YV Subba Reddy | తిరుమల తొక్కిసలాట ఘటనపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. దీనికి బాధ్యులైన అధికారులపై కేసు నమోదు చేయాలని ఆయన డిమా�
Nara Lokesh | తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. జగన్ పాలనలో శ్రీవారి లడ్డూ తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వులతో చేసిన నెయ్యిని వినియోగించారని ఏపీ సీఎం చంద్రబ
YV Subba Reddy | ఈవీఎంలపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మరోసారి అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎంలను హ్యాకింగ్ చేయడానికి అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. గతంలో చంద్రబాబు కూడా ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన
AP Politics | ఏపీ రాజ్యసభ అభ్యర్థులపై వైసీపీ అధినేత, సీఎం జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మొత్తం మూడు సీట్లలో పోటీ చేస్తున్న వైసీపీ.. ఇప్పటికే ఆయా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వైవీ సుబ్బార
YS Sharmila | ఏపీ సీఎం, వైసీసీ అధినేత వైఎస్ జగన్పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన కామెంట్లపై వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టిందని ఏపీ మంత్రి చెల్ల�
AP Politics | ఏపీలో రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యతనిస్తూ ఎమ్మెల్యే
టీటీడీ ధర్మకర్తల మండలి చివరి సమావేశం సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి నాలుగేండ్ల పదవీకాలంలో తీసుకున్న చర్యలను వివరించారు.
శ్రీవాణి ట్రస్టు ద్వారా వస్తున్న విరాళాలు, నిధుల సేకరణ కార్యక్రమాలకు సంబంధించి పారదర్శకతను పాటిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) అన్నారు.
పరిపాలన సౌలభ్యం, పరికరాలు, విభాగాలు డూప్లికేషన్ను నివారించడం, అనవసర ఖర్చులను నివారించడం కోసం అన్ని టీటీడీ దవాఖానాలను స్విమ్స్ పరిధిలోకి తీసుకురావాలని స్విమ్స్ యూనివర్సిటీ చైర్మన్, ఛాన్సలర్ వైవీ స
టీటీడీ ఉద్యోగుల సహకార బ్యాంకు కార్యాలయాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డితో కలిసి వైవీ సుబ్బారెడ్డి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. గత 40 సంవత్సరాలుగా ట�
తిరుపతి, తిరుమల దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ఆగస్టు నెలలో ఉచిత సామూహిక వివాహాలు జరుగనున్నాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ సామూహిక వివాహాలు జరిపించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఆగస్టు 7వ తేదీ చాంద్రమా�
తిరుపతి : కల్యాణమస్తుతో పాటు శ్రీనివాస కల్యాణాలు నిర్వహించేందుకు టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ కార్య నిర్వాహక మండలి తీర్మానించింది. శ్రీవారి ట్రస్ట్ ద్వారా దేవాదాయశాఖ నేతృత్వంలో రాష్ట్రంలో 1,072 ఆలయ�
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శనివారం తిరుమలకు చేరుకున్నారు. సాయంత్రం పద్మావతి అతిథి గృహాం వద్దకు...