ఎర్రుపాలెం మండలంలో ఆదివారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు తనకు న్యాయం చేయడం లేదని, నిందితుడి పక్షాన నిలుస్తున్నారనే మనోవేదనతో బాధిత బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఫిర్యాదు తీసుకునేందుక�
ఖమ్మం : ఖమ్మంజిల్లా ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను దేవాదాయశాఖ అధికారులు బుధవారం పరిశీలించారు.హైదరాబాద్ స్థపతి వల్లి నాయగన్, కార్యనిర్వహక ఇంజినీ
ఖమ్మం : స్వాతంత్య్ర సమరయోధుడు యరమల కోటారెడ్డి(93) గుండెపోటుతో కన్నుమూశారు. జమలాపురంగ్రామంలోని వారి నివాసంలో మృతి చెందారు. స్వాతంత్య్ర సమరంలో తనవంతు పాలుపంచుకున్న ఆయన పెదగోపవరం గ్రామానికి సర్పంచ్ గా పనిచ�
ఖమ్మం: జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి హైదరాబాద్కు చెందిన శ్రీహరి రోహిత్ శ్రీస్వామి వారి శాశ్వత అన్నదానానికి రూ.100,116 విరాళంగా అందించారు. ఐఏఎస్ అధికారిణి కోటేశ్వరమ్మ కుటుంబసభ్యులతో కలిసి స్వామి�
ఎర్రుపాలెం: ఎర్రుపాలెం పోలీస్స్టేషన్ను బుధవారం వైరా ఏసీపీ స్నేహామెహ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్స్టేషన్లోని రికార్డులను ఆమె పరిశీలించారు. అనంతరం సీజ్ చేసిన వెహికల్స్ను, పోలీస్స్టేషన్ పరి�
ఎర్రుపాలెం: తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీదేవీశరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారు మహిషాసురమర్ధి�
ఎర్రుపాలెం: తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం 7వ రోజు చేరుకున్నాయి. అమ్మవారు శ్రీకనకదుర్గాదేవీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చార�
ఎర్రుపాలెం: మండల పరిధిలోని భీమవరం హరిజనవాడ గ్రామసర్పంచ్ కోట వజ్రమ్మ, కృష్ణయ్య దంపతుల చిన్నకుమారుడు కోట కిరణ్కుమార్ ఇటీవల సివిల్స్లో విజయం సాధించి ఐపీఎస్కుసెలక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా స్వగ్రామానికి
ఎర్రుపాలెం : తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవీశరన్నవరాత్రోత్సవాలు శనివారం మూడోరోజుకు చేరుకున్నాయి. ప్రాతఃకాల అర్చనల అనంతరం యాగశాలలో అమ్మవారిని గాయత్రి అమ్�
ఎర్రుపాలెం: రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన శుక్రవారం ఎర్రుపాలెంలో చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్ దగ్గరలో గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతిచెందాడు. మృతుడికి సుమారు 35ఏండ్ల వయస
ఎర్రుపాలెం: తెలంగాణ చిన్నతిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. భక్తుల కానుకలు, మొక్కుబడులు లెక్కించగా రూ.40,70,859 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధ�
ఎర్రుపాలెం: మండలంలో వరదకు దెబ్బతిన్న పంటలను డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం పరిశీలించి రైతులకు పలుసూచనలు చేశారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు సస్యరక్షణ చర్యలు పాటించాలన్నారు. అనంతరం మండలంలోని
ఎర్రుపాలెం : ఖమంజిల్లా ఎర్రుపాలెం మండలంలోని బనిగండ్లపాడు గ్రామానికి చెందిన డాక్టర్ పెద్దమళ్ల శ్రీనివాసరావు కాకతీయ యూనివర్సిటీ వైస్ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రము
ఎర్రుపాలెం: టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ వేడుకలను మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు గురువారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆ
ఎర్రుపాలెం : మండలంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు, కేజీబీవీ, గురుకుల పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు ప్రారంభమైనట్లు ఎంఈవో వై.ప్రభాకర్ తెలిపారు. ఆయా పాఠశాలల్లో మొత్తం 3684 మంది విద్యార్థు�