ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాత అరిగోస పడుతున్నాడు. కల్లాలు, రోడ్లపై ఆరబోసుకొని అమ్మకం కోసం దిక్కులు చూస్తున్నాడు. అవసరమైన కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక.. ఏర్పాటు చేసిన వాట�
ములుగు జిల్లా కేంద్రంతో పాటు మండలం చుట్టూ కాకతీయుల కట్టడాల ఆనవాళ్లు దర్శనమిస్తున్నాయి. లోకం చెరువు వద్ద గిరిజన యూనివర్సిటీ ప్రహరీ నిర్మాణం కోసం కందకాలు తీస్తుండగా గుడికి సంబంధించిన బండరాళ్లు బయట పడగా �
రాష్ట్రంలో బీఆర్ఎస్ను గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు, నాయక�
ACB Raid | పూర్వికుల ఆస్తిని తన పేరుపై మ్యూటేషన్ కోసం సంప్రదించిన బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పూర్తిగా అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లింది. వారి కనుసన్నల్లోనే సంఘం కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. ఎప్పుడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు అధికార పార్టీ నేతల చ�
రోజురోజుకూ దొంగలు చోరీ చేసే విధానం మారుతున్నది. వేగంగా దూసుకొచ్చి.. క్షణాల్లో పని పూర్తి చేసుకొని, మెరుపు వేగంతో తప్పించుకుపోవడం ట్రెండ్గా మారింది. బాధితులు లబోదిబోమని మొత్తుకునే సరికే కంటికి కనబడనంత ద
‘గ్రేటర్' పరిధిలో మెరుగైన పౌరసేవల కోసం తీసుకొచ్చిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్ (సీజీజీ) అట్టర్ ఫ్లాప్ అయ్యింది. గతంలో జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక యాప్ ద్వారా నగర ప్రజలకు సేవలందించేవారు. సాంకేతిక సమస్యలొ
కార్మికుల హక్కుల కోసం పోరాడుదామని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల నేతలతో కలిసి కార్మిక హక్కుల చైతన్�
జన గణనలో భాగంగా తొలి విడతలో చేపట్టిన ఇండ్ల గణన గందరగోళంగా మారింది. ఈ నెల 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహించనున్న సర్వే ఎన్యుమనేటర్లకు సవాల్గా మారింది. డిజిటల్ మ్యాపింగ్ ఇచ్చాం.. ఇళ్లు వెతుక్కోండి అంటూ అధికా�
కాం గ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు, క్షేత్రస్థాయిలో అమలుకు పొంతన లేకుండా పో యింది. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉండాల్సి న ‘చేయూత’ పథకం జాడ కనిపించడం లేదు. వృద్ధులు, వితంతువులు, దివ్య�
మక్కల కొనుగోళ్లలో ఎడతెగని జాప్యంతో వరంగల్ ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల్ల రైతులు కన్నెర్ర చేశారు. సుమారు ఆరు వేల బస్తాలకు ఆరుగురు హమాలీలు అన్లోడ్ చేస్తే.. మా ట్రాక్టర్ సీరియల్ వచ్చేది ఎప్పుడు.. అన్లోడ్�
సరస్వతి అంత్య పుష్కరాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు అంత్య పుష్కరాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చేపట్టిన పనులు గడువుల
కేంద్ర మంత్రి బండి సంజయ్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. సంజయ్ కుమారుడు భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేసి నిష్పక్షపాతంగా విచార�
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్నగర్లో నేలమట్టమైన శివాలయంతో పాటు మట్టికోటను పునర్నిర్మించాలని శాసనసభా పక్ష ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు డిమాండ్ చేశారు. గుప్త నిధుల కోసమే అర్ధరాత్రి తవ్వ