అగ్ర హీరో అమీర్ఖాన్ అన్నంత పని చేశారు. ‘సితారే జమీన్ పర్' చిత్రాన్ని తన సొంత యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అమీర్ఖాన్, జెనీలియా డిసౌజా కీలక పాత్రల్లో నటించిన ‘సితారే జమీన్ పర్
YouTube | పెద్ద ఎత్తున యూట్యూబ్ చానల్స్పై గూగుల్ చర్యలు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా 11వేల యూట్యూబ్ చానల్స్ను తొలగించినట్లు టెక్ కంపెనీ ప్రకటించింది. ఇందులో చైనా, రష్యాకు చెందిన చానల్స్ అత్యధికంగా ఉన్�
YouTube | ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ ట్రెండింగ్ పేజీని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ట్రెండింగ్ పేజీని 2015లో ప్రారంభించగా.. వైరల్ వీడియోలు, బ్రేకింగ్ న్యూస్, టాప్ మ్యూజిక్ రిలీజ్లను హైలైట్
మన చేతిలోని స్మార్ట్ఫోన్ను తెరిస్తే చాలు వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్ వంటి ఎన్నో యాప్స్ దర్శనమిస్తాయి. ఎవరికి వాళ్లు ఇష్టానుసారం వీటిని ఉపయోగిస్తున్నారు.
మీడియా వివాదం- దాడి అంశంపై సదరు మీడియా యాజమాన్య ప్రతినిధి ఇటీవల ఓ సదస్సులో మాట్లాడారు. వివాదానికి కారణమైన అభ్యంతరకరమైన, అసహ్యకరమైన థంబ్ నెయిల్స్ గురించి ఆయన ఒక గమ్మత్తైన సంగతి బయటపెట్టారు. ‘
మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ నుంచి ఇటీవలే ‘రామ రామ..’ అంటూ భక్తి భావాలతో కూడిన ఓ గీతాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ పాట యూట్యూబ్లో ట్రెండింగ్లో నిలుస్తున్నది. ఇప్పటికే రెండున్నర కోట్లకు
ఆ మధ్య యూట్యూబ్ లో ఓ సంచలనం.. ‘అమ్మ పాడే లాలిపాట.. అమృతం కన్నా తీయనంట..’ పాటకు మిలియన్ వ్యూస్ వచ్చాయి. పాట రచయిత, గాయని ఇద్దరూ నెల రోజులపాటు ఎడతెరపి లేకుండా ఇంటర్వ్యూలు. వర్ధమాన గాయని ఫుల్ ఫేమస్.. ఇదీ అమ్మ �
YouTube | ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ కంపెనీ భారత దేశం మేనేజింగ్ డైరెక్టర్గా గుంజన్ సోనీని నియమించినట్లుగా సోమవారం వెల్లడించింది. బిజినెస్, టెక్నాలజీ, మార్కెటింగ్, ఈ-కామర్స్ రంగాల్లో రెండు �
శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతున్న చర్చకు సమాధానమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రసంగం తీవ్ర విమర్శలకు గురవుతున్నది.
యూట్యూబ్లో చూసే బంగారం ఎలా స్మగ్లింగ్ చేయాలో, దొరక్కుండా ఎలాంటి టెక్నిక్కులు వాడాలో నేర్చుకున్నానని స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావు విచారణలో వెల్లడించింది.
సోషల్ మీడియా, డిజిటల్ మీడియా.. ఏదైనా ఒక్కటే లక్ష్యం అదే వ్యూస్, లైక్స్!! ఏం చేసైనా ఇవి తెచ్చుకోవాలి.. పాపులర్ అవ్వాలి. రెవెన్యూ సంపాదించాలి. అయితే, ప్రపంచాన్ని విప్లవాత్మకంగా ప్రభావితం చేసిన సోషల్ మీడ�
ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం జర్నలిస్టుల గొంతునొక్కి, వారిపై ఉక్కుపాదం మోపాలని చూడటం ప్రజా పాలన అవుతుందా? అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు.