తరుణ్ భాస్కర్ తీర్మానాల చిట్టా తరుణ్ భాస్కర్.. యూత్కు కనెక్ట్ అయ్యే సినిమాలే ఎక్కువగా తీస్తుంటాడు. పెద్ద పెద్ద సందేశాల జోలికి అస్సలు వెళ్లడు. నిరాడంబరంగా ఓ మూలన కూర్చుని తన పని తాను చేసుకుపోయే రకం. �
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పాంటోన్ సంస్థ ట్రెండీ కలర్ను ప్రకటించింది. 2022లో ఫ్యాషన్ రంగాన్ని ఏలబోతున్న నయా వర్ణం పేరు.. ‘వెరీ పెరీ’. నీలం, ఊదా, ఎరుపు మేళవింపుతో ఈ కొత్త రంగు తయారైంది. ఇలా ఏడాదికో వర్ణాన్ని ఎంప
మనం కొత్త ఏడాది అనేక తీర్మానాలు చేసుకుంటాం. బరువు తగ్గాలనుకోవడం, వ్యాయామం చేయాలనుకోవడం, పోషకాహారం తీసుకుంటామని సంకల్పించుకోవడం.. ఈ కోవలోవే. ఇక ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవాళ్లయితే… ‘తెల్లవారుజామునే మేల్�
వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి పర్వతారోహకుడు కూడా. అలాగని ఏ టీనేజ్ కుర్రాడిగా ఉన్నప్పుడో ఈ సాహసాలు చేసేవారని అనుకుంటే పొరపాటే! నలభై ఏండ్ల నడివయసులో వేల అడుగుల ఎత్తున్న కొండలు ఎక్కుతూ తన గుండె ధైర�
భారత సంతతి మహిళ ప్రొఫెసర్ నీలి బెండపూడి చరిత్ర సృష్టించారు. అమెరికాలో పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి తొలి మహిళ, తొలి శ్వేతజాతీయేతర అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. విశాఖపట్నంలో జన్మించిన నీలి ఉన�
ఇద్దరు ముద్దుగుమ్మలు తమ సౌందర్య రహస్యం ఏమిటన్నది సోషల్ మీడియా చెవిలో చెప్పారు. ఇంకేముంది, క్షణాల్లో దేశమంతా పాకిపోయింది. కొబ్బరినూనె పేరు చెబితేనే నాయనమ్మల ఖాతాలో జమకట్టేవాళ్లంతా తప్పు తెలుసుకున్నార�
నేను పీజీ చదువుతున్నా. ఇప్పటివరకు నా వ్యక్తిగత చిత్రాలను ఎవరికీ షేర్ చేయలేదు. అయినాసరే, టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లోని కొన్ని గ్రూపుల్లో నా ఫొటోలు తిరుగుతున్నాయని తెలిసింది. మా కాలేజీలో కొంతమంది అబ్బాయ�
‘దశాహోరాత్రమ్’ అనేదే దసరాగా మారింది. జగన్మాత విజయ దుర్గాదేవి తొమ్మిది రోజులు మహిషాసురునితో పోరాడి మట్టుపెట్టిన పదో రోజును విజయానికి సంకేతంగా.. వేడుకగా దసరాను జరుపుకొంటున్నాం. అదే సమస్త విజయాలకు ఆనవా�
నవరాత్రి వేడుకల్లో జగన్మాత అలంకరణలపైనే అందరి దృష్టీ. రోజుకో రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని, రోజుకో రంగు వస్త్రంలో ముస్తాబై దర్శించుకునే సంప్రదాయమూ ఉంది. మొదటి రోజు: పసుపు వర్ణంనవరాత్రుల్లో మొదటిరోజు శై�
శరన్నవరాత్రి వేడుకలు ఆరంభం అయ్యాయి. ఈ తొమ్మిది రోజులు ఇంటింటా సంబురాలే. చాలామంది పగలంతా ఉపవాసం చేసి, సాయంత్రం అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తారు. అయితే ఖాళీ కడుపుతో ఉంటూ, తోచింది తింటూ కూర్చుంటే ఆరోగ్య సమస్య�
కరోనా మొదలైనప్పటి నుంచీ రకరకాల శానిటైజర్లు మార్కెట్లోకి వస్తున్నాయి. కొందరైతే ఇంట్లోనే తయారు చేసుకోవడమూ చూశాం. త్వరలోనే, ఎసెన్షియల్ ఆయిల్తో చేసిన పరిమళ భరిత శానిటైజర్లూ రానున్నాయి. రూపాల్ షబ్నం అనే �
ఆ ఆవరణ.. నాలుగు దశాబ్దాల కాలంలో యాభైఅయిదువేలమంది యువతులను పట్టభద్రులను చేసింది. జీవితంలోఎదిగి తీరాలనే పట్టుదలను పెంచింది. ఇక్కడి మైదానం పతకాల కార్ఖానా. ఇక్కడి లైబ్రరీ కొలువుల ఖజానా. పద్నాలుగు మందితో మొద�