YS Sharmila | ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ స్థానిక నేతలతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లిన షర్మిల..
YS Sharmila | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కేంద్రం ఇస్తానన్న ప్రత్యేక హోదాను సాధించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila) ఆరోపించారు.
YS Viveka Murder Case | ఏపీ ఎన్నికల వేళ కడప కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వివేకా హత్య కేసు గురించి ఎక్కడా ప్రస్తావించకూడదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, సునీత, టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధ�
YS Jagan | ఏపీ సీఎం వైఎస్ జగన్పై జరిగిన దాడిని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఖండించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై దాడి జరిగి ఎడమ కంటిపై గాయం కావడం బాధాకరం, దురదృష్టకరమని అన్నారు. ఇది
AP Elections | ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. పీ గవన్నవం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన.. కాంగ్రెస్లో చేరార�
YS Sharmila | వైఎస్ షర్మిలపై ఒకప్పటి ఆమె ప్రధాన అనుచరుడు కొండా రాఘవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న వైఎస్ జగన్పై ఆరోపణలు చేస్తూ ఆమె రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. షర్మిల చేస్తున్న విష ప్రచారాలను ఖ
YS Sharmila | ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కడప పార్లమెంట్ పరిధిలోని అమగంపల్లి నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర ను ప్రారంభించారు.
Ravindranath Reddy | షర్మిలకు తెలివి ఉందో.. లేదో తెలియడం లేదని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. పుట్టింటి వారిపై షర్మిల యుద్ధానికి సిద్ధం అంటోందని విమర్శించారు. ఆమె తెలంగాణలో పార్టీ పెడితే తాము మద్దతి�
YS Sharmila | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసినట్లు సమాచారం. 114 అసెంబ్లీ స్థానాలకు, 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.
YS Sharmila | ఆంధ్రప్రదేశ్కు ఊపిరిలాంటి ప్రత్యేక హోదాను ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ మోసం చేయగా అందుకు జగన్ ప్రభుత్వం మౌనంగా ఉండడం మరింత దారుణమని పీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు.
Congress Party | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ఆయా పార్టీలు అసెంబ్లీకి పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అయితే సీటు దక్కని నేతలు పార్టీలు మారుత�
హైదరాబాద్లో ఐటీ దాడులు (IT Raids) కలకలం రేపాయి. ప్రముఖ అల్పాహార ఫ్రాంచైజీ చట్నీస్ హోటల్స్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హోటళ్లతోపాటు వాటి యజమాని ఇండ్లలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
Revanth Reddy | ఏపీలో పాలించే నాయకులు కావాలని అనుకుంటున్నారు.. కానీ ప్రశ్నించే గొంతులు లేవని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించే గొంతులు లేవు కాబట్టే ఢిల్లీలో ఉన్న మోదీ ఈ ప్రాంతంపై ఆధిపత్యం చలా�