పీఎం ముద్రా లోన్ పథకాన్ని సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధిలో ఆదర్శంగా నిలిచిన మట్టెవాడకు చెందిన మొగిలి శ్రీదేవిని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రత్యేకంగా అభినందించారు.
బీఆర్ఎస్ పార్టీతోనే తొర్రూరు పట్టణం అభివృద్ధి పథంలో నడిచిందని మా జీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం 1వ, 2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థులు భూసాని జయమ్మ-ఉప్పలయ్య, సర్వీ వెంకన్నను గెలిపించాల�
గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణు లు పనిచేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్య�
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ ప్రజలకు పిలుపునిచ్చారు. డోర్నకల్ గడ్డపై గులాబీ �
Auto driver | జనవరి 29న హైదరాబాద్కు చెందిన పంకజ్ యాదవ్ తన ఇద్దరు గుమాస్తాలైన విమల్ యాదవ్, ముఖేష్ సోనిలకు సుమారు ఐదు కిలోల నూతన వెండి ఆభరణాలను విక్రయ నిమిత్తం వరంగల్కు పంపాడు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేఖిస్తూ వామపక్ష పార్టీలు వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సెంటర్, వరంగల్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు.
మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లు తేవడంతో కోట్లాదిమంది అట్టడుగు కార్మిక వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయని సిఐటియు మండల కన్వీనర్ కారు ఉపేందర్ అన్నారు.
విద్యార్థులలోని విజ్ఞానాన్ని మరింత పెంపొందించడం కోసం టాలెంట్ టెస్టులు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ప్రధానోపాద్యాయులు భూక్యా హేమంత్ అన్నారు.
2026-27 వార్షిక బడ్జెట్ సామాన్యుడి ఆశలను నీరుగార్చిందని అఖిల భారత విశ్వవిద్యాలయాల ఉద్యోగుల సమాఖ్య, జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ పుల్లా శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు.
అంతర్ జిల్లాల మహిళా టీ-20 క్రికెట్ పోటీల్లో వరంగల్ జట్టు మెదక్ జట్టుపై 56 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి శుభారంభం చేసిందని వరంగల్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డబ్ల్యూడీసీఏ) కార్యదర్శి చాగంటి శ్ర