యాసంగి ధాన్యం సేకరణకు ఏర్పాట్లు సంగారెడ్డి జిల్లాలో 155 కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు 15 సెంటర్లు ప్రారంభం 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం మెదక్ జిల్లాలో 341 కేంద్రాలకు 80 ప్రారంభం 3.47 లక్షల మెట్రి�
యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం కచ్చితంగా కొనాల్సిందేనని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు పే