టీం ఇండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ తన కొత్త ఫోన్ పోగొట్టుకున్నాడట. ఈ విషయాన్ని కోహ్లీ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో
ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సంస్థలు భారీగా తమ ఉద్యోగులను తొలగిస్తున్న సమయంలో.. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఊరటనిచ్చే వార్త చెప్పింది. కొత్త ఉద్యోగులను తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
పూణె వాసి తేజస్ 2022లో ‘జొమాటో’ యాప్ ద్వారా రూ.28 లక్షల విలువ చేసే ఫుడ్ను ఆర్డర్ చేసుకున్నాడట. ఈ విషయాన్ని జొమాటో ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ‘ఇది ట్విట్టర్ ధర కంటే కేవలం రూ.36,42,17,44,48,38 తక్కువ’ అంటూ
అత్యధిక ఆర్డర్లు ఇచ్చి టాప్ కస్టమర్గా నిలిచాడు. ఢిల్లీకి చెందిన అంకుర్ ఆహార ప్రియుడు. అతను ఈ ఏడాది జొమాటో యాప్ ద్వారా 3,330 ఆర్డర్లు చేశాడట. అంటే అతడు రోజుకు సగటున 9 ఆర్డర్లు ఇచ్చినట్టు. దీంతో ‘ది నేషన్స్
మత్తుపదార్థాలకు అలవాటు పడిన ఒక యువకుడు చివరికి సప్లయర్గా మారాడు. ఫుడ్ డెలివరీ బాయ్ అవతారమెత్తిన అతడు గంజాయి సరఫరా చేస్తున్నాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు.
amazon | ఆన్లైన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఫుడ్ డెలివరీ సర్వీసులను నుంచి తప్పుకుంటున్నది. వచ్చే నెల 29 నుంచి సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే భాగస్వామ్య రెస్టారెంట్లకు