YS Sharmila | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసినట్లు సమాచారం. 114 అసెంబ్లీ స్థానాలకు, 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.
YS Sharmila | ఆంధ్రప్రదేశ్కు ఊపిరిలాంటి ప్రత్యేక హోదాను ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ మోసం చేయగా అందుకు జగన్ ప్రభుత్వం మౌనంగా ఉండడం మరింత దారుణమని పీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు.
Congress Party | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ఆయా పార్టీలు అసెంబ్లీకి పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అయితే సీటు దక్కని నేతలు పార్టీలు మారుత�
హైదరాబాద్లో ఐటీ దాడులు (IT Raids) కలకలం రేపాయి. ప్రముఖ అల్పాహార ఫ్రాంచైజీ చట్నీస్ హోటల్స్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హోటళ్లతోపాటు వాటి యజమాని ఇండ్లలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
Revanth Reddy | ఏపీలో పాలించే నాయకులు కావాలని అనుకుంటున్నారు.. కానీ ప్రశ్నించే గొంతులు లేవని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించే గొంతులు లేవు కాబట్టే ఢిల్లీలో ఉన్న మోదీ ఈ ప్రాంతంపై ఆధిపత్యం చలా�
YS Sharmila | రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ పొత్తులపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
YS Sharmila | ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై అతడి సోదరి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఎక్స్ ట్విటర్ ద్వారా మరోసారి వ్యంగస్త్రాలు సంధించారు.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (MLA Ramakrishna Reddy) షాకిచ్చారు. ముఖ్యమంత్రి జగన్తో విభేదించి వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన.. తిరిగి సొంతగూటికి చేరుకోనున్నార
హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా మరో రెండేండ్లు పొడిగించాలన్న ఏపీ వైసీపీ నేతలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇన్ని రోజులు ఏం చేశారని ప్రశ్నించారు. గురువారం ఆమె