YS Sharmila | రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ పొత్తులపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
YS Sharmila | ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై అతడి సోదరి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఎక్స్ ట్విటర్ ద్వారా మరోసారి వ్యంగస్త్రాలు సంధించారు.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (MLA Ramakrishna Reddy) షాకిచ్చారు. ముఖ్యమంత్రి జగన్తో విభేదించి వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన.. తిరిగి సొంతగూటికి చేరుకోనున్నార
హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా మరో రెండేండ్లు పొడిగించాలన్న ఏపీ వైసీపీ నేతలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇన్ని రోజులు ఏం చేశారని ప్రశ్నించారు. గురువారం ఆమె
YS Sharmila | ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరో రెండేళ్లు కొనసాగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండేళ్లు కావాలని అడుగుతున
YS Sharmila | ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) విడుదల చేయడం పట్ల ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) ప్రభుత్వంపై మండి పడ్డారు.