Vaibhav Sooryavanshi | భారత క్రికెట్కు మరో ఆణిముత్యం దొరికాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ, జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో తన పేలవైన బ్యాటింగ్తో ప్రపంచవ్యాప్తంగా క్ర
వరుసగా రెండు సిరీస్ ఓటముల తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత్.. ఆతిథ్య జట్టుతో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఆదివారం హరారే వేదికగా జరిగిన ఆఖరి పోరులో టీమిండియా.. 35 పరుగు�
ఆరు పరాజయాల తర్వాత ఎట్టకేలకు జింబాబ్వేతో తొలి టీ20లో గెలిచి విజయాల బాట పట్టిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని భారత్ అదే జోష్లో ఆ జట్టును మరోసారి పడగొట్టేందుకు సిద్ధమైంది.
వరుసగా రెండు సిరీస్ ఓటముల తర్వాత భారత టీ20 జట్టు ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా గురువారం హరారే వేదికగా జరిగిన తొలి పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్�
భారత ఫాస్ట్ బౌలింగ్ విభాగం అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసిరే రాజస్థాన్ యంగ్ పేసర్ అశోక్ శర్మ జింబాబ్వేతో తొలి టీ20 మ్యాచ్లో బరిలోకి దిగి అంతర్జాతీయ అ�
పసికూన ఐర్లాండ్తో పాటు పటిష్ట ఇంగ్లండ్ చేతిలో చావుదెబ్బలు తిన్న శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత టీ20 జట్టు మరో సవాల్కు సిద్ధమైంది. ఈసారి ప్రత్యర్థి జింబాబ్వే. వరుసగా రెండు సిరీస్ ఓటముల తర్వాత పొట్�
ICC : వచ్చే ఏడాది జరుగనున్న పురుషుల వన్డే వరల్డ్కప్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) మరింత ఆసక్తికరంగా మార్చేసింది. 14 జట్లతో సూపర్ సిక్స్ దశ, సెమీ-ఫైనల్, ఫైనల్.. ఇలా కొనసాగాల్సిన మెగా ఈవెంట్లో కీలక మార్పులు �
ZIM vs BAN : సొంతగడ్డపై జింబాబ్వే రెచ్చిపోతోంది. ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ను ఇన్నింగ్స్ తేడాతో చిత్తు చేసిన ఆఫ్రికా జట్టు.. ఈసారి వన్డే సిరీస్ను పట్టేసింది.
ఇటీవల పేలవ ఫామ్తో సతమతమవుతున్న వికెట్కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్పై వేటు పడింది. ఈనెల 23 నుంచి జింబాబ్వేతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు వెళ్లనున్న భారత జట్టులో అతడు చోటు కోల్పోయాడు.
ZIM vs BAN : సుదీర్ఘ ఫార్మాట్లో జింబాబ్వే(Zimbabwe) సంచలన విజయంతో అదరగొట్టొంది. స్వదేశంలో జరిగిన ఏకైక టెస్టులో బంగ్లాదేశ్(Bangladesh)పై భారీ విజయంతో రికార్డు నెలకొల్పింది.
వన్డే మ్యాచ్లో ఓ ఇన్నింగ్స్లో 400 పైచిలుకు పరుగులు రావడమే అరుదు. అలాంటిది ఓ జట్టు 800 ప్లస్ రన్స్ చేసిందంటే నమ్మగలమా!. ఈ అసాధ్యాన్ని జింబాబ్వేలోని ఓ క్లబ్ జట్టు సుసాధ్యం చేసింది.
వరల్డ్ చాంపియన్ భారత జట్టు ఈ ఏడాది జులైలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఆఫ్రికా దేశంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు గాను టీమ్ఇండియా.. జింబా బ్వే పర్యటనకు వెళ్లనున్నట్టు బుధవారం బీసీసీఐ ఒక ప్రకట
పొట్టి ప్రపంచకప్లో సఫారీల జోరు కొనసాగుతుంది. ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా ఆడుతున్న ఆ జట్టు.. సెమీస్కు ముందు సూపర్-8 దశనూ అజేయంగానే ముగించింది. గ్రూప్-1లో ఢిల్లీ వేదికగా జింబాబ్వేతో జరిగిన పోరులో ఆ జట్టు�