ఒకవైపు దంచికొడుతున్న ఎండలు.. మరోవైపు వీస్తున్న వేడిగాలి ప్రజలను బెంబేలెత్తిస్తున్నది. ఉదయం నుంచే భానుడి ఉగ్రరూపంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. నాలుగైదు రోజులుగా సూర్యుడు తన వ�
హనుమకొండ, మే 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదిలీ ప్రక్రియ అభాసుపాలవుతున్నది. నిబంధనల అమలుపై సర్కార్ దృష్టి పెట్టకపోవడంతో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతున్నది. బదిలీల
సర్కార్ బడుల్లో చదువుకునే పిల్లలకు అందించే దుస్తుల్లో నాణ్యత కొరవడింది. చిరిగిన జేబులు, గల్లాలు, ఊడిపోయిన గుండీలు, బెల్ట్ పట్టీలతో తొడుక్కున్న మూణ్ణాళ్లకే పాడవుతున్నాయి. దీంతో కుట్టిన ఆ యూనిఫామ్స్న�
ఏళ్లుగా బదిలీలు లేకపోవడంతో జూనియర్ కాలేజీల్లోని లెక్చరర్లు ఇబ్బందిపడుతున్నా రు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి 15 నుంచి 20 సంవత్సరాలుగా ఒకేచోట అవస్థల నడుమ విధులు నిర్వర్తిస్తున్నారు. స్థానచలనం కల్పించాలని �
సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ ప్రహరీ నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల్లో బయటపడినవి ద్వార బంధాల శిలలని పురావస్తు శాఖ అధికారులు పేర్కొన్నారు. గత నెల 23న రాళ్ల ఆనవాళ్లు బయల్పడగా, వాటిని పరిశీలిం�
POLYCET Ranker : పాలీసెట్ పరీక్షలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంక్ సాధించిన యూనివర్సల్ హై స్కూల్ విద్యార్థి ఆదిత్య వర్మ (Aditya Varma)ను ఉపాధ్యాయులు అభినందించారు.
Cremations | వారికి ఎవరూ లేకపోవడంతో రెండు గ్రామాల ప్రజలే ముందుకు వచ్చి బంధువులుగా మారి చేయి చేయి కలిపి, చితి పేర్చి ఇద్దరికీ శనివారం దహన సంస్కారాలు చేశారు. మృతులు వలయూరు లక్ష్మీనరసింహచార్యులు, అతని కుమారుడు పవన�
కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్నీ కష్టాలేనని, పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు.
తరిగొప్పుల మండలంలోని అన్ని గ్రామాల్లో ఎత్తయిన ప్రాంతాలకు శాశ్వతంగా సాగునీరు అందించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు ఆధారంగా తరిగొప్పుల లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి రూపకల్పన చేసిం�
పంట అవశేషాలను కాల్చొద్దు.. భూమిలోనే కలియదున్నాలని అధికారులు పదేపదే చెబుతున్నా కొందరు రైతులు వినకుండా నిప్పు పెడుతున్నారు. అవగాహన లేకుండా చేసిన చిన్న తప్పిదంతో చుట్టు పక్కల రైతుల వ్యవసాయ భూముల్లో ఉన్న ప�
రైతులను కాంగ్రెస్ సర్కార్ గాలికొదిలేసిందని, తరుగు, తాలు పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు ప్రభుత్వ పెద్దల అండదండలతో నిలువు దోపిడీ చేస్తున్నారని రాష్ట్ర రెడ్కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్
Dasyam Vinay Bhaskar | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించిన వేతనాల పెంపులో శాస్త్రీయత లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెరగలేదని బీఆర్ఎస్ నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి శివారులోని వానకొండయ్య గుట్టపై జరుగుతున్న అక్రమ మైనింగ్ను తక్షణమే నిలిపివేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్యంలో గ్రామస్తులు, బీఆర్ఎస్ ప్రతినిధు�
బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అధినేత కేసీఆర్ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఇన్చార్జిలను గురువారం ప్రకటించారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు రాష�