Warangal MGM | ఎంజీఎం హాస్పిటల్ పీడియాట్రిక్ వార్డులో దయనీయ పరిస్థితి కనిపిస్తుంది. వైద్య సేవలు పొందుతున్న చిన్నారులకు అందుతున్న సేవల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు శుక్రవారం పున్నేల్ క్రాస్ వద్ద ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస�
ఆరుగాలం శ్రమించిన రైతు కష్టం ఆవిరైపోతున్నది. చీడ పీడల నుంచి పంటలను కాపాడుకోలేక అన్నదాతలు దిగులు చెందుతున్నారు. యూరియా కొరతతో కొంత అక్కరకు రాకుండా పోగా మిగిలిన పంటను కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని పీవీ రంగారా వు తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకొన్నది. పదో తరగతి చదువుతున్న వరం శ్రీవర్షిత(15) ఎవరూ లేని సమయంలో డార్మెటరీ హాల్లో చు�
దళారుల దోపిడీ కోసమే సీసీఐ కపాస్ కిసాన్ యాప్ను ఆవిష్కరించిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నా రు. పంటకు మద్దతు ధర రాకుం డా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేసున్నాయని విమర్శిం�
సృష్టికి ప్రతి సవాలు విసిరింది తెలంగాణకళ అని హైదరాబాద్ డిపార్టుమెంట్ అఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ అఫ్ తెలంగాణ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహరెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
పదవ తరగతి చదువుతున్న వనం శ్రీవర్ష (14) అనే విద్యార్థిని ఎవరు లేని సమయంలో డార్మెంటరీ హాల్లో చున్నీతో ఉరివేసుకున్న సంఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో చోటుచేసుకుంది.
చారిత్రక కాకతీయ వైభవానికి ప్రతీకగా నిలిచే ఓరుగల్లు (Warangal) కోట, యాదవుల సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ జరిగిన ‘దున్న రాజుల సంబురాలు’తో (Sadar) దద్దరిల్లింది. దున్నపోతులకు ప్రత్యేక అలంకరణ చేసి కోట పురవీ�
Challa Venkateswar Reddy | నమస్తే తెలంగాణ వరంగల్ యూనిట్ కార్యాలయంపై దాడికి యత్నించిన వారిని కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు చల్లా వెంకటేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు.
కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నమస్తే తెలంగాణ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ నల్లబ్యాడ్జీలతో యూనివర్సిటీ మొదటి గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు.