పొట్టి ప్రపంచకప్లో సఫారీల జోరు కొనసాగుతుంది. ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా ఆడుతున్న ఆ జట్టు.. సెమీస్కు ముందు సూపర్-8 దశనూ అజేయంగానే ముగించింది. గ్రూప్-1లో ఢిల్లీ వేదికగా జింబాబ్వేతో జరిగిన పోరులో ఆ జట్టు�
పొట్టి ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు జూలు విదిల్చింది. సెమీస్ రేసులో నిలవాలంటే భారీ విజయం అవసరమైన వేళ.. చెన్నైలో జరిగిన గ్రూప్-1 సూపర్-8 మ్యాచ్లో జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించి ఆ ఆశ�
Sanju Samson : టీ20 వరల్డ్ కప్, సూపర్ 8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో ఇండియా ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచులో ఓటమితో టీమిండియాలో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది.
Indian Cricketer | భారత క్రికెటర్ రింకూ సింగ్ కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 క్యాంప్ను విడిచి స్వగ్రామానికి వెళ్లాడు. అతని తండ్రి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణించడంతో ఈ నిర్ణయం తీసుక
టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. దక్షిణాఫ్రికా చేతిలో భారీ ఓటమి తర్వాత సెమీఫైనల్ బెర్తు అవకాశాలను కఠినంగా మారడంతో మిగిలిన రెండు మ్యాచ్ల�
T20 World Cup : ఊహించని విధంగా సూర్యకుమార్ యాదవ్ సేన పోరాడకుండానే మ్యాచ్ను అప్పగించేసిందనే బాధ అభిమానులను వెంటాడుతోంది. సఫారీల చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిన కారణంగా నెట్ రన్రేటు మైనస్లో ఉంది.
T20 World Cup Super 8 : పొట్టి ప్రపంచకప్లో లీగ్ దశను అజేయంగా ముగించిన నాలుగు జట్లు నాకౌట్ పోరుకు సిద్ధమవుతున్నాయి. టేబుల్ టాపర్స్గా గ్రూప్ 1లో చోటు దక్కించుకున్న భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వేల మధ్య సూ�
టీ20 ప్రపంచకప్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తున్న జింబాబ్వే మరో సంచలనాన్ని నమోదుచేసింది. ఈ టోర్నీలో ‘అండర్ డాగ్స్'గా బరిలోకి దిగి అగ్రశ్రేణి జైట్టెన ఆస్ట్రేలియాను మట్టికరిపించిన ఈ ఆఫ్రికన్ జట్టు..
టీ20 ప్రపంచకప్లో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా ప్రస్థానం అధికారికంగా ముగిసింది. జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య మంగళవారం జరుగాల్సిన గ్రూపు-బీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.
T20 World Cup : ప్రపంచకప్లో ఫేవరెట్గా బరిలోకి దిగే ఆస్ట్రేలియా(Australia) ఘోర అవమానం మూటగట్టుకుంది. మూడేళ్ల క్రితం సగర్వంగా వన్డే వరల్డ్కప్ను ముద్దాడిన ఆసీస్.. సంచలనాలకు నెలవైన టీ20ల్లో ప్రత్యర్థి వ్యూహాలను ఛేదించల
సమష్టిగా పోరాడితే ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా చిత్తుగా ఓడించగలమని జింబాబ్వే మరోసారి రుజువుచేసింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్లో ఆ జట్టు తొలి సంచలనాన్ని నమోదుచేసింది
T20 World Cup : పొట్టి ప్రపంచకప్ లీగ్ దశ మ్యాచ్లు ఉత్కంఠ రేపుతున్న వేళ.. పలు జట్లు కీలక ఆటగాళ్లను కోల్పోతున్నాయి. గాయాలు వెంటాడుతుండడంతో ఒక్కొక్కరు టోర్నీ నుంచి వైదొలుగుతున్నారు.