కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన పసుపు బొర్డుతో ఇప్పటికీ ఏ రైతుకు లాభం చేకూరలేదని, స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ నాయకులు పని గట్టుకోని చక్కెర కర్మాగారం పునరుద్ధరణ పేరిట ప
జిల్లాలో పసుపు బోర్డు ఎక్కడ ఉన్నదో ఎంపీ అర్వింద్ చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రశ్నించారు.
దేశంలోని ైస్పెసెస్, టీ, రబ్బర్ బోర్డులకు బడ్జెట్లో నిధులు కేటాయించిన కేంద్రం, పసుపు బో ర్డుకు మాత్రం నయాపైసా ఇవ్వకపోవడం విడ్డూరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
రైతుల సుదీర్ఘ పోరాటం, అప్పటి నిజామాబాద్ ఎంపీ కవిత కృషితో జిల్లా ప్రజల చిరకాల వాంఛ పసుపు బోర్డు ఏర్పాటు కల నెరవేరిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఈమేరకు బుధవారం ఒక ప్ర�
అనుకున్నట్లే అయ్యింది. పసుపు బోర్డు ఏర్పాటు విషయంపై కేంద్ర ప్రభుత్వం దాటవేసింది. పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్ 2024-25లో ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన హామీపై ఎలాంటి స్పష్టత రాలేదు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో నేడు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అందరి దృష్టి అటువైపే నెలకొంది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే సర�
పసుపు బోర్డు పేరిట బీజేపీ ఎంపీ అర్వింద్ ప్రకటనలు ఇంద్రజాలాన్ని తలపిస్తున్నాయి. ఉన్నది లేనట్లు... లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించడపై రైతులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.
కేంద్ర సర్కారుకు పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో చిత్తశుద్ధి కొరవడింది. 2019 సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ పెద్దలే నిజామాబాద్ జిల్లాకు వచ్చి పసుపుబోర్డు ఏర్పాటుపై హామీలు గుప్పించారు.
ఇటీవల ప్రధాన మంత్రి ప్రకటించిన జాతీయ పసుపుబోర్డును నిజామాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ వ్యవసాయ, మారెటింగ్, సహకార, చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి లేఖ రాశారు.
సీఎం కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో వేల కోట్ల రూపా యలతో పనిచేసిన.. సతాతో అడుగుతున్న.. తాను చేసిన అభివృ ద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు.
రానున్న ఎన్నికల్లో మాయమాటలు చెప్పి మోసం చేసే పార్టీల నాయకులను నమ్మవద్దని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజలకు సూచించారు. రూరల్ మండలంలోని కొండూర్ గ్రామంలో రూ.50లక్షలతో చేపట్�
: తెలంగాణలో వెన్నెముక లేని నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నారని, వారి వల్ల రాష్ర్టానికి ఎలాంటి ఉపయోగం లేదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు, ప్రధాని నరేంద్ర
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ పట్ల ఉన్న కక్ష పతాకస్థాయికి చేరింది. తెలంగాణ అంటేనే పగబట్టినట్టుగా బుసలు కొడుతున్నది. ఒక్క పైసా ఇవ్వం.. ఒక్క ఫ్యాక్టరీ ఇవ్వం.. అసలు తెలంగాణను అభివృద్ధే కానియ్యం..