పంజా విసిరిన మొంథా తుఫాన్కు తోడు అధికారుల నిర్లక్ష్యం గ్రేటర్ వరంగల్ను ముంచేసింది. రోజంతా కురిసిన వర్షంతో వచ్చిన వరద ప్రజల జీవితాల్లో అంతులేని వ్యథను మిగిల్చింది. నగరంలోని వందకు పైగా కాలనీలు నీట మున�
వరంగల్ నగరం క్రిమినల్స్కు అడ్డాగా మారుతున్నదా..?, రౌడీ షీటర్లకు షెల్టర్ జోన్ అవుతున్నదా..?, నేరస్తులు గన్ కల్చర్తో పేట్రేగిపోతున్నారా..? అంటే ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని ఘటనలు అవుననే సమాధానం ఇస్తు�
రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం ప్రతి పౌరుడికి న్యాయం అందించడమే లక్ష్యమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్సింగ్ అన్నారు. శనివారం ములుగు, జయశంకర్భూపాలపల్లి జిల్లా కేంద్రాల్లో నిర్మించే న
క్రీడలు విద్యార్థులకు చాలా అవసరమని ప్రతి జాతీయ స్థాయి క్రీడాకారుడు ఈ దశ నుండే ఎదుగుతారని క్రీడలకు ప్రభుత్వం ప్రాముఖ్యతని ఇస్తుందని ఎస్జిఎఫ్ అధ్యక్షుడు, హనుమకొండ ఇంఛార్జి డీఈవో, అడిషనల్ కలెక్టర్ వెం
Unity Run | విద్యార్థులు, అధ్యాపకులు ఐక్యత, సౌభ్రాతృత్వం, జాతీయ సమైక్యత పట్ల తమ అంకితభావాన్ని వ్యక్తం చేస్తూ సమాహారమయ్యారు. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి యూనిటీ ప్రతిజ్ఞతో ప్రారంభించారు.
Chalo Osmania | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకమందు ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరినీ రెగ్యులర్ చేస్తామని ఈరోజు వరకు కూడా రెగ్యులరైజ్ చేయలేదన్నారు కాకతీయ యూనివర్సిటీ �
ఈ నెల 3, 4వ తేదీల్లో ఎస్జీఎఫ్ అండర్-19 క్రీడల ఎంపిక పోటీలు హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో నిర్వహిస్తున్నట్లు అండర్-19 ఆర్గనైజింగ్ సెక్రటరీ నరెడ్ల శ్రీధర్ తెలిపారు.
Organic Products | సేంద్రియ ఉత్పత్తుల వినియోగం మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని, గ్రామీణ రైతులు ఉత్పత్తి చేసే ఆర్గానిక్ ఆహార పదార్థాలు, నేటి మారుతున్న మోడరన్ ఫుడ్ కంటే ఎంతో మెరుగైనవి అన్నారు.
గాలి మాటల ముఖ్యమంత్రి గాలి తిరుగుడేనా..?అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సీఎం రేవంత్రెడ్డిని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించే ఓపిక, �
మారుపెళ్లికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గోపాల్పూర్ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మహబూబాబాద్ జిల్లా కురవి �
మొంథా తుపాన్ కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎన్పీడీ సీఎల్ పరిధిలో సుమారు రూ. 10 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి తెలిపారు. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగ�
వరంగల్ నగరంలోని వరద ముంపు ప్రాంతాల బాధిత కుటుంబాల్లో సీఎం రేవంత్రెడ్డి భరోసా నింపినట్లు కనిపించలేదు. ఇలా వచ్చి అలా వెళ్లినట్లుగా ఆయన పర్యటన సాగింది. తమను పరామర్శించి లేదని, కనీసం తమ గోడైనా విన్నది లేద�
‘కష్టమంతా నీటి పాలైంది. చేతికొచ్చే దశలో వరి చేను మోకాలు లోతు నీళ్లల్ల ఉంది. వారం రోజు లైనా పంటల్లో నీరు పోయేటట్లులేదు. ఇప్పుడేమి చేయాలో అర్థమైతలేదు. ఇప్పటికే పెట్టుబడి పెట్టి అప్పుల పాలైనం. వడ్లు అమ్మి కా�
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో యువజన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.