రెండు నెలల పసిబిడ్డను అత్యంత క్రూరంగా, అమానవీయంగా కాలితో తన్ని హత్య చేసిన ఆ గ్రామ అగ్రకుల పెత్తందారులను హత్యానేరం కింద కేసు నమోదు చేసి 24 గంటల్లో రిమాండ్ చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సం
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 25 నుంచి జరిగే పీజీ పరీక్షలు తక్షణమే వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టిరు.
హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో జరిగిన సీఎం కప్ రాష్ర్టస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్స్గా పురుషుల్లో ఖమ్మం జిల్లా మహిళల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు నిలిచా�
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో నిరుద్యోగులు కాంగ్రెస్ సర్కారుపై మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ అమలుకాని �
దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసేందుకు మరో డెడ్లైన్ను సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. గతంలో ఈ ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి 2027 మార్చిలోగా పనులన్నీ పూర్తిచేస్తామని హామ�
అక్రమ సంపాదనకు అలవాటు పడిన ఓ అధికారి దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలన్న చందంగా తాను ఉద్యోగంలో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నాడు. తనకు పెద్దల అండదండలు ఉన్నాయని, తాను ఏం చేసినా అడిగేవారు లేర
భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. వాగులు, చెరువుల్లో నీరు లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని చలివాగు, మానేరు వాగులతో పాటు చెరువుల్లోని నీరు పూర్తిగా అ�
Warangal Polytechnic | వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాలిటెక్నిక్ పూర్వవిద్యార్థులు ప్రతి పూర్వవిద్యార్థి తప్పనిసరిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈవీ శ్రీ�
నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన కృషి.. నేడు రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్నది. ఆయిల్పాం పంటల సాగుతో రైతుల ఆదాయం రెట్టింపవుతుందని, ఒకసారి పంట వేస్తే 30నుంచి 40ఏళ్ల వరకు నెలనెలా ఆదాయం వస్తుందని, ప్