రేపు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం | తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి శనివారం సమావేశం కానుంది. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అన్నమయ్య భవన్లో జరుగనుంది.
తిరుపతి,జూన్ 16: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియనున్నది. 2019 ఎన్నికల సమయంలో అప్పటికే ఒంగోలు ఎంపీగా ఉంటూ..ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన సీఎం జగన్ బాబాయ్ సుబ్బారె�
మందు పంపిణీపై వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ | కరోనా నివారణకు కృష్ణంపట్నం ఆనందయ్య మందు తయారీ, పంపిణీపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. మందు తయారీ, పంపిణీని విరమి�
తిరుమల, మే 28: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో నిర్మాణంలో ఉన్న గరుడవారధి ఫ్లైఓవర్ ను అలిపిరి వరకు పొడిగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక�
తిరుమల: బీజేపీ ఎంపీ డాక్టర్ సుబ్రమణ్య స్వామి బుధవారం మధ్యాహ్నం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని తాడేపల్లిలోని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుబ్రమణ్య �