సమస్య పరిష్కారానికి చర్యలు పలు ప్రాంతాల్లో పర్యటించిన జడ్సీ మమత కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 15 : ముంపు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడం కోసం నాలా విస్తరణ పనులు చేపడుతున్నట్లు కూకట్పల్లి జోనల్ కమిషనర్
ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు పకడ్బందీగా వర్షంనీటి కాలువల ఆధునీకరణ వివిధ శాఖల అధికారులతో సమావేశంలో జడ్సీ మమత కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 10 : ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కార దిశగా వర్షంనీట�
కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 25 : కూకట్పల్లి జోన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన థీమ్ పార్కు పనులను వేగవంతం చేయాలని జడ్సీ మమత అన్నారు. సోమవారం జోన్ ఆఫీస్లో ఇంజినీరింగ్, ఉద్యానవన శాఖాధికారులతో
కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 5 : వర్షంనీటి ముంపు సమస్యలు తలెత్తకుండా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. మంగళవారం కూకట్పల్లి జోన్ ఆఫీస్లో ఐదు సర్కిళ్�
కుత్బుల్లాపూర్, సెప్టెంబర్30: ఓ వైన్ షాపు యజమాని బాధ్యతారాహిత్యంతో ఓ వ్యక్తి నాలాలో పడి గల్లంతయ్యాడు. కుత్బుల్లాపూర్లోని న్యూ రాయల్ వైన్స్ షాప్ నిర్వాహకుడు చెత్తాచెదారాన్ని, ఇతర వస్తువులను నేరుగ�
మియాపూర్ , సెప్టెంబరు 2 : విధి నిర్వహణలో పాల్గొనే కార్మికుల రక్షణ తమకు ఎంతో ప్రధానమని, వారికి శాఖ తరపున అన్ని రక్షణ చర్యలను తీసుకుంటు న్నామని జోనల్ కమిషనర్ మమత అన్నారు. కరోనా, దోమల వ్యాప్తి నేపథ్యంలో సిబ�
కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 30 : ఆకలితో అలమటించే పేదలు, బాటసారులు సంతృప్తిగా భోజనం చేసేందుకు భోజనశాల ఉపయోగపడుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం కూకట్పల్లి జోనల్ కార్యాలయం ఎద�
మియాపూర్: ప్రజారోగ్యానికే సవాల్గా మారిన కరోనాను కట్టడి చేసేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక సేవలను అందించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలను ప్రజలు ఎన్నటికీ మరిచిపోబోరని , చిరస్మరణీయంగా నిలిచిపోతాయ�
కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 24 : కూకట్పల్లి జోన్ ఐదు సర్కిళ్ల పరిధిలోని 86 కాలనీల్లో వందశాతం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు జడ్సీ మమత తెలిపారు. మంగళవారం కూకట్పల్లి జోన్ ఆఫీస్లో డీసీలత�
కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 21 : మూసాపేట నుంచి ఆంజనేయనగర్ మార్గంలో రోడ్డు విస్తరణ బాధితులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. శనివారం కూకట్పల్లి జోన్ కార�
కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 19 : కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే వందశాతం ప్రజలు టీకాలు వేయించుకోవాలి… అయితే.. ఇప్పటికే 80 శాతం ప్రజలు టీకా లు వేయించుకోగా… వివిధ కారణాలతో కొందరు టీకాలకు దూరం గా ఉన్నారు. ఈ నేపథ్�