IND vs SA : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న పొట్టి సిరీస్లో కీలకమైన సమరానికి మరికాసేపట్లో తెరలేవనుంది. వాండరర్స్లోని జొహన్నెస్బర్గ్లో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో టాస్ గెలిచ
South Africa Tour : దక్షిణాఫ్రికా పర్యటనను విజయంతో ఆరంభించాలని భావిస్తున్న భారత జట్టు(Team India) టీ20 సిరీస్కు సిద్ధమైంది. సూర్యకుమార్ యాదవ్(Surya kumar Yadav) నేతృత్వంలో కుర్రాళ్లతో కూడిన టీమిండియా ఈరోజు సఫారీలత�
Team India : వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి నుంచి తేరుకున్న భారత జట్టు(Team India) .. సొంత గడ్డపై జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్(T20 Series)లో ఆస్ట్రేలియాను కంగారెత్తిస్తోంది. మూడు మ్యాచుల్లో ఆసీస్ను చిత్తు చేసిన సూర్
Rinku Singh : ఐపీఎల్ హీరో రింకూ సింగ్(Rinku Singh) టీ20ల్లో దంచికొడుతున్నాడు. లోయర్ ఆర్డర్లో చెలరేగుతూ ఫినిషర్గా ప్రశంసలు అందుకుంటున్నాడు. సిరీస్ డిసైడర్ అయిన నాలుగో టీ20లో ఈ సిక్సర్ల పిడుగు కీలక ఇన్నింగ్స్ ఆడ
IND vs AUS : సిరీస్ డిసైడర్ అయిన నాలుగో టీ20లో భారత జట్టు(Team India) అదరగొట్టింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఆస్ట్రేలియా (Australia)ను 20 పరుగుల తేడాతో మట్టికరిపించింది. వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన �
IND vs AUS : సిరీస్ డిసైడర్ అయిన నాలుగో టీ20లో భారత కుర్రాళ్లు తేలిపోయారు. దాంతో, రాయ్చూర్లో జరిగిన మ్యాచ్లో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ప్రధాన ఆటగాళ్లు చేతులెత్తేయడంతో రింకూ సిం�
IND vs AUS : రాయ్చూర్లో జరుగుతున్న నాలుగో టీ20లో భారత్ స్వల్ప వ్యవధిలో మూడు ప్రధాన వికెట్లు కోల్పోయింది. అగా సంగా వేసిన 8వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్(1), శ్రేయస్ అయ్యర్(8) ఔటయ్యారు. అంతకుముందు ఓపెనర�
స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం ఇవ్వడంతో తనకు తెలిసిన అన్ని షాట్లను ప్రదర్శిస్తున్నానని, నిర్భయంగా ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొని పరుగులు రాబడుతున్నానని టీమ్ఇండియా ఓపెనర్ జైస్వాల్ తెలిపాడు.
Team India : వన్డే వరల్డ్ కప్ తర్వాత సొంత గడ్డపై జరుగుతున్నఐదు టీ20ల సిరీస్(T20 Series)లో యువకులతో నిండిన భారత జట్టు(Team India) ఆస్ట్రేలియాను కంగారెత్తిస్తోంది. రెండు మ్యాచుల్లో ఆసీస్ను చిత్తు చేసిన సూర్యకుమ�
INDvsAUS T20I: టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్, ఇషాన్ కిషన్ వీరవిహారానికి తోడు రుతురాజ్ గైక్వాడ్ నిలకడైన ఆట తోడవడంతో భారత్ భారీ స్కోరు చేసింది.
IND vs AUS : వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి బాధలో ఉన్న భారత జట్టు విశాఖపట్టణంలో గర్జించింది. గురువారం భారీ స్కోర్లు నమోదైన మయాచ్లో ఆస్ట్రేలియాపై టీమిండియా 2 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. తొలి�
యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (49 బంతుల్లో 100; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కడంతో ఆసియా క్రీడల్లో భారత జట్టు సెమీఫైనల్కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్స్లో యువ భారత్ 23 పరుగుల తేడాతో నేపా�