చేత మన్ననలు పొందాడు
ప్రొఫెసర్ సురేష్లాల్ తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని వేల్స్యూనివర్సిటీలో ఈనెల 27 నుంచి 29 వరకు జరిగిన ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ 108వ వార్షికోత్సవ సమావేశంలో జాతీయస్థాయిలో జాయింట్ సెక్రటరీగా ఎన్ని
తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శిగా చిగుమల మౌనికా గౌడ్ని(Mounika Goud )నియమిస్తూ తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొనగాని యాదగిరిగౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు.
శంషాబాద్లో జరిగే ఏబీవీపీ రాష్ర్ట మహాసభలను విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అంబాల కిరణ్ పిలుపునిచ్చారు.