రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మరోసారి పదవుల వ్యవహారం చిచ్చురేపుతున్నది. పార్టీ, ప్రభుత్వ పదవుల్లో సామాజిక న్యాయం పాటించడంలేదని, కాంగ్రెస్ పార్టీకి పునాదులే బీసీలని, అలాంటి బీసీలను విస్మరిస్తున్నారన్న �
యాదవులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ డిమాండ్ చేశారు. యాదవులకు మంత్రి పదవి ఇవ్వకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.
గొల్ల, కురుమల సామాజిక వర్గ శాసనసభ్యులకు క్యాబినెట్ పదవులు ఇవ్వాలని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి వినూత్న పద్ధతిలో నిరసన తెలిపింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యాదవుల సంక్షేమానికి పాటుపడుతామని హామీ ఇచ్చి విస్మరించిన సీఎం రేవంత్రెడ్డి తమను మోసగించారని యాదవ హక్కుల పోరాట సమితి (వైహెచ్పీఎస్) జాతీయ అధ్యక్షుడు మేక�
Gandhi Bhavan | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా పూర్తి స్థాయిలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టకపోవడంతో వివిధ సామాజిక వర్గాల్లో అసంతృప్తి పెల్లుబికుతోంది. జనాభాలో మెజార్టీగా ఉన్నా
యాదవ సామాజికవర్గానికి చెందిన నేతలకు రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు కల్పించాలని యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు యల్లావుల చక్రధర్యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని డి మాండ్ చేశారు.
సదర్ యాదవుల భక్తికి ప్రతీక అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ రావు అన్నారు. నాంపల్లి నియోజకవర్గం పటేల్నగర్ ఏడుగుళ్ల పోచమ్మ ఆలయం వద్ద యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలకు ఎమ్మెల్సీ
Minister Jagadish Reddy | యాదవుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
యాదవుల ఆరాధ్య దైవం పెద్దగట్టు పై కోలువై ఉన్న లింగమంతుల స్వామి ఆలయ రాజగోపురాల నిర్మాణం కోసం రూ.50 లక్షల వ్యయంతో
Minister Talasani | తెలంగాణలో యాదవులు సామాజికంగా, రాజకీయంగా ఎంతో అభివృద్ధి సాధించారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav ) అన్నారు.
గొల్ల కురుమల వృత్తిని కించపరుస్తూ, మంత్రి తలసానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్రెడ్డి తక్షణమే యాదవులకు క్షమాపణ చెప్పాలని యాదవ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
లింగమంతుల స్వామి కొలువుదీరిన పెద్దగట్టు సూర్యాపేటకు తలమానికంగా నిలిచిందని, 2014 నుంచి అత్యధిక నిధులు తెచ్చి జాతర వైభవాన్ని మరింత పెంచామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
వరంగల్ : టీఆర్ఎస్ పాలనలోనే యాదవులు అభివృద్ధి చెందారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హనుమకొండలోని కేఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ సన్మాన కార్యక్రమంల�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే యాదవుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిట