మనీషా రామసామి పేదింటి బిడ్డ. నాన్న నడిపే మటన్ దుకాణమే కుటుంబానికి ఆదరువు. కానీ, మనీష లక్ష్యమేమో పెద్దది. దేశ భద్రతలో భాగంగా సోల్జరైనా కావాలి, ప్రజలకు ఆరోగ్యాన్ని ప్రసాదించే డాక్టరైనా కావాలని తీర్మానించ�
వానకాలంలో తగిన పోషకాహారం తీసుకుంటూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అలా అని, టోకుగా అన్ని కూరగాయలనూ ఆరగించాల్సిన పన్లేదు. ఈ కాలంలో ప్రాధాన్యం ఇవ్వాల్సినవైతే ఇవీ..సొరకాయదీంట్లో జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచ�
ఏ అమ్మకైనా బిడ్డకు జన్మనివ్వడం, పుట్టిన బిడ్డను చేతుల్లోకి తీసుకోవడం ఓ మధుర జ్ఞాపకం. కానీ, చాలామంది తల్లులు కొవిడ్ భయం వల్ల ఆ అనుభూతులకు దూరమతున్నారు. నవజాత శిశువులకు కరోనా పాజిటివ్ వచ్చిన సందర్భాలు తక�
పాత పాలమూరులోని చిన్న పల్లె. ఆ పల్లెలో పాటల కోయిలై పుట్టింది లావణ్య. అమ్మతో కలిసి కల్లు మండువకు వెళ్లినా, నాన్నకు సద్ది తీసుకొని పొలానికి పోయినా.. ‘ఒడ్డెడు గడ్డిగోసి ఒడ్డుమీద వెట్టీ’ అంటూ సైకిలెక్కి సడాక్
క్యాన్సర్ కనికరం లేనిది. మనుషులను విడదీస్తుంది. ఆందోళనలను పెంచుతుంది. కుటుంబ సభ్యులకూ నరకమే. అతి కఠినమైన క్యాన్సర్ను తరిమేయడంలో.. సుతిమెత్తని సంగీతం సూదిమందు కంటే సమర్థంగా పనిచేయగలదని నిరూపిస్తున్నద�
గోడమీద పైపులు. ఆ పైపుల్లో పచ్చని మొక్కలు. వినడానికే వినూత్నంగా అనిపిస్తున్నది కదూ! గోడల అలంకరణలో ఇదో కొత్త ట్రెండ్. లేత రంగు గోడల మీద ఈ అలంకరణ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మరీ ఖరీదైన వ్యవహారమేం కాదు. కాన�
అమ్మాయిల వార్డ్రోబ్ ‘మినీ కళామందిర్’ అన్న విషయం అందరికీ తెలిసిందే. బట్టలకు దీటుగా వెరైటీ పాదరక్షలు కలెక్ట్ చేయడం కూడా ఈ కాలం అమ్మాయిలకు అలవాటే. ఎందుకంటే, మార్కెట్లో షూ ట్రెండ్స్ మారుతున్నాయి. ఆ అవ�