Coaching Centres | రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇదే అదనుగా కొంతమంది అర్హత లేకున్నా కోచింగ్ సెంటర్లు ప్రారంభించారు. అధిక ఫీజు వసూలు చేసి అభ్యర్థులను నిలువునా దోచుకుంటున్నారు. నిరుద్యోగు�
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖల దాడులు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు రైస్ మిల్లర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వారం రోజులుగా జరుగుతున్న ఆకస్మిక తనిఖీలు దడ పుట్టిస్తున్నాయి. ఇప�
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అకాల మరణాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు, నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకొని వి�
వ్యవసా య, పరిశ్రమల రంగం, గృహ అవసరాలతోపా టు ఇతరాత్ర అనేక అవసరాలకు విద్యుత్ రంగమే కీలకం. దీని ప్రాధాన్యతను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం వేలాది సబ్స్టేషన్లు ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసి, 24 గంటల
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు కనీస వసతులు కరువయ్యాయని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ ఆసుపత్రి రిఫర
మానుకోట పట్టణ అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దని, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మానుకోట మున్సిపాలిటీ పరిధిలో గాంధీపార్క్, పత్తిపాక రహ�
హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 2: మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు ఎస్. జీవన్కుమార్ రచించిన ‘వీధి బతుకులు విస్థాపనలు’, ‘సజీవ స్మృతులు’ పుస్తకాలను ఆవిష్కరించారు.
హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 2: ఎన్ఐటీలోని ‘ఇండస్ట్రీ కాన్ క్లేవ్: కెరీర్ లాంచ్ సమ్మిట్-2026’ నిర్వహించారు. నిట్లో ఈ తరహాలో నిర్వహించిన మొట్టమొదటి ఇండస్ట్రీ కాన్క్లేవ్గా నిలిచిన కార్యక్రమం ఇదే.
Education Department | హనుమకొండ జిల్లా ఎయిడెడ్ టీచర్ల బిల్లులు రాకుండా అయోమయానికి గురవుతున్నారు. నిబంధనల ప్రకారం ఏ నెలకు ఆ నెల బిల్లు పంపించాల్సి ఉండగా ఒకేసారి 17 వాయిదాల డీఏ బిల్లును ఒకేసారి పంపిస్తానని రూ.3 లక్షల వరక
Gandra Venkataraman Reddy | జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన ఆస్పత్రి రోగులకు శాపంగా మారిందన్నారు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఉన్న రోగం పోతదని వస్తే.. కొత్త రోగాలు వచ్చేలా ఆసుపత్�
ఆహారంలో పురుగులు వస్తున్నాయని.. ఇక్కడ ఉండలేమంటూ ముగ్గురు విద్యార్థినులు హాస్టల్ నుంచి పారిపోయారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని మందారిపేట శివారులో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీవీబీ) న�
ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్, పోస్ట్మెట్రిక్ హాస్టల్స్ మరమ్మతు పనులకు నిధులు మంజూరైనా పనులు ముందుకు సాగడం లేదు. ఇది వరకు చేసిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జర�
మానవ మనుగడకు సవాల్ విసురుతున్న ప్లాస్టిక్ మహమ్మారిని వరంగల్లో నిర్మూలించడం సాధ్యమయ్యేనా? చారిత్రక నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా మార్చాలన్న కలలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఎక్కడ చూసినా వీటి వ�