ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతితో నర్సంపేటలో హైటెన్షన్ నెలకొన్నది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన కోల శంకర్గౌడ్ (55) గురువారం (ఈ నెల 23న) రెండో రోజు ఆర్టీసీ సమ్మెలో కూర్చొని, కాంగ్రెస్ ప్రభ�
శంకర్గౌడ్ మృతదేహాన్ని ముత్తోజిపేటకు తీసుకొచ్చారన్న విషయం తెలిసిన వెంటనే శుక్రవారం ఉద యం బీఆర్ఎస్ నేతలు, ఉమ్మడి వ రంగల్ జిల్లా డిపోలకు చెందిన ఆర్టీసీ సంఘాల నాయకులు, కార్మికులు, ప్రజాసంఘాల నేతలు నివ�
ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ది ఆత్మహత్య కాదని.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని.. దీనికి పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి క్యాబినెట్ బాధ్యత వహించాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అ�
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా వరంగల్ రీజియన్ పరిధిలోని అన్ని డిపోల వద్ద శుక్రవారం నిరసనలు, ఆందోళన కొనసాగాయి. శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ డిపోల వద్ద బైఠాయించి ప్�
ప్రభుత్వపాలన శాస్త్రంలో ఇచ్చిన తాత్కాలిక అధ్యాపకుల నియామకాలను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వపాలన శాస్త్రం పీహెచ్డీ హోల్డర్స్ కేయూ వీసీ ప్రతాప్రెడ్డికి, రిజిస్ట్రార్ రామచంద్రంలకు శుక్రవారం వినతి�
నర్సంపేటకు వెళుతున్న మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎంపీలు వినోద్ కుమార్, మాలోతు కవితను జనగామ జిల్లా రఘునాథపల్లి టోల్ గేట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ఖు తరలించారు.
Hanumakonda | కామన్ స్కూల్ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాలని టీపీటీఎఫ్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్లు డిమాండ్ చేశారు.
Janagama | జనగామలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎర్రటి ఎండలో నిరసన తెలుపుతున్న ఆర్టీసీ కార్మికులు డిపో లోపల నిరసన తెలిపే విధంగా అనుమతి ఇవ్వాలంటూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పోలీసులను కోరారు.
RTC Driver | తమ సమస్యల పరిష్కారానికి మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించాడు. భూపాలపల్లి ఆర్టీసీ డిపోనకు చెందిన రవీందర్ అనే డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆ మృతికి బాధ్యత వహించి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాక