BRS Leaders | రేవంత్ రెడ్డి పాలన భూముల చుట్టు, బుల్డోజర్ల చుట్టే సాగుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య విమర్శించారు.
Rythu Sangrama Sadassu | కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నందుకు నిరసనగా ఈనెల 6న రైతు సంగ్రామ సదస్సు ను నిర్వహిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ వెల్లడించారు.
పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ ప్రభావమున్నా ప్రజలపై ఇంధన భారం మోపబోమని చెప్పిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంతలోనే మాటమార్చింది. ఐదు రాష్ర్టాల ఎన్నికల ముగియగానే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరను భారీగా �
ఓట్ల కోసమే కాంగ్రెస్ సర్కారు రైతులను మోసం చేస్తున్నదని, ఇందులో భాగంగానే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్గాంధీతో సభ నిర్వహించి రైతు డిక్లరేషన్ ప్రకటించి అమలు చేయలేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్
Road Blockades | కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ, లారీలు సకాలంలో పంపించడం లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ మండలంలోని ఆలింపుర్, తమ్మడపల్లి గ్రామాల రైతులు రాస్తారోకోలు నిర్వహించారు.
Kadiayam Srihari | ‘ఇంటి పెద్దను కోల్పోయి, రెక్కల కష్టం చేసే ఓపిక, సత్తువ లేక జీవనోపాధి కరువైంది.. మాకు వితంతు పింఛన్లు ఎప్పుడు ఇస్తరు సారూ.. ’అంటూ పలువురు వితంతువులు ఎమ్మెల్యే కడియం శ్రీహరిని నిలదీశారు.
హనుమకొండలో ఈ నెల 6వ తేదీన నిర్వహించేది రైతుసభ కాదు.., రైతు ప్రతినిధుల సదస్సు అని బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు వెల్లడించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్ప�
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను అరిగోస పెడుతున్నది. ఆరుగాలం కష్టపడి ధాన్యాన్ని పండిస్తే కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పెట్టడడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల అలసత్వంతో రైతులు పడ�
మక్కజొన్న రైతులకు కాంగ్రెస్ సర్కారు నుంచి భరోసా కరువై దుఃఖిస్తున్నారు. పండించిన పంటను అమ్ముకోవడానికి రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. పంట చేల వద్ద, రోడ్లపైనా, కొనుగోలు కేంద్రాల్లో మక్కలను ఆరబోసి, విక్ర�
హనుమకొండ హంటర్రోడ్డులో ఈ నెల 6న నిర్వహించనున్న రైతు సదస్సును ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఇటీవల హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసి�