ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రకియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది.
‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి తప్ప రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏమీ లేదని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించి ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్�
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ ధీమాగా ఉన్నది. అధికార పార్టీకి దీటుగా ఫలితాలు వస్తాయనే అంచనాతో ఉన్నది. గెలుపు కోసం అమలు చేసిన వ్యూహం ఫలించిందని, ఫలితాలు ఆశించిన మేరకు వస్తాయని భరోసాతో ఉన్నది.
ckm hospital | వరంగల్ సీకేఎం హాస్పిటల్ అందిస్తున్న ప్రసూతి వైద్య సేవలకు అనుసంధానంగా ఇతరత్రా వైద్యసేవలు, స్కానింగ్, 2డీ ఎకో లాంటి ఇతరత్రా వైద్య పరీక్షలు అవసరమైన పేషెంట్లను అంబులెన్స్లో ఎంజీఎం, సూపర్ స్పెషాలిటీ హ�
మహాశివరాత్రి జాతర సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈనెల 14 నుంచి 16 వరకు వరంగల్ రీజియన్ పరిధిలోని శైవపుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను
గోవాలో ఈనెల 12 నుంచి 14 వరకు జరిగే ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్సైన్స్అంతర్జాతీయ సెమినార్కు హనుమకొండ జిల్లా యువజన, క్రీడాభివృద్ధి అధికారి గుగులోతు అశోక్కుమార్ ఎంపికయ్యారు.
పరీక్షలలో ఫెయిల్ అయ్యామని, మార్కులు తక్కువ వచ్చాయని, నిరాశ నిస్పృహలకులోనై ఆత్మహత్య ప్రేరేపిత ఆలోచనలకు గురి కావొద్దని సైకియాట్రీస్ట్ డాక్టర్ ప్రహాసిత్ సూచించారు.
మల్లికుదుర్లలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ గట్టు మల్లికార్జున స్వామి ఆలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఆహ్వానం పలికారు.
ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేకపోతున్నామని, ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికలు డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా సమన్వయ