ఆర్యవైశ్యుల అభ్యున్నతికి ప్రభు త్వం పూర్తి కృషి చేస్తుందని శాసనసభ సభాపతి గడ్డం ప్రసా ద్ తెలిపారు. ఆదివారం స్థానిక రాఘవేంద్ర ఫంక్షన్హాల్లో వికారాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ, మహిళా సంఘం, యువజన సంఘం, స�
జిల్లా పరిషత్, రంగారెడ్డి జిల్లా స్థాయి సంఘ సమావేశాలు సోమ, మంగళవారాల్లో జిల్లా పురోభివృద్ధిని కాంక్షిస్తూ విజయవంతంగా జరిగాయి. మొదటి రోజైన సోమవారం ‘వ్యవసాయం, స్త్రీ-శిశు, సాంఘిక సంక్షేమం’లపై సమీక్ష జరుగ
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ అన్నారు. నందిగామ పాతజాతీయ రహదారి విస్తరణతో పాటు నందిగామ గ్రామంలో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను మంగళవారం సీఐ ర
మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో గురువారం నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ చీరలు పంపిణీ చేస్తున్నారని కొనియాడారు
సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్పై జడ్పీటీసీలకు ఎలాంటి అసంతృప్తి లేదని, కుటుంబ సభ్యులుగా అందరం కలిసిమెలిసి ఉన్నామని జడ్పీ వైస్ చైర్మన్ కుం చాల ప్రభాకర్ తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర
విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజు శ్రీ జైపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ప�
శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ కార్యాలయ భవనాలు తొలగించి, కొత్త భవనాలు నిర్మిస్తామని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎంపీడీవో కార్యాలయ భవనాన్
జిల్లా జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డిని కోరిన మారేపల్లి గ్రామ రైతులు పొలాలకు వెళ్లు దారి ఇబ్బందులను తీర్చండి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు బల్వంత్రెడ్డి ఆధ్వర్యంలో విన్నవించిన రైతులు పెద్దేముల్ : �
పెద్దేముల్ : అభివృద్ధికి అడ్డువస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని జిల్లా జడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో లక్ష్మారెడ్డి నివాసం
ఆసిఫాబాద్ : జిల్లాలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలో సుమారు రూ.5కోట్ల వ్యయంతో చేపడుతున్న సైడ్ డ్రైన్ పనులకు క�
ఆసిఫాబాద్ : ప్రతి ఒక్కరూ శాంతి మార్గాన్నే ఎంచుకోవడం వల్ల ప్రపంచ శాంతి ఏర్పడుతుందని, బౌద్ధుడి బోధనల వల్ల ప్రపంచ శాంతి సాధ్యమయిందని జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి రెబ్బెన : ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి అన్నారు. రెబ్బెన గ్రా�
గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చైర్పర్సన్ ఆసిఫాబాద్: రెబ్బెన మండలంలోని ఆరె సంక్షేమ సంఘం అధ్యక్షుడు ,కాంగ్రెస్ నాయకులు పాలే వెంకటి, మనోహర్, అశోక్, రాథోడ్ బాపురావుతో పాటు పలువురు గురువార