ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కానీ ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ ఇవ్వడంలో అధికార యం త్రాంగం, అధికార పార్టీ నాయకులు విస్మరించారని జడ్పీ సర్వసభ్య సమావేశ�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెంది, వాటి రూపురేఖలు మారాయని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు.
ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి, ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి పిలుపునిచ్చారు. ఇంటింటికీ ప్రభుత్వ పథ
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి మారుమూల ప్రాంతంలో విద్యాభివృద్ధి జరిగిందని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యం�
తెలుగు సాహిత్యం సమాజానికి మంచి సందేశం ఇచ్చేవిధంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా సాహితీ ద
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సురక్షా దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డిలో ఆదివారం పోలీసు శాఖ వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించింది.
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ కనీవినీ ఎరుగని స్థాయిలో అభివృద్ధి చెందిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజ
‘కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి కథానాయకులు.. వచ్చే ఎన్నికల్లో అద్భుత మెజార్టీ వచ్చేలా అందరూ సమష్టిగా కృషి చేయాలి’. అని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. రాయికోడ్ మండల కేంద్రంలో గురువారం న
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెలు, పట్టణాలు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, అభివృద్ధిలో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్న
తెలంగాణలో అన్ని పండుగలకు సమ ప్రాధాన్యత లభిస్తున్నదని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు. సోమవారం అందోల్ మండలంలోని సంగుపేట ఒక ఫంక్షన్హాల్లో అందోల్, పుల�
మహనీయుల చరిత్రను అన్ని వర్గాల ప్రజలు తెలుసుకోవాలని జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు. బుధవారం బాబూ జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ బాబూ జగ్జీవన�