మహా పోష్గా, చాలా భేష్గా కనిపిస్తున్న ఈ డ్రెస్.. అసలు డ్రెస్సే కాదు, అచ్చమైన చీర. వైవిధ్యంగా మడతలు పెట్టి.. డ్రెస్లా మార్చేసింది మాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక షెనాయ్ మీనన్. చీర రెండు అంచులనూ భుజాల మీద
జిందగీ.. తెలంగాణ ఆడబిడ్డల.. ఆత్మీయ నేస్తం. పుట్టింటి చుట్టం. ప్రతీ కథనం ఆమె హృదయావిష్కరణే. కష్టాల చీకట్లో.. హరికేన్ లాంతరు. చిక్కుల చినుకుల్లో.. చటుక్కున విచ్చుకునే ఛత్రి. ఒంటరి యాత్రలో.. వెన్నంటే సహచరి. కాబట్
ప్రేమలోనూ పడ్డాం. ఏడాదిగా డేటింగ్లో ఉన్నాం. తను తరచూ మా ఇంటికి వస్తాడు. అమ్మానాన్న మా స్నేహాన్ని అర్థం చేసుకున్నారు. మా పెండ్లికి పరోక్షంగా ఆమోదం తెలిపారు. తీరా అతణ్ని అడిగితే.. ‘నాకు రెండేండ్ల సమయం కావాల�
సంప్రదాయ దుస్తుల్లో చీరకట్టు తర్వాతి స్థానం లంగావోణీదే. శుభకార్యం అనగానే అటువైపే మొగ్గుతారు మగువలు. నలుగురూ మెచ్చేలా డిజైన్ చేసిన లంగావోణీ కలెక్షన్ మీకోసం..
నా వయసు పందొమ్మిది. నాకు నాలుగేండ్లు ఉన్నప్పుడు నన్ను ఓ అనాథ ఆశ్రమం నుంచి దత్తత తీసుకున్నారు. నిన్నమొన్నటి వరకూ ఆ విషయం నాకూ తెలియదు. అయితేనేం, సొంతబిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నారు.
చర్లపల్లి ఫేజ్-3, మహాలక్ష్మినగర్. ఎటు చూసినా పరిశ్రమలే. ఏ కంపెనీ బోర్డు పరిశీలించినా ‘యజమాని’ అన్న చోట పురుషుల పేర్లే. శ్రీ మల్హరి మసాలా కంపెనీ బోర్డుపై మాత్రం వినోద చందావత్ అంటూ కుంకుమ బొట్టు పెట్టినట�
కాలచక్రంలానే ఫ్యాషన్ చక్రం కూడా గిర్రున తిరుగుతూనే ఉంటుంది. కొత్త డిజైన్లు పాతవైపోతాయి. పాత డిజైన్లు కొత్త హంగులు అద్దుకుంటాయి. కొన్నిసార్లు పాతకొత్తలు కలిసి జుగల్బందీ చేస్తాయి. అక్షయ తృతీయ.. మహిళలకు �
వివాహాల సీజన్ మొదలైంది. బంగారం షాపింగ్ నుంచి బ్యూటీ పార్లర్ వరకు అన్నీ ఖర్చుతో కూడుకున్నవే. అందులోనూ పెండ్లి బట్టల కోసం లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నారు. ‘ఒక్కపూట ధరించే డ్రెస్లకు ఇంత డబ్బు అవసరమా?�
భారత్, శ్రీలంక మధ్యన ఉన్న పాక్ జలసంధి వద్ద కోలాహలం. ప్రపంచ రికార్డు ప్రతినిధులు కూడా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఆ జలసంధిని 13 ఏండ్ల ఆటిజం బాలిక జియారాయ్ చేపపిల్లలా ఈదుతున్నది. 13 గంటల 10 నిమిషాల రికా�
Long Frocks | పెండ్లిల్ల సీజన్ వచ్చిందంటే చాలు.. సంప్రదాయ దుస్తులపైనే దృష్టి పెడతారు మహిళలు. సంప్రదాయ కాంబినేషన్లోనే ట్రెండీ లుక్స్లో అదరగొట్టే లాంగ్ ఫ్రాక్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. ఆ కలెక్షన్లేమ�
స్త్రీ పురుషుల శరీరతత్వాలు వేరు. స్వభావాలు వేరు. పురుషులు తమ ఆరోగ్యం విషయంలో కొంత అశ్రద్ధగా ఉంటారు. ఏదైనా రుగ్మత ప్రాథమిక దశలో ఉన్నప్పుడే గుర్తించి చికిత్స తీసుకోవాలి. ముఖ్యంగా 40 ఏండ్లు దాటినవాళ్లు, ఏడాద�
పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం.. తల్లిపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే.. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, ఇతరత్రా అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నప్పుడే పిల్లలను కనాలి. గర్భం రాగానే డాక్టర్ సూచించినట్లుగా ఆహారం, మందులత�