వానకాలం వస్తున్నదంటే నగర వాసులు వణికిపోతున్నారు. వరంగల్ లోతట్టు ప్రాంతా ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏటా నగ రం వరదల బారిన పడుతున్నా బల్దియా అధికారులు మాత్రం శాశ్వత ముంపు నివారణ పనులు చేపట్టడంలో వ
ఉత్తర తెలంగాణ ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఎంజీఎం దవాఖానపై ప్రజలకు నమ్మ కం పెంచేలా పనిచేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద ఆధ్
ఏజెన్సీలో ఆదివాసీలదే హక్కు అని, ఖనిజ సంపదను దోచుకుంటే ఊరుకోమని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్కుమార్ హెచ్చరించారు. అటవీ సంపదపై దృష్టి సారించిన ప్రభుత్వాలు ఆదివాసీ చట్టాలను అమలు చేయడంలో వి�
పీఏసీఎస్ సీఈవో, రైస్ మిల్లర్ మధ్య పంచాయితీతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ధాన్యం అమ్ముకొని పది రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. ఐదు గ్రామాల రైతులకు సంబంధించి సుమారు రూ. 28లక్షల
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని వానకొండయ్య గుట్టపై జరుగుతున్న అక్రమ మైనింగ్ను వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. మైనింగ్ పనులు అడ్డుకున్న నేపధ్యంలో జారీ అయిన
రైతులు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ సర్పంచుల ఫోరం జనగామ జిల్లా ఉపాధ్యక్షులు గంగం సతీష్ రెడ్డి ఆరోపించారు.
Accreditation Cards | అక్రెడిటేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న జనగామ జిల్లా జర్నలిస్టులపై ఇంటెలిజెన్స్ పోలీసుల విచారణకు జిల్లా యంత్రాంగం ఆదేశించింది. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ వెబ్సైట్లో ఇప్పటివరకు జి�
Ponguleti Srinivas Reddy | ‘పేదలకు ఇండ్లు ఇయ్యలేదు.. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో మాకు న్యాయం చేయలేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తూ హనుమకొండలోని కళాక్షేత్రం వద్ద పేదలు నిరసన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేడుకగా నిర్వహించారు. ఆయా జిల్లా కేంద్రాల్లో అధికారికంగా జరిగిన కార్యక్రమాలకు హాజరైన ముఖ్య అతిథులు జాతీయ జెండాలను ఆవి�
ఉపాధిహామీ పనుల్లో కూలీలకు ఫొటో తిప్పలు తప్పడం లేదు. కొత్త నిబంధనల ప్రకారం పని ప్రదేశంలో కూలీల హాజరు నమోదుకు ఉదయం, సా యంత్రం ఫొటోలు తీసి అప్లోడ్ చేయాల్సి ఉంది.
వెంకటాపూర్ మండలం రామ ప్ప సమీపంలో సముద్ర జీవుల చిత్రాలు వెలుగు చూశాయి. డిస్కవరీ మ్యాన్ రత్నాకర్రెడ్డి, మట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరిశోధన చేయగా ఆదిమానవులు వేసిన చిత్రాల స్థావరంలో సముద్ర జీవుల చిత్రా�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఒక వైపు జరుగుతుంటే.. మరోవైపు ఉద్యమంలో తన కొడుకును కోల్పోయిన ఓ తల్లి మంత్రి పొంగులేటి ముందు కంటతడి పెట్టుకున్నది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమం వెనుక ఉన్న ఆశయాలను, లక్ష్యాలను యువత మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని మాడుగుల అజిత్ కుమార్ పేర్కొన్నారు.