‘మేం ఫలానా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. మీ వాహనంపై చలాన్ పెండింగ్లో ఉంది. వెంటనే పోలీస్ స్టేషన్కు వచ్చి డబ్బులు కట్టి వెళ్లండి’.. ఇది ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిల
చేనేత రంగానికి జీఎస్టీ గుదిబండగా మారింది. ఐదు శాతం పన్నుతో ఈ రంగం మనుగడ కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. జీఎస్టీతో ధరలు పెరిగి సంఘాలు ఊబిలోకి నెట్టివేయబడ్డాయి. అయితే కేంద్రం జీఎస్టీ స్లాబ్లను సవరిస్తున�
న్యూశాయంపేట, ఆగస్టు 31 : శ్రీ హరిచంద్ర పరపతి సంఘం నూతన కార్యవర్గం ఎంపిక ప్రక్రియ పూర్తయింది. హనుమకొండ పద్మాక్షి రోడ్లోని మున్నూరుకాపు భవనంలో ఆదివారం సమావేశమైన సభ్యులు
న్యూ శాయంపేట, ఆగస్టు 31: వన్యప్రాణుల సంరక్షణలో 'నేను సైతం' అంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారు లయన్ గిల్లా పురుషోత్తం (Lion Gilaa Purushottam). మనువరాలు రాణీ సుమేధ (Rani Sumedha) పుట్టిన రోజున ఆయన 'మౌస్డీర్'ను దత్తత తీసుకున్నారు.
హనుమకొండలోని స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రమంలోగల గణనాథుడిని అనురాగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ కె.అనితారెడ్డి దర్శించుకుని మానసిక దివ్యాంగులతో ప్రత్యేక పూజలు
Dasyam Vinay Bhaskar | స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు, రైతుల సమస్యల పరిష్కారానికి మాజీ ఎమ్మెల్యే రాజయ్య పాదయాత్ర చేస్తున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ చీఫ్ �
రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయడంలో విఫలమైన సీఎం రేవంత్రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయార్రావు డిమాండ్ చేశారు. వర్షాలు లేక, యూరియా లభించక పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వే