YCP Letter | ఏపీలోని వైసీపీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఈనెల 5న అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలంటూ లేఖలో పేర్కొంది.
Vijayasai Reddy | వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్తో అన్నీ మాట్లాడాకే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. త్వరలో పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించ�
ఇండియా కూటమిలో నాయకత్వ లొల్లి ముదురుతున్నది. ఇటీవలి హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో దారుణ ఓటమితో కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వ పటిమపై కూటమి పార్టీల్లో నమ్మకం సడలింది.
PAC Elections | ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వైసీపీ పక్షానికి ఊపిరి సలపనివ్వడం లేదు. గత 5 నెలలుగా ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తున్న వైసీపీ కనీసం పీఏసీ చైర్మన్గానైనా అవకాశం వస్తుందని ఊహించారు.
ఏపీ ఎన్నికల కౌంటింగ్ వేళ వైసీపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెకింపు వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలె
YS Sharmila | ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరో రెండేళ్లు కొనసాగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండేళ్లు కావాలని అడుగుతున
pawan kalyan | ఎన్నికల రథం వారాహిని ఆపి చూడండి.. నేనేంటో చూపిస్తా చూపిస్తానంటూ అధికార పార్టీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సంద�
హైదరాబాద్ : ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి అకాల మరణం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46లోని గౌతమ్ రెడ్డి ఇంటికి కేటీఆర్ సోమవ�
హైదరాబాద్ : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంటి వాచ్మెన్ కీలక విషయాలు వెల్లడించాడు. ఉదయం 7 గంటల సమయంలో జిమ్కు వెళ్లేందుకు మంత్రి సిద్ధమయ్యాడు. అంతలోనే గుండెలో నొప్పి వస్తోందంటూ సోఫాలోనే
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి పరమపదించడం అత్యంత విచారకరమన్నారు. గౌతమ్ ర
హైదరాబాద్ : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ఈ నెల 23వ తేదీన నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో నిర్వహించనున్నారు. సోమవారం రాత్రికి గౌతమ్ రెడ్డి పార్థివదేహా�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి మృతి వార్త తనను షాక్ గురి చేసిందని జగన్ పేర్క
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి సంబంధించిన వివరాలను జూబ్లీహిల్స్ అపోలో వైద్యులు వెల్లడించారు. గౌతమ్ రెడ్డి ఈ ఉదయం తన ఇంట్లోనే కుప్పకూ�
అమరావతి: రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి మేకపాటి మృతి కలచివేసిందని చంద్రబాబు అన్నారు. ఉన్నత చదువులు చదివిన, ఎంతో భవిష�
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తీవ్ర దిగ్ర్భ�