శరవేగంగా సాగుతున్న నాలా విస్తరణ పనులు సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు అల్లాపూర్, ఆగస్టు 17: అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రామారావునగర్, స్నేహపురికాలనీ, కబీర్నగర్ తద
నడకబాటలకు ఇరువైపులా మొక్కలు ఆక్రమణలు లేకుండా.. ఆహ్లాదాన్ని పంచుతున్న మార్గం నర్సాపూర్ చౌరస్తా నుంచి గాజులరామారం వరకు.. 8 కి.మీల దూరం ఫుట్పాత్కు ఇరువైపులా 80వేల మొక్కలు కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 9 : హరితహా�
కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 7 : కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి పనులకు రూ.88.47 కోట్ల నిధులు మంజూరయ్యాయని జడ్సీ వి.మమత తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించాలన�
కేపీహెచ్బీ కాలనీ, జూలై 28 : పరిసరాల పరిశుభ్రత కోసం బాధ్యతగా పనిచేయాలని, ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకే విధుల్లో ఉండాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అధికారులను ఆదేశించారు. బుధవారం జోన్ కార్యాలయంలో పారి�
వినాయక్నగర్, జూలై 23: అక్రమ నిర్మాణాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జోనల్ కమిషనర్ మమత అన్నారు. శుక్రవారం అల్వాల్ సర్కిల్లోని శివానగర్లో జోనల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్కడి భూమికి
కేపీహెచ్బీ కాలనీ, జూలై 22 : వర్షాకాలం విపత్తులను ఎదుర్కొనేందుకు అత్యవసర బృందాలు సిద్ధంగా ఉండాలని, కాలనీలు, బస్తీల్లో చేపట్టిన అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు అన్�
హరితహారం కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ గాజులరామారం, జూలై 17 : హరితహారం కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసి పచ్చదనాన్ని పెంపొందించుకోవాలని కుత్బుల్లాపూ
రూ.85.95 కోట్లతో కాలువల మరమ్మతులు వార్డుకొకటి చొప్పున ఎమర్జెన్సీ టీమ్ సిద్ధం కేపీహెచ్బీ కాలనీ, జూలై 15 : గతేడాది కురిసిన భారీ వర్షాలతో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ యేడాది వర్షాకాలంలో ఎలాంటి విపత�
కేపీహెచ్బీ కాలనీ, జూలై 14 : వర్షాకాలంలో ఎదురయ్యే విపత్తులన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. బుధవారం కూకట్పల్లి జోన్ కార్యాలయంలో మూసాపేట, కూ�
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి జంటసర్కిళ్లలో జోనల్ కమిషనర్ విస్తృత పర్యటన కుత్బుల్లాపూర్,ఏప్రిల్26: విధి నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం వీడాలని జోనల్ కమిషనర్ మమత అన్నారు. సోమవారం తెల్లవారుజామున