తిరుమల : దివంగత మల్లాది చంద్రశేఖర శాస్త్రి నడిచే పురాణ గ్రంథమని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కొనియాడారు. టీటీడీ కి ఆయన అందించిన సేవలు అమూల్యమని శనివారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. చంద్ర శేఖర శా
Annamayya Road | వేంకటేశ్వర స్వామి భక్తుడు తాళ్లపాక అన్నమాచార్యులు నడచిన మార్గం ద్వారా సొంత వాహనాల్లోను, నడక ద్వారా భక్తులు తిరుమలకు చేరుకునేలా రోడ్డు అభివృద్ధి చేస్తామని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు.
తిరుపతి: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయంలో మరో సాంకేతిక పరికరం అందుబాటులోకి వచ్చింది. టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ సహకారంతో పలమనేరుకు చెందిన పవన్ తయారుచేసిన రోబోను స్విమ్స్కు బహ�
అమీర్పేట్ : వైదిక ధర్మాన్ని పరిరక్షించడంలో తమ పిల్లలు భాగస్వాములయ్యేలా చూడాలని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ప్రతి బ్రాహ్మణుడు తమ కుటుంబంలో కనీసం ఒక�
Jio and TTD : తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని డిజిటలైజ్ చేయనున్నారు. ఇందు కోసం జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్) తో తిరుమల తిరుపతి దేవస్థానం...
సర్వదర్శనం టోకెన్లు| తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం టోకెన్లను సెప్టెంబర్ 25న ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. శనివారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ
టీటీడీ | తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో తెలంగాణలో విద్యా, వైద్యశాలలు, విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని ఖైరతాబాద్కు చెందిన టీఆర్ఎస్ నాయకులు కేవీ ప్రసాద్, కర్నాటి నాగేశ్వర్ రావులు చైర్మన్
టీటీడీ | తిరుమలలో సంప్రదాయ భోజనంపై టీటీడీ వెనక్కి తగ్గింది. సంప్రదాయ భోజనంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తగదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేసారు.
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): కొవిడ్ కారణంగా తిరుమలలో ఉచిత దర్శనాలను నిలిపివేయడం సరికాదని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. నిర్దిష్ట సంఖ్యలో భక్తులను ఉచిత దర్శన�
రామంతాపూర్: టీటీడీ చైర్మన్ గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన వైవి సుబ్బారెడ్డిని ఉప్పల్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు , తెలంగాణ యువకాపునాడు ఉపాధ్యక్షులు గడ్డం రవికుమార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన �
హైదరాబాద్/తిరుమల, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా రెండోసారి వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం చేశారు. బుధవారం తిరుమలలోని బంగారు వాకిలి వద్ద టీటీడీ ఈవో జవహర్రెడ్డి ఆయనతో ప్రమాణం చ�
కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు : తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా రెండోసారి నియమితులైన వై.వి.సుబ్బారెడ్డిని టీటీడీ అడ్వైజరీ కమిటీ సభ్యుడు వడ్డెపల్లి రాజేశ్వర్రావు శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛాన్ని అ�
త్వరలో పాలకమండలి సభ్యుల నియామకంహైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్�