రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గంలో ఆదివారం వరకు తొమ్మిది మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామ
జిల్లాలో యాసంగి 2021-22 బియ్యం ఎఫ్సీఐకి డెలివరీ, పౌర సరఫరాల సంస్థకు బాకీ బియ్యం డెలివరీ వెంటనే పూర్తి చేయాలని పౌర సరఫరాల కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. కలెక్టర్ రాజర్షిషా ఆధ్వర్యంలో జిల్లాలోని బాయిల్డ్
అకా ల వర్షాలు తగ్గిన తర్వాత యాసంగి ధాన్యం కొనుగోళ్లు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యే క శ్రద్ధతో కరీంనగర్లో ప్రక్రియ వేగంగా జరుగుతున్నది.
సీజన్ అడ్వాన్స్తో రైతులు ప్రకృతి వైపరీత్యాలకు చెక్ పెట్టవచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖ గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం యాసంగి ధాన్యం కొనుగోళ్ల పై కలెక్టర్ వెం�
యాసంగి ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సంగారెడ్డి జిల్లాలో 209 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా ఇప్పటికే 97 చోట్ల సేకరణ షురూ అయింది. స్థానిక ఎమ్మెల్యేలు,
Minister Gangula | ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) ఆదేశాల మేరకు యాసంగి ధాన్యం సేకరణ చురుగ్గా కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్( Minister Gangula ) తెలిపారు.
యాసంగిలో జోరుగా వరి సాగైంది. ప్రాజెక్టుల నుంచి పుష్కలంగా సాగునీరు.. నిరంతర విద్యుత్తో గతేడాదికంటే ఈసారి అధికంగా రైతులు పండించారు. ప్రస్తుతం పంట కోత దశకు రావడంతో కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించ
దండిగా నీళ్లు.. ఫుల్లుగా కరెంట్.. ఫలితంగా యాసంగిలో పంటలు జోరుగా సాగయ్యాయి. పుట్ల కొద్దీ వడ్ల దిగుబడులు రానున్నాయి. ఇప్పటికే పలు చోట్ల పంట కోతలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వ�
CM KCR | యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, యుద్ధప్రాతిపదికన గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాల�
యాసంగి ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, ఎలాంటి కొర్రీలు పెట్టకుండా సహకరించాలని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)ను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. గోదాము ల్లో స్థలం, ర్యా�
రైతు శ్రేయస్సే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. తొలకరి నుంచి పంట చేతికి అందే వరకు రైతుకు వెన్నంటే నిలుస్తున్నది. పెట్టుబడి అందిస్తున్నది. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్న�
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి తేమ లేకుండా ధాన్యాన్ని తీసుకురావాలి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మాదన్నపేట, భాంజీపేటలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం నర్సంపేట రూరల్, మే 4: రైతు స�
యాసంగి ధాన్యం సేకరణకు ఏర్పాట్లు సంగారెడ్డి జిల్లాలో 155 కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు 15 సెంటర్లు ప్రారంభం 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం మెదక్ జిల్లాలో 341 కేంద్రాలకు 80 ప్రారంభం 3.47 లక్షల మెట్రి�
యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం కచ్చితంగా కొనాల్సిందేనని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు పే