MLC Madhusudhanachari | మేడారం గద్దెల వద్ద జరిగిన ప్రమాదానికి మంత్రులు బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి డిమాండ్ చేశారు.
మంత్రి కొండా సురేఖకు మళ్లీ నిరసన సెగ తగిలింది. వరంగల్ నగరంలోని 23వ డివిజన్ కొత్తవాడలో శుక్రవారం కుట్టుమిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభించేందుకు వచ్చిన ఆమెను పలు సమస్యలపై మహిళలు నిలదీశారు. తమ ఇండ్ల ముందు ర�
ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఇండియా ఆర్ట్ ఫెస్టివల్కు హైదరాబాద్ వేదికైంది. దేశవ్యాప్తంగా కళాకారులు గీసిన చిత్రాల ను ఇందులో ప్రదర్శించనున్నారు. తమ కళాత్మక చిత్రాలను ప్ర పంచానికి పరిచయం చేయ�
ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మించిన సమ్మక్క బరాజ్ వద్ద నీటిమట్టం క్రమంగా తగ్గుతున్నది. శుక్రవారం బరాజ్ వద్ద నీటిమట్టం 75.6 మీటర్లకు చేరుకుంది. బరాజ్ వద్ద కనీసం 77 మీటర్లు ఉండాలి.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. గ్రామపంచాయతీ కార్యదర్శులకు తెలియకుండా, గ్రామాల్లో ఇంటి నంబర్లు, అసెస్మెంట్ నంబర్లు పుట్టుకొస్తున్నాయి. ఖాళీ ప్రదేశాలకు సైతం ఇంటి న�
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారాయా?, ప్రజల సొమ్ముతో నెలనెలా రూ.లక్షల్లో వేతనాలు పొందుతున్న కొందరు అధికారులు పెడదారి తొక్కుతున్నారా? అంటే ఏసీబీ అధికారులు జరిపిన తనిఖీల్లో పెద�
Y Satish Reddy | మేడారం గద్దెల దగ్గర ప్రమాదానికి ముమ్మాటికి మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ బాధ్యత వహించాలని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు.
కట్టుకున్న భార్యను..కన్న కూతుర్లను కంటికి రెప్ప లా చూసుకోవాల్సిన వ్యక్తే వారి పాలిట కాలయముడయ్యాడు. పథకం ప్రకారం వారి ని నమ్మించి కానరాని లోకాలకు పంపించాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేల్ వద్ద బు�
ACB Raids | రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అధికారులు కొద్దిసేపటి క్రితం వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్
Konda Surekha | మేడమ్ వచ్చింది.. వెళ్లిపోయింది.. మేమెవరికి చెప్పుకోవాలే.. బయటకు వచ్చి మా గల్లీకి వచ్చి చూడండి.. అంటూ మంత్రి కొండా సురేఖను వరంగల్ జిల్లా జీవీఎంసీ 12వ డివిజన్ పరిధిలోని ప్రజలు కోరారు.
Prohibition of Alcohol | ప్రజలంతా ఏకతాటిపైకి ముందుకు వచ్చి, గ్రామంలో మద్యపాన నిషేధానికి నడుం బిగించారని గంగాపూర్ గ్రామ సర్పంచ్ జిల్లెల్ల భాస్కర్ రెడ్డి వెల్లడించారు. గ్రామసభ తీర్మానం కాదని గ్రామంలో మద్యం విక్రయించిన