అటవీ శాఖ మంత్రి కొండా సు రేఖ ఇలాకాలోని వరంగల్ కాకతీయ జూపార్కులో ఏం జరుగుతోంది? వన్యప్రాణులు ఒక్కొక్కటి చనిపోతున్నాయి. ఏడాదిలోనే వరుసగా పెద్ద జంతువులు చనిపోయా యి.
డబుల్ బెడ్ రూం ఇళ్లు మంత్రులు ప్రారంభించి మూడు రోజులైనా పట్టాలు ఎందుకు ఇవ్వడం లేదు?, లబ్ధిదారుల పేర్లు ప్రకటించడంలో ఎందుకు ఆలస్యమవుతు న్నది?, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి జాబితాలో మార్పు చే�
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ ప్రజా అవసరాలను గుర్తించి వేసిన అడుగులు, తీసుకున్న నిర్ణయాలు నేడు ఫలితాలను అందించనున్నాయి. పరకాల ప్రజల చిరకాల కోరిక వంద పడకల ఆస్పత్రి త్వరలో ప్రజలకు అందుబా�
హనుమకొండ చౌరస్తా: గ్రేటర్ వరంగల్ ప్రెస్క్లబ్కు చెందిన ప్రతీ సభ్యుడి సంక్షేమమే తమ కమిటీ ధ్యేయమని గ్రేటర్ వరంగల్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు అన్నారు. ప్రమాదవశాత్తూ మృతి చెందిన క్లబ్ సభ
తెలంగాణ ప్రభుత్వం వారసత్వ శాఖ, పింగళి ప్రభుత్వ మహిళా కళాశాల అటానమస్, హనుమకొండ చరిత్ర విభాగం మధ్య బుధవారం హైదరాబాద్లో వారసత్వ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్రావు ఆఫీసులో అవగాహన ఒప్పందం కుదిరిందని క�
అమెరికాలో విషాదం నెలకొంది. 15 రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో 75 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన హన్మకొండ జిల్లా విద్యార్థి మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు.
వరంగల్లోని చారిత్రక భద్రకాళీ చెరు వు పరిస్థితి దయనీయంగా మారింది. రూ.16 కోట్లతో చెరువును అభివృద్ధి చేశామని చెబుతున్న ప్రభుత్వ ప్రకటనలకు, వాస్తవాలకు పొంతన కుదరడంలేదు.
సాగు నీటి కోసం రైతులు రోడ్డెక్కారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లె గ్రామంలోని పరకాల-భూపాలపల్లి రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్నదాతలు మంగళవారం ధర్నా నిర్వహించారు.
తెలంగాణ మట్టి కీర్తిని ఉదయ్ కుమార్ నాగరాజు విశ్వవాప్తం చేశారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. బ్రిటన్ పార్లమెంట్లో హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా నియమితులైన లార్డ్ ఉదయ్ కుమార్ నాగ�
ములుగు జిల్లా మత్స్యశాఖకు పట్టిన అవినీతి జలగ ఇంకా వదలడం లేదు. మేడారం జాతరలో విధులు నిర్వర్తించిన గజ ఈతగాళ్ల గౌరవ భృతి పంపిణీలో జరిగిన వాటాల పంచాయతీ చిలికి చిలికి గాలి వానలా మారింది.
అటు వరుణుడు కరుణించకపాయె.. ఇటు ప్రభుత్వమైనా కనికరిస్తుందంటే అదీ లేకపాయె.. దీంతో సాగునీటి కోసం రైతన్న అల్లాడుతున్నాడు. అడపాదడపా కురిసిన వర్షాలతోపాటు బావు లు, బోర్లపై ఆధారపడిన అన్నదాతలు వరి నార్లు పోశారు.