పంటలకు యూరియా అందక రైతులు అరిగోస పడుతున్నారు. ఎరువులు వేయాల్సిన కీలక సమయంలో వాటి కోసం పడిగాపులు గాస్తున్నారు. తెల్లవారుజామునే చలిని సైతం లెక్కచేయక రైతు వేదికలు, పీఏసీఎస్లు, ఫర్టిలైజర్ దుకాణాలకు పరుగు�
ప్రాణాలు పోతున్నా బెనిఫిట్స్ ఇవ్వరా? అని రిటైర్డ్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ బకాయిలు చెల్లించా లని తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ బ కాయిల సాధన కమిటీ, ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార�
Medaram | మేడారం మహా జాతర కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గద్దెలపై పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువుదీరారు. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం గోవిందరాజును బుధవారం ఉదయం 6
Urea | నర్సింహులపేట, డిసెంబర్ 24: యాసంగి సీజన్ ఆరంభంలోనే రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) వద్ద అన్నదాతలు బయల్దేరారు.
Telangana | జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంక్షేమ అధికారిగా పనిచేసి 10 నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందిన చిన్నయ్య అనారోగ్యం బారినపడి మృత్యువుతో పోరాడుతున్నాడు. 10 నెలలుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో ఆ కుటుం�
విసురుతున్నది. గత పదిహేను రోజుల నుంచి విజృంభిస్తున్నది. మధ్యాహ్నం సైతం ఇగమే ఉంటుండంతో బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. రెండు మూడు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 15 డిగ్రీల సెల్సియస్ నుంచి 1
Cochlear Implants Surgery | పుట్టిన పిల్లలకు వినికిడి పరీక్షలు వెంటనే చేయించుకోవాలని, వినికిడి లోపం ఉన్న పిల్లలను పుట్టిన వెంటనే గుర్తిస్తే కాంక్లియార్ ఇంప్లాంట్ సర్జరీ చేయవచ్చని, తద్వారా పుట్టు మూగ చెవిటి కాకుండా నిరో
కాకతీయ విశ్వవిద్యాలయ గోల్డెన్ జూబ్లీ సంవత్సరంలో భాగంగా సోషల్ సైన్సెస్, ఆర్ట్స్విభాగాల ఆధ్వర్యంలో రెండురోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సోషల్ సైన్సెస్, ఆర్ట్స్ విభాగాల డీన్ ప్రొఫెసర్ బి
బీఆర్ఎస్ పాలనలోనే సర్వ మతాలకు సమానం ప్రాతినిధ్యం లభించిందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.